
YS Jagan : వైఎస్ జగన్పై ఉత్తరాంధ్ర నేతల ఆగ్రహం.. ప్రాంతీయ సమన్వయకర్తలను మళ్లీ తీసుకురానున్న జగన్ ?
YS Jagan : ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్ పేరు ఓడిపోయినా సరే వినిపిస్తూనే ఉంది. ప్రతి పక్ష హోదా కూడా దక్కించుకోలేని జగన్ గురించి ప్రతిరోజు వార్తల్లో వినిపిస్తూనే ఉంది. ఏపీలో జరిగిన రీసెంట్ ఎలక్షన్స్ లో వైఎస్ జగన్ గెలిచి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఓడిన జగన్ ఎక్కువగా బెంగుళూరు వెళ్లి ఉంటున్నాడు. ఐతే 2009 జగన్ రాజకీయాళ్లోకి రాకముందు బెంగుళూరులోనే నివాసం ఏర్పరచుకుని అక్కడ ఉండేవాడు. భార్యా పిల్లలతో కలిసి బెంగుళూరులోనే వైఎస్ జగన్ ఉండేవాడు. ఐతే 2009 లో కడప ఎంపీగా పోటీ చేసి గెలిచిన జగన్ వైఎస్ హైదరాబాద్ లోటస్ పాండ్ లో కట్టించిన ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. దాదాపు 2019 ఎన్నికల వరకు హైదరాబాద్ లోనే ఉన్నాడు జగన్. 2019 లో జగన్ గెలిచాక తాడేపల్లిలో నివాసం ఏర్పరచుకున్నాడు. గెలిచిన తర్వాత 2019 నుంచి ఇప్పటివరకు జగన్ తాడేపల్లి నివాసం లోనే ఉన్నాడు. ఎన్నికల్లో ఓడిన జగన్ మళ్లీ ఇప్పుడు ఫ్యామిలీని బెంగుళూరు నివాసానికి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది.
ఐతే జగన్ తాడేపల్లి నుంచి హైదరాబాద్ లోటస్ పాండ్ కి వెళ్లొచ్చు కానీ అక్కడ వైఎస్ షర్మిల ఉంటున్నారు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల లోటస్ పాండ్ లోనే తన ఫ్యామిలీతో ఉంటున్నారు. జగన్ హైదరాబాద్ లోటస్ పాండ్ కి వెళ్లాలని అనుకున్నా అక్కడ షర్మిల ఉంది కాబట్టి ఆమెతో కలిసి ఉండటం ఇష్టం లేకనే జగన్ బెంగుళూరు నివాసానికి వెళ్లారని తెలుస్తుంది.
YS Jagan : ఏంటి జగన్ బెంగుళూరు వెళ్లడానికి షర్మిల కారణమా.. ఇంత పెద్ద స్టోరీ ఉందా..?
ఐతే హైదారాబాద్ లోటస్ పాండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కట్టించాడు. అందులో షర్మిలకు కూడా సమాన హక్కు ఉంటుంది. అందుకే జగన్ తాడేపల్లిలో ఉంటే షర్మిల లోటస్ పాండ్ లో ఉంది. తాడేపల్లి ఖాళీ చేసి జగన్ బెంగుళూరుకి షిఫ్ట్ అయ్యారు. తాడేపల్లి ఇంట్లోనే ఆఫీస్ ఏర్పాటు చేసుకున్న జగన్ అక్కడ నుంచే రాజాకీయం చేస్తూ వచ్చారు. ఇప్పుడు అందుకే బెంగుళూరు నుంచి తాడేపల్లి వచ్చి వెళ్తున్నారని తెలుస్తుంది.
PAK vs USA: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-A లో…
Congress Party : మున్సిపల్ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా ముఖ్యమంత్రి…
Ram Charan Upasana twins : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ mega power star Ram Charan …
Ys Jagan : తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా…
Xiaomi 17T Pro : కొత్త స్మార్ట్ఫోన్ కొనాలని అనుకుంటున్న వారికి ఇది నిజంగా సూపర్ న్యూస్. ప్రముఖ మొబైల్…
AI : నేటి ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం పెరగడంతో చాలామంది తమ ఉద్యోగాల భవిష్యత్తు గురించి…
Vivo T3 FE 5G review : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో (Vivo) భారత మార్కెట్లో మరో విప్లవాత్మక…
This website uses cookies.