Janasena : టీడీపీ ని కాదని జనసేన మరో రూట్ ఎంచుకోబోతుందా..?
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ అనే పేరుతో ఇంటింటికీ వెళ్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ నేతలంతా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తోందన్న సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ చర్యపై రాజకీయంగా విపక్షాల నుంచి విమర్శలు వస్తుండగా, సామాజికంగా కూడా కొన్ని ప్రశ్నలు మెదులుతున్నాయి.
Janasena : టీడీపీ ని కాదని జనసేన మరో రూట్ ఎంచుకోబోతుందా..?
ప్రధానంగా తలెత్తుతున్న ప్రశ్న కూటమి అంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఏర్పరచిన ప్రభుత్వం. అలాంటప్పుడు కేవలం టీడీపీ మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఏ మేరకు సమంజసం? మూడు పార్టీలూ కలిసి ఎన్నికలుకు ముందుగా ప్రచారం చేశాయి. ఇప్పుడూ పాలనలో భాగస్వాములే. మరి ఈ ఒక్క పార్టీ ఎందుకు ప్రచారం చేస్తుంది..? మిగతా రెండు పార్టీలు ఎందుకు దూరంగా ఉంటున్నాయి..? అని అంత మాట్లాడుకుంటున్నారు.
ఇక జనసేన మాత్రం ప్రత్యేక కార్యాచరణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తమ శాఖల్లో చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలను ప్రజలకూ తెలియజేయాలన్న ఉద్దేశంతో తాము ప్రజల మధ్యకు వేరే కార్యక్రమంతో వస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గ్రామీణాభివృద్ధి, రేషన్ సరఫరా, పంచాయతీలకు నిధుల పంపిణీ, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి వంటి అంశాలను తమ క్రెడిట్గా ప్రస్తావిస్తున్నారు. అందుకే టీడీపీ పూర్తి చేసిన తర్వాత జనసేన పార్టీ మరో విడత కార్యక్రమాలతో ప్రజలలోకి వెళ్లేలా వ్యూహం సిద్ధం చేస్తోందట. దాంతో ఇప్పటికి టీడీపీ ఒంటరిగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
This website uses cookies.