chittoor : చిత్తూరు: బ్యాటరీ అమ్మకాల్లో దిగ్గజమైన ప్రముఖ అమరరాజా కంపెని వ్యవహారం గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అమరరాజా, టిడిపి అధినేత చంద్రబాబుపై వైసిపి ఎమ్మెల్యే రోజా సంచలన వాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాలుష్య ఎక్కువ అవుతున్న తరుణంలో కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు పాటించని 54 పరిశ్రమలకు నోటీసులు ఇచ్చారు. దీని చంద్రబాబు 54 నాలుగు కంపెనీలకు నోటీసుల ఇస్తే అమరరాజా గురించి పాజిటివ్ గా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
ఈ విషయాన్ని కేవలం కాలుష్య సమస్యగానే చూడాలని… రాజకీయం చేయెద్దని హితవు పలికారు. కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించక పోవడం వళ్లే పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి బోర్డు నోటీసులు ఇచ్చారు. అంతే కానీ ఆ పరిశ్రమలపై ఎలాంటి రాజకీయ ప్రలోబాలు లేవని కేవలం నిబంధనలు పాటించక పోవడం వళ్లే నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు.
చంద్రబాబు నాయుడు ప్రతి విషయాన్ని రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఇది సరైన పద్దతి కాదన్నారు. రాష్ట్రంలో అమరరాజా ఒక్కటే కాదు… 54 పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని, దీని ద్వారా గాలి, నీరు, భూమి, పూర్తిగా కలుషితమవుతుంది. అమర రాజా పరిశ్రమ కాలుష్య నిబంధనలు పాటించకుండా వేల మంది ప్రాణాలతో చెలగాటమాడుతుందన్నారు. 54 పరిశ్రమలపైగానీ అమరరాజా కంపెనీలను మూసివేయాలనే ఉద్దేశం జగన్ ప్రభుత్వానికి లేదని ఎమ్మెల్యే రోజా తెలిపారు. ప్రరిశ్రమలు చేస్తున్న తప్పులను సరిదిద్దుకుని కాలుష్య నియంత్రన మండలి నిబంధనల ప్రకారం పరిశ్రమలు నడుపుకోవచ్చని రోజా చెప్పుకొచ్చారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.