Categories: andhra pradeshNews

Ys Jagan : ఈసారి వైఎస్‌ జగన్ ను గెలిపించే వ్యూహకర్త ఎవరో..?

Advertisement
Advertisement

Ys Jagan : దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే జమిలి ఎన్నికలపై మరోసారి చర్చలు మొదలయ్యాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గతంలో ఇలా ముందస్తు ఎన్నికలకు ఆసక్తి చూపిన సందర్భాలున్నా, 2019, 2024 లో మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. అయినా ఈ సారి జన గణన షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో జమిలి ఎన్నికల ప్రస్తావన మళ్లీ తెరపైకి వచ్చింది. ఎన్డీయే భాగస్వాముల్లో అంతగా ఆసక్తి కన్పించకపోయినా, ప్రతిపక్షాలు ముఖ్యంగా వైసీపీ మాత్రం ముందస్తు ఎన్నికలపై సీరియస్ గా ఆలోచిస్తున్నాయి.

Advertisement

Ys Jagan : ఈసారి వైఎస్‌ జగన్ ను గెలిపించే వ్యూహకర్త ఎవరో..?

Ys Jagan : జగన్ కొత్త వ్యూహకర్త కోసం ట్రై చేస్తున్నాడా..?

జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పార్టీ 2024 ఎన్నికల్లో తీవ్ర పరాజయం ఎదుర్కొంది. గతంలో విజయం సాధించేందుకు ఐప్యాక్ సహకారం తీసుకున్న వైసీపీ, ఈసారి అదే టీం (రిషి రాజ్ సింగ్ ఆధ్వర్యంలో) పనితీరు ఆశించిన స్థాయిలో లేదని భావిస్తోంది. అందుకే ఇప్పుడు కొత్త వ్యూహకర్త కోసం వెతుకులాట సాగుతోంది. అందులో తెలంగాణాలో కాంగ్రెస్ విజయం వెనుక ఉన్న సునీల్ కనుగోలు పేరు ప్రస్తావనలోకి రావడం విశేషం. లేదా ఐప్యాక్ టీం నుంచే బయటకు వచ్చిన యువ మహిళా వ్యూహకర్తను తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

వైసీపీ భావిస్తున్నట్టుగా జమిలి ఎన్నికలు జరిగితే తద్వారా 2028కి వచ్చే ఎన్నికలు ఒకటే సారి జరిగితే – అప్పటికి అధికార వ్యతిరేకత ఎక్కువగా పెరగకముందే తిరిగి పునరాగమనం సాధించాలన్నది జగన్ లక్ష్యం. దానికి అనుగుణంగా ఇప్పుడు నుంచే సుదీర్ఘ వ్యూహాల రూపకల్పన జరుగుతోంది. టీడీపీ కూటమిపై ప్రజల్లో అసంతృప్తిని ప్రధానంగా మలచుకుని, కొత్త స్ట్రాటజీతో ప్రచారం మోతెత్తించాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో జగన్ త్వరలోనే కొత్త వ్యూహకర్తను అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

Recent Posts

Survey : ఏపీ లో సంచలనం సృష్టిస్తున్న సర్వే .. ఆ ప్రాంతంలో క్లీన్ స్వీప్ చెయ్యబోతున్న వైసీపీ

Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…

13 minutes ago

Bank Holidays : వరుసగా మూడో రోజు మూతపడ్డ బ్యాంకులు.. ఎందుకో తెలుసా?

Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…

1 hour ago

Vizianagaram: రూ.400 కోసం వృద్ధుడి ప్రాణం తీసిన కిరాతకుడు : మానవత్వాన్ని కలిచివేసిన ఘటన

Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…

2 hours ago

Samantha : రెండో భర్త రాజ్ కోసం సమంత సంచలన నిర్ణయం !!

Samantha : సినిమా రంగంలో నటీమణులు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో…

2 hours ago

CBN – Roja : జగన్ కాలర్ ఎగరేసుకునే పని చేసిన ఆర్కే రోజా

Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే…

3 hours ago

బిగ్ బ్రేకింగ్ : జగన్ గుండెలు అదిరేలా సంచలన ప్రకటన చేసిన విజయ సాయి రెడ్డి..

Cijayasai Reddy Padayatra : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన జగన్ - విజయసాయి రెడ్డి ద్వయం మధ్య…

4 hours ago

Samantha : రెండో పెళ్లి అయ్యి 2 నెలలు కూడా కాలేదు..అప్పుడే సమంతకి బిగ్‌ న్యూస్‌

Samantha : సమంత వ్యక్తిగతంగానే కాదు సినిమాల పరంగా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంటుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత…

5 hours ago

Chiranjeevi : చిరంజీవి గారు మీరు కూడా అలా అనోచ్చా..!

Chiranjeevi : ‘ మన శంకరవరప్రసాద్ గారు ’ మూవీ సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…

6 hours ago