
ys sharmila transfered her properties to her son and daughter
YS Sharmila : అది రాజన్న బిడ్డ అంటే. వైఎస్ షర్మిల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె కేవలం ఒక రాజన్న బిడ్డ లాగానే కాకుండా.. తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. ఆమె ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాల్లో రాణిస్తున్నారు. నిజానికి ఏపీలో తన అన్న వైఎస్ జగన్ పార్టీని రూల్ చేస్తున్నారు. కానీ.. వైఎస్ షర్మిల మాత్రం తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తా అని ప్రామీస్ చేశారు.
ఇక.. రాజన్న కూతురుగా వైఎస్ షర్మిల తెలంగాణలో ప్రజల కోసం పోరాడుతున్నారు. తాజాగా ఆమె రాజన్న బిడ్డ అని సగర్వంగా చెప్పుకునే పని చేశారు. ఏంటో తెలుసా? తాజాగా ఆమె ఇడుపులపాయకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇవాళ వైఎస్సార్ జయంతి. ఈసందర్భంగా వైఎస్సార్ ఫ్యామిలీ మొత్తం ఇడుపులపాయలో ఉన్న వైఎస్సార్ ఘాట్ దగ్గరికి వెళ్లి ఆయనకు నివాళులర్పించారు. షర్మిల, విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు అందరూ హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు.హైదరాబాద్ నుంచి కడపకు చేరుకున్న షర్మిల.. కడప విమానాశ్రయం నుంచి నేరుగా ఇడుపులపాయకు వెళ్లకుండా వేంలపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఇడుపులపాయలో తన పేరుతో ఉన్న 9.53 ఎకరాల భూమిని తన కొడుకు రాజారెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు.
ys sharmila transfered her properties to her son and daughter
అలాగే.. మరో ప్లేస్ లో ఉన్న 2.12 ఎకరాల భూమిని తన కూతురు అంజలి రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. అనంతరం షర్మిల కుటుంబం ఇడుపులపాయకు చేరుకుంది. ఆ తర్వాత వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల, ఆమె కుటుంబ సభ్యులు నివాళులు అర్పించిన అనంతరం హైదరాబాద్ వెళ్లిపోయారు. తన పేరు మీద ఉన్న ఆస్తిని తన కొడుకు, కూతురు పేరు మీదికి మార్చడంతో షర్మిలను రాజన్న బిడ్డ అంటే అలా ఉండాలి అంటూ తెగ మెచ్చుకుంటున్నారు.
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
This website uses cookies.