Post Office : పోస్ట్ ఆఫీస్ కొత్త ప్లాన్... నెలకు 9000 రూపాయల వడ్డీ పొందండిలా...!
Post Office : ప్రతి ఒక్కరూ కూడా తాము పెట్టిన పెట్టుబడికి అధిక మొత్తంలో రాబడి రావాలని కోరుకుంటారు. అదేవిధంగా పెట్టుబడి కూడా సురక్షితవంతమైనదిగా ఉండాలి. అలాగే ఏ విధంగా నువ్వు మోసపోకూడదు అని భావిస్తుంటారు. అయితే ఈ విధంగా ఆలోచించేవారు పోస్ట్ ఆఫీస్ లో పెట్టుబడిని పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మీ డబ్బు భద్రంగా ఉండడంతో పాటు అధిక లాభాలు కూడా వస్తాయి. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.అయితే నేటి కాలంలో మ్యూచువల్ ఫండ్స్ , స్టాక్ మార్కెట్ వంటివి అధిక రాబడులను అందిస్తున్నప్పటికీ వీటిలో పెట్టుబడి పెట్టడం అంటే చాలా ప్రమాదకరం. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ మరియు స్టాక్ మార్కెట్లో మీరు పెట్టే పెట్టుబడి సురక్షితంగా ఉండదు. తద్వారా మీరు పెట్టిన పెట్టుబడి సైతం కోల్పోవాల్సి వస్తుంది. అయితే అలా కాకుండా పోస్ట్ ఆఫీస్ ద్వారా మీరు పెట్టుబడి పెట్టినట్లయితే ఎక్కువ మొత్తంలో లాభాలను పొందవచ్చు. ఈ విషయంలో పోస్టల్ శాఖ అందిస్తున్న నెలవారి ఆదాయ పథకం చాలా ముఖ్యమైనది. దీంతో మీరు ప్రతి నెల స్థిర ఆదాయాన్ని పొందడంతో పాటు మీరు పెట్టిన పెట్టుబడికి కూడా హామీ ఇవ్వబడుతుంది.
దీనిని పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీం అని పిలుస్తారు. ఇక ఈ పథకంలో ప్రస్తుతం వడ్డీ రేటు 7.40% ఉంది. దీనిని ఉపయోగించి మీరు కనీసం 1000 నుండి 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఉమ్మడిగా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే దాదాపు 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే దీనికి పన్ను మినహాయింపు కూడా ఉండదు. ఇక ఈ పెట్టుబడి మొత్తం 5 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి మీ డబ్బుకు కేంద్ర ప్రభుత్వమే సంరక్షకుడుగా వ్యవహరిస్తుంది.
అయితే ఈ పథకం ద్వారా మీరు పెట్టిన పెట్టుబడి పై వచ్చిన లాభాలను నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. లేదా నామినేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా సేవింగ్స్ అకౌంట్ లో కూడా వీటిని జమ చేసుకోవచ్చు. కావున అర్హులైన వారంతా ఈ ఖాతాను తెరవచ్చు. దీనికోసం ముందుగా పోస్ట్ ఆఫీస్ లో ఖాతా తెరిచి ఆ తర్వాత నెల ఆదాయానికి సంబంధించిన దరఖాస్తు నింపి అవసరమైన పాత్రలతో అధికారులకు సమర్పించాలి.
Post Office : పోస్ట్ ఆఫీస్ కొత్త ప్లాన్… నెలకు 9000 రూపాయల వడ్డీ పొందండిలా…!
ఈ పథకంలో పెట్టిన పెట్టుబడి అత్యవసర సమయంలో కాలానికి ముందే విత్ డ్రా కూడా చేసుకోవచ్చు. అయితే మీరు ఒక సంవత్సరానికి ముందే దీనిని ఉపసంహరించుకుంటే జీరో రేటు ఉంటుంది. ఈ పథకం ద్వారా 15 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే నెలకు రూ.9,250 వడ్డీ లభిస్తుంది. 12 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే రూ.7,400 వడ్డీ లభిస్తుంది. ఈ విధంగా ఈ పథకం ద్వారా మీరు మీ డబ్బులు సురక్షితంగా ఉంచడంతోపాటు ప్రతినెల వడ్డీ పొందవచ్చు.
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో…
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
This website uses cookies.