YS Jagan : వైఎస్ జగన్పై ఉత్తరాంధ్ర నేతల ఆగ్రహం.. ప్రాంతీయ సమన్వయకర్తలను మళ్లీ తీసుకురానున్న జగన్ ?
YS Jagan : ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్ పేరు ఓడిపోయినా సరే వినిపిస్తూనే ఉంది. ప్రతి పక్ష హోదా కూడా దక్కించుకోలేని జగన్ గురించి ప్రతిరోజు వార్తల్లో వినిపిస్తూనే ఉంది. ఏపీలో జరిగిన రీసెంట్ ఎలక్షన్స్ లో వైఎస్ జగన్ గెలిచి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఓడిన జగన్ ఎక్కువగా బెంగుళూరు వెళ్లి ఉంటున్నాడు. ఐతే 2009 జగన్ రాజకీయాళ్లోకి రాకముందు బెంగుళూరులోనే నివాసం ఏర్పరచుకుని అక్కడ ఉండేవాడు. భార్యా పిల్లలతో కలిసి బెంగుళూరులోనే వైఎస్ జగన్ ఉండేవాడు. ఐతే 2009 లో కడప ఎంపీగా పోటీ చేసి గెలిచిన జగన్ వైఎస్ హైదరాబాద్ లోటస్ పాండ్ లో కట్టించిన ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. దాదాపు 2019 ఎన్నికల వరకు హైదరాబాద్ లోనే ఉన్నాడు జగన్. 2019 లో జగన్ గెలిచాక తాడేపల్లిలో నివాసం ఏర్పరచుకున్నాడు. గెలిచిన తర్వాత 2019 నుంచి ఇప్పటివరకు జగన్ తాడేపల్లి నివాసం లోనే ఉన్నాడు. ఎన్నికల్లో ఓడిన జగన్ మళ్లీ ఇప్పుడు ఫ్యామిలీని బెంగుళూరు నివాసానికి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది.
ఐతే జగన్ తాడేపల్లి నుంచి హైదరాబాద్ లోటస్ పాండ్ కి వెళ్లొచ్చు కానీ అక్కడ వైఎస్ షర్మిల ఉంటున్నారు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల లోటస్ పాండ్ లోనే తన ఫ్యామిలీతో ఉంటున్నారు. జగన్ హైదరాబాద్ లోటస్ పాండ్ కి వెళ్లాలని అనుకున్నా అక్కడ షర్మిల ఉంది కాబట్టి ఆమెతో కలిసి ఉండటం ఇష్టం లేకనే జగన్ బెంగుళూరు నివాసానికి వెళ్లారని తెలుస్తుంది.
YS Jagan : ఏంటి జగన్ బెంగుళూరు వెళ్లడానికి షర్మిల కారణమా.. ఇంత పెద్ద స్టోరీ ఉందా..?
ఐతే హైదారాబాద్ లోటస్ పాండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కట్టించాడు. అందులో షర్మిలకు కూడా సమాన హక్కు ఉంటుంది. అందుకే జగన్ తాడేపల్లిలో ఉంటే షర్మిల లోటస్ పాండ్ లో ఉంది. తాడేపల్లి ఖాళీ చేసి జగన్ బెంగుళూరుకి షిఫ్ట్ అయ్యారు. తాడేపల్లి ఇంట్లోనే ఆఫీస్ ఏర్పాటు చేసుకున్న జగన్ అక్కడ నుంచే రాజాకీయం చేస్తూ వచ్చారు. ఇప్పుడు అందుకే బెంగుళూరు నుంచి తాడేపల్లి వచ్చి వెళ్తున్నారని తెలుస్తుంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.