
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో తయారు చేసిన ఏడు బ్రాండ్ల అగరబత్తీలు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. టీటీడీ ఆధ్వర్యంలోని 50 దేవాలయాల్లో స్వామి, అమ్మవార్ల పూజల్లో ఉపయోగించిన పూలతో ఈ అగరబత్తీలను తయారు చేస్తున్నారు. తిరుపతి ఎస్వీ గోశాలలోని అగరబత్తీల తయారీ కేంద్రాన్ని తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకరరెడ్డితో కలిసి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో జవహర్రెడ్డి, ఏఈవో తదితరులు పాల్గొన్నారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా దర్శన్ సంస్థ పూలను ఉపయోగించి అగర్బత్తీలను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే దర్శన్ సంస్థ తయారు చేస్తున్న ఏడు రకాల బ్రాండ్స్ అగరబత్తీలను ఆల్రెడీ భక్తులు కొనుగోలు చేస్తున్నారు. టీటీడీ సప్తగిరి మాసపత్రికను తిరిగి తీసుకొచ్చింది.
రంగుల పేజీలతో శ్రీవారి సమాచారాన్ని కూడా అందజేస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన బ్రాండ్స్ పేర్లు ఇవే.. దివ్యపాద, ఆకష్టి, అభయహస్త, తందనాన, తుష్టి, దష్టి, స్పష్టి. లడ్డూ కౌంటర్స్ వద్ద, పస్తకాల విక్రయ కేంద్రాల వద్ద ఈ అగరబత్తీలు అవెయిలబుల్గా ఉన్నాయి. ఈ అగరబత్తీలను భక్తులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు.
PAK vs USA: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-A లో…
Congress Party : మున్సిపల్ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా ముఖ్యమంత్రి…
Ram Charan Upasana twins : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ mega power star Ram Charan …
Ys Jagan : తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా…
Xiaomi 17T Pro : కొత్త స్మార్ట్ఫోన్ కొనాలని అనుకుంటున్న వారికి ఇది నిజంగా సూపర్ న్యూస్. ప్రముఖ మొబైల్…
AI : నేటి ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం పెరగడంతో చాలామంది తమ ఉద్యోగాల భవిష్యత్తు గురించి…
Vivo T3 FE 5G review : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో (Vivo) భారత మార్కెట్లో మరో విప్లవాత్మక…
This website uses cookies.