
tdp leader Anitha comments on bharti reddy
Anitha : ఏపీ టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత వైసీపీ సోషల్ మీడియా విభాగం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. తాను కూడా సోషల్ మీడియా బాధ్యతరాలిన అని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఓ మహిళ నేతగా తాను మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీలో 100 మంది మహిళలు సోషల్ మీడియా విభాగం చేత అవమానాలు ఎదుర్కోవటం జరిగింది. వారందరికీ వైసీపీ న్యాయం చేయగలదా అని ప్రశ్నించారు. వైసీపీ.. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల పైన సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించింది.
ఉదాహరణగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో వర్ల రవీంద్రారెడ్డి ఎలా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో… మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇటువంటి వ్యక్తులు చేసిన వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి అని అనిత హెచ్చరించడం జరిగింది. మహిళా కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మాకి అదే విధంగా ఏపీ డీజీపీకి దృష్టికి కూడా ఈ వరా రవీంద్రారెడ్డి వ్యవహారం అవకాశం ఇస్తే తీసుకెళ్తానని అన్నారు.
tdp leader Anitha comments on bharti reddy
అయితే అటువంటి వర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి భారతి రెడ్డి గారి పక్కన ఉండటం దురదృష్టకర మందు వల్లే ఆమె ఫోటోని ప్రదర్శించడం జరిగింది. ఇందుకు గాను భారతీ రెడ్డి గారు క్షమించాలని కోరుతున్నట్లు అనిత పార్టీ ప్రెస్ మీట్ లో మండి పడటం జరిగింది.
Pawan Kalyan : తిరుమల వంటి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం చుట్టూ ఇప్పుడు అనైతిక వ్యవహారాల చర్చ నడవడం భక్తుల…
Revanth Reddy : తెలంగాణ లో భూముల వ్యవహారం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటుంది. ముఖ్యంగా గత…
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు మళ్ళీ పాత ముఖాలు కనిపిస్తున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు…
Viral video : టాలీవుడ్లో Tollywood కిసిక్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న శ్రీలీల Sreeleela తన అందంతోనే కాదు, అద్భుతమైన…
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మంత్రివర్గ విస్తరణ గురించే చర్చ నడుస్తోంది. అటు ఢిల్లీ…
Vijay Deverakonda : సినీ నటుడు విజయ్ దేవరకొండ స్వగ్రామస్తులతో భావోద్వేగపూర్వకంగా మాట్లాడి అందరి హృదయాలను హత్తుకున్నారు. తనకు సొంతూరుతో…
T Ration App : తెలంగాణ Telangana రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రూపొందించిన T Ration App సామాన్య ప్రజలకు…
Modi : ప్రస్తుతం పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధం చాలా తీవ్ర రూపం దాల్చింది. ఫిబ్రవరి 2026 చివరి…
Indiramma Houses : ఖమ్మం జిల్లాలో భూదాన్ భూములపై నిర్మించుకున్న ఇళ్ల కూల్చివేత అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ…
NPCIL : దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్…
Viral news : కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక చిన్న మొత్తం వివాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా…
Sanju Samson : టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో వెస్టిండీస్ జట్టు భారత్పై…
This website uses cookies.