Anitha : ఏపీ టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత వైసీపీ సోషల్ మీడియా విభాగం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. తాను కూడా సోషల్ మీడియా బాధ్యతరాలిన అని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఓ మహిళ నేతగా తాను మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీలో 100 మంది మహిళలు సోషల్ మీడియా విభాగం చేత అవమానాలు ఎదుర్కోవటం జరిగింది. వారందరికీ వైసీపీ న్యాయం చేయగలదా అని ప్రశ్నించారు. వైసీపీ.. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల పైన సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించింది.
ఉదాహరణగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో వర్ల రవీంద్రారెడ్డి ఎలా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో… మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇటువంటి వ్యక్తులు చేసిన వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి అని అనిత హెచ్చరించడం జరిగింది. మహిళా కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మాకి అదే విధంగా ఏపీ డీజీపీకి దృష్టికి కూడా ఈ వరా రవీంద్రారెడ్డి వ్యవహారం అవకాశం ఇస్తే తీసుకెళ్తానని అన్నారు.
అయితే అటువంటి వర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి భారతి రెడ్డి గారి పక్కన ఉండటం దురదృష్టకర మందు వల్లే ఆమె ఫోటోని ప్రదర్శించడం జరిగింది. ఇందుకు గాను భారతీ రెడ్డి గారు క్షమించాలని కోరుతున్నట్లు అనిత పార్టీ ప్రెస్ మీట్ లో మండి పడటం జరిగింది.
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
This website uses cookies.