
Union Budget 2024 : కేంద్ర బడ్జెట్ లో ఏపీకి బంపర్ డీల్.. 15వేల కోట్లు ప్రకటించిన నిర్మలా సీతారామన్..!
Union Budget 2024 : నేడు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి భారీ స్థాయిలో ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. ఆధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి ప్రత్యేక ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి 15 వేల కోట్ల ఆర్ధిక సాయం ఇవ్వనున్నట్టు ఆర్ధిక మంత్రి ప్రకటించారు. అవసరం ఉంటే భవిష్యత్తులో కూడా అదనపు నిధులు ఇచ్చేలా హామీ ఇచ్చారు.విభజన చట్టంలో భాగంగా ఏపీలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కూడా కేంద్రం సంపూర్ణ ఆర్ధిక సాయం చేస్తుందని ఆమె తెలిపారు. ఏపీలో రైతులకు పోలవరం ఒక జీవనాడి కాగా భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో అవసరమని అన్నారు నిర్మలా సీతారామన్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతాలకు కూడా కేంద్రం ప్రత్యేక ప్యాకీ ఇస్తుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఉత్తరాంధ్ర, ప్రకాశం, రాయలసీమ ఇలా జిల్లాలకు కూడా ప్రత్యేక ప్యాకీ కింద నిధులు ఇస్తామని అన్నారు. విభజన చట్టం ప్రకారంగానే పారిశ్రామిక అభివృద్ధికి సహకారం చేస్తామని అన్నారు. ఇక హైదరాబాద్ బెంగుళూరి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి నిధులు ఇస్తామని అన్నారు.
Union Budget 2024 : కేంద్ర బడ్జెట్ లో ఏపీకి బంపర్ డీల్.. 15వేల కోట్లు ప్రకటించిన నిర్మలా సీతారామన్..!
హైదరాబాద్ బెంగుళూరి కారిడార్ లోని ఓర్వకల్లుకు.. చెనై విశాఖ పట్నం చెనై కారిడార్ లో కొప్పర్తికి నిధులు సాయం చేస్తాని అన్నారు. ఐతే అది ఎంత మొత్తం లో కేంద్రం అందిస్తుంది అన్నది చెప్పలేదు. మొత్తానికి కేంద్ర బడ్జెట్ తో ఏపీ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం తన బడ్జెట్ లో ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించడం ప్రజలకు కాస్త సంతోషాన్ని ఇస్తుంది.
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
YS Jagan Arrest: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జగన్ అరెస్ట్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో…
This website uses cookies.