YS Sunitha : జగన్ మోసపూరిత రాజకీయాలు చేస్తున్నాడు.. ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేసిన వై.యస్ సునీత…!

YS Sunitha  : రెండు తెలుగు రాష్ట్రాలలోని తెలుగు వారు ఎక్కడ ఉన్నా కూడా ఏ రాష్ట్రంలో ఉన్న ఏ దేశం లో ఉన్నా కూడా రెండు విషయాల్లో కంపల్సరీ తెలుగు వాళ్ళు ఏకీభవిస్తారు అని చెప్పాలి . వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అయినా ఎటువైపు నిలబడిన వాళ్ళు అయిన 95% లేదా 98% తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేసే విషయాలు రెండు ఉంటాయి. అదే చంద్రబాబు వైపు ఉన్న తప్పు అలాగే ఒకటి జగన్ వైపు ఉన్న తప్పు. అయితే చంద్రబాబు నాయుడు సీనియర్ ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని తీసుకున్నారు అనే విషయాన్ని 95% తెలుగు వాళ్ళు నమ్ముతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ,తన బాబాయ్ వివేకానంద హత్య కు ,కారణం అయినటువంటి వారి ఉండి ముద్దాయిలను ఈయన కాపాడుతున్నారు అనే అంశాన్ని కూడా 95% ప్రజలు నమ్ముతున్నారు. పార్టీతో గాని ఆయనతో గాని ఎటువంటి సంబంధం లేను వాళ్ళు కచ్చితంగా ఈ విషయాలను ఒప్పుకుంటారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు వైఎస్ వివేకానంద హత్య కేసులో పార్టీలకు అతీతంగా వైయస్ సునీత చేసినటువంటి పోరాటాన్ని ఎవరైనా సరే సపోర్ట్ చేయాల్సిందే.

ఎందుకంటే తన కన్న తండ్రిని చంపినప్పుడు ఒక కూతురు ఇంత స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తున్నప్పుడు ఎవరైనా సరే ఆమెకు మద్దతుగా నిలవాల్సిందే. కాని జగన్మోహన్ రెడ్డి తన చెల్లి సునీత కి సపోర్ట్ చేయకుండా ముద్దాయిలను ,కాపాడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. అంతేకాక దీనికి సంబంధించిన న్యూస్ ఎక్కడ రాకుండా కాపాడుతూ వస్తున్నారు.అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి సునీత ఎత్తుతున్న ప్రశ్నలను ఏ రోజు ఏ సందర్భంలోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి సమాధానం చెప్పకపోగా ప్రజల మధ్య కూడా ఈ కేసు గురించి డిస్కషన్ జరగకుండా ఉండాలని చూస్తున్నారు. అలాగే తన అనుకూల పత్రిక ద్వారా వేరేవాళ్ళ మీద తోసి వేయడం లేదా పోరాటం చేసున్న సునీతను వేరే వాళ్ళు వెనకాల ఉండి నడిపిస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ అంశాలన్నింటినీ ఆధారంగా చేసుకుని వై.యస్ సునీత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ గడచిన 5 సంవత్సరాలుగా తాను పడిన ఇబ్బందులు ఏంటి…? 5 సంవత్సరాలుగా తాను పడిన కష్టం..? తనకు ఎవరు సపోర్ట్ చేశారు..? ఎవరు ఎగైనెస్ట్ గా ఉన్నారు..? ఇవన్నీ ఆమె మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డిని అడ్డంగా బుక్ చేశారు అని చెప్పాలి.

అయితే ఆమె ఏం చెబుతుందంటే హత్యలు చేసే వ్యక్తులు ఉన్నటువంటి పార్టీలో మీరు సపోర్ట్ గా నిలబడకండి. హత్యలు చేసిన వారు ఉన్న పార్టీకి మీరు ఓట్లు వేయకండి. అది ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి హానికరం అంటూ ఆమె చాలా క్లియర్ గా ప్రపంచానికి తెలియజేశారు. ఈ విధంగా వైఎస్ సునీత ఓపెన్ గానే చెబుతూ నా అన్న జగన్ మోహన్ రెడ్డి పార్టీ మోసపూరితమైనదని పొరపాటున కూడా ఆ పార్టీకి ఓటు వేయకండి అని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు. అలాగే ఇన్ని రోజులు ఆమెకు మద్దతుగా నిలిచిన వైఎస్ షర్మిల , వైయస్ విజయమ్మ గారికి ఆమె కృతజ్ఞతలు చెబుతూ ముందుకు వెళ్లారు.ఇక ఈ విషయం వైయస్ జగన్ రానున్న ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రభావితం చేస్తుందా అనే సందేహాలు ఉన్నాయి. వైయస్ సునీత ప్రెస్ మీట్ పెట్టి మరి వైయస్ జగన్ గురించి వైయస్ జగన్ పార్టీ ఒక నీచమైన పార్టీ అని ఎవరు ఆ పార్టీకి ఓట్లు వేయొద్దని చెప్పడం జరిగింది. ఇక ఈ ప్రభావం జగన్ మీద ఎలా ఉంటుంది. ఒక వేళ ప్రభావం ఉంటే ఆయన మళ్లీ సీఎం అవుతారా లేదా అనేది చూడాలి.

Recent Posts

BRS : “గెట్ ఔట్”.. కేసీఆర్ వెంటే ఉంటూ వెన్నుపోటు పొడిచాడా..?

BRS : గత పదకొండేళ్లుగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…

3 minutes ago

Gas Stove : మహిళలు… మీ గ్యాస్ స్టవ్ పక్కన పొరపాటున కూడా వీటిని ఉంచకండి… యమ డేంజర్…?

Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…

1 hour ago

Anganwadi Posts : ఏపీ మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. రాత పరీక్ష లేకుండానే 4,687 ఉద్యోగాలు, త్వరలో నోటిఫికేషన్

Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభ‌వార్త‌ చెప్పనుంది. 4,687 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…

2 hours ago

Green Tea : ఈ టీ ఉదయం తాగే వారు…ఇకనుంచి రాత్రి కూడా తాగండి… బోలెడు ప్రయోజనాలు…?

Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…

3 hours ago

Gupt Navratri 2025 : ఆషాడ మాసంలో గుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి.. కోరిన కోరికలకు.. ఏ దేవతలు వరమిస్తారు…?

Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…

4 hours ago

Ram Mohan Naidu : ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు : రామ్మోహన్ నాయుడు .. వీడియో

Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…

13 hours ago

High Court : ఇదేం పనిరా బాబు.. హైకోర్టులో షాకింగ్ ఘటన.. ఛీ అంటున్న యావత్ ప్రజానీకం..!

High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…

14 hours ago

Turmerick Milk : వర్షాకాలంలో… పాలల్లో చిటికెడు ఇది కలుపుకొని తాగారంటే… ఇక సమస్యలన్నీటికి చెక్…?

Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…

15 hours ago