
Good news for SBI customers offers free loans
SBI : ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లను అప్రమత్తం చేస్తూ తాజాగా ఓ సందేశం పంపింది. అదేంటంటే..పాన్-ఆధార్ కార్డ్ లింకింగ్ తేదీ త్వరలో ముగుస్తుందని పేర్కొంది. మార్చి 31, 2022 తేదీ లోపు పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయాలని ఎస్బీఐ సూచించింది.ఎస్బీఐ అధికారులు పంపిన సందేశం ప్రకారం.. గడువు తేదీ ఈ ఏడాది మార్చి 31. అయితే, ఈ తేదీ గతేడాది సెప్టెంబర్ 30యే. కానీ, కరోనా నేపథ్యంలో గడువును ఎస్బీఐ అధికారులు పొడిగించారు.
ఇకపోతే ఎస్బీఐ ఖాతాదారులు తమ ఖాతాకు పాన్-ఆధార్ లింక్ చేసుకోకపోతే దాని ప్రభావం అకౌంట్స్ పైన పడుతుందని అధికారులు హెచ్చరించారు. కావును ఖాతాదారులు తమ ఆధార్ కార్డు, పాన్ కార్డు లింకేజీకి సంబంధించి మీ హోమ్ బ్రాంచిలో సంప్రదించాల్సి ఉంటుంది.అయితే, అలా కాకుండా మీరు డిజిటల్ గానూ పాన్-ఆధార్ లింక్ చేసుకోవచ్చు. ఇన్కం ట్యాక్స్ ఫైలింగ్ వెబ్ సైట్ ద్వారా పాన్-ఆధార్ లింక్ చేయొచ్చు. ఈ వెబ్ సైట్లోకి వెళ్లి లింక్ ఆధార్ పైన క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అవసరమైన పాన్-ఆధార్ వివరాలు సమర్పించాలి.
that will effect on your sbi transactions
ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లేదా ఓటీపీ ద్వారా కన్ఫర్మేషన్ చేసుకోవాలి. అనంతరం లింక్ ఆధార్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అలా మీ ఆధార్- పాన్ లింక్ చేసుకోవచ్చు. లేదా.. 567678/ 56161 నెంబర్కు ఎస్సెమ్మెస్ పంపించడం ద్వారా కూడా లింక్ చేయొచ్చు. నిజానికి ఈ ఆధార్-పాన్ కార్డు లింకేజీ గడువు గతేడాది సెప్టెంబర్ 30తోనే ముగియాల్సి ఉంది. కానీ, కొవిడ్ పరిస్థితులు లాక్ డౌన్ నేపథ్యంలో లింకేజీ కష్టమవుతుందని, ఆ గడువును ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించారు.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.