Categories: DevotionalNews

Ashwathama : మహాభారతం నాటి అశ్వధ్దామ ఇంకా బ్రతికే ఉన్నాడు.. ఇదే ప్రూప్…!

Advertisement
Advertisement

Ashwathama : కురువంసానికి ఎంతో మంది యోధాను యోధులను అందించిన ద్రోణాచార్యుడి కుమారుడే అశ్వద్ధామ. తన చేతితో ఎంతోమంది పరాక్రమములను తయారు చేసిన తనకు పుత్ర సంతానం లేకపోవడంతో చింతించిన ద్రోణుడు ఎన్నో ఏళ్ళు శివుడిని గురించి ఘోర తపస్సు చేస్తాడు. ద్రోణుడి తపస్సుకు ప్రసన్నుడైన శివుడు తన 11 రుద్ర అంశంలో ఒక అంశతో అశ్వత్థామ జన్మించేలా వరం ఇస్తాడు. అలా శివుని అంశ వల్ల పుట్టిన వాడే అశ్వద్ధామ ఇతని తల్లి కృపి మామ కృపాచార్యులు యుగాలు మారుతున్న ఇంకా ఈ భూమి మీద జీవించి ఉన్న వారిని చిరంజీవి అని అంటారు. బలి చక్రవర్తి వ్యాస మహర్షి హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు సరసన శివుని రుద్ర అంశతో జన్మించిన అశ్వద్ధామ కూడా ఉన్నాడు. ఈ ఏడుగురిని సప్త చిరంజీవులు అని పిలుస్తారు. అశ్వద్ధామ జన్మించినప్పుడు పరమశివుడు ద్రోణుడికి ఇతని నుదుటి పైన ఉన్న సహజమని ప్రభావం వల్ల మానవుడికంటే తక్కువ స్థాయి జీవుల మీద ఆధిపత్యం పొందేలా ఆకలి దప్పులు నిద్ర వంటివి నియంత్రించుకునే శక్తి కలవాడిగా చిరంజీవిగా ఉంటాడని వరం ఇస్తాడు. ఇతడు పుడుతూనే గుర్రం లాగా గట్టిగా బలంగా నలు దిక్కుల్లోనూ ప్రతిధ్వనించేలా సేకరించాడు.

Advertisement

కనుకనే అశ్వద్ధామ అయ్యాడని భారతంలో చెప్పబడింది. కురుక్షేత్ర యుద్ధంలో అశ్వద్ధామ తన తండ్రి ద్రోణునితోపాటుగా కౌరవుల పక్షాన నిలబడ్డాడు. చచ్చిపోయేలా వరం పొందుతాడు. శివుడు ఇచ్చిన వరాన్ని గౌరవించిన శ్రీకృష్ణుడు ఇప్పటివరకు వాళ్లను నేను రక్షించాను. ఇక ఏమీ చేయలేనని అశ్వద్ధామకు దారి ఇస్తాడు. కృతవర్మ కృపాచార్యుడు ద్వారం దగ్గర కాపలాగా ఉండగా. లోపలకు ప్రవేశించిన అశ్వద్ధామ ముందుగా తన తండ్రిని కుతంత్రంతో చంపిన దుష్టగిమున్ని ఊచకోత కోస్తాడు. ఆ తర్వాత పాండవులు అనుకుని నిద్రపోతున్న ద్రౌపతి కుమారులైన ఉప పాండవులను చంపి గుడారానికి నిప్పు పెట్టి అడవిలోకి వెళ్ళిపోతాడు. ఉప పాండవులను అశ్వద్ధామ నిరంకుశంగా చంపాడనే విషయం తెలుసుకున్న అర్జునుడు. కోపంతో రగిలిపోతూ అతని వెంబడిస్తాడు. దీంతో అశ్వద్ధామ అర్జునుడికి బ్రహ్మ సిరోనామకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కృష్ణుడి సూచనతో అర్జునులు కూడా అశ్వద్ధామపైకి అదే అస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఆ రెండు ఢీకొంటే ప్రళయం తప్పదని భావించిన వ్యాసుడు నారదుడు అక్కడికి వచ్చి ఈ అస్త్రాలను ఉపసంహరించుకోవాలని ఇద్దరినీ కొడతారు.

Advertisement

పెద్దల కోరికను మరణించిన అర్జునుడు బ్రహ్మ శిరోణామకాస్రాన్ని ఉపసంహరించుకుంటాడు. అయితే అశ్వద్ధామకు వస్త్రాన్ని ప్రయోగించడమే కానీ ఉపసంహరించుకోవడం తెలియకపోవడంతో ఎలాగైనా పాండవుల వంశం నాశనం అవ్వాలని ఆస్త్రాన్ని అభిమన్యుడు భార్య ఉత్తర గర్భం మీదకు ప్రయోగిస్తాడు. దీంతో ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తు ఆ అస్త్రం దాటికి తట్టుకోలేకపోతుండడంతో శ్రీకృష్ణుడు యోగ మాయతో ఆ అష్ట ప్రభావాన్ని తగ్గించి గర్భంలో ఉన్న పరీక్షితుల్ని పునర్ జీవితం చేస్తాడు. ఆడవారి పైన కర్త సంగం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన అశ్వద్ధామ మీద కోపంతో వ్యాసుడు అతని నుదుటిమీద ఉన్న మనిని పెకిలించగా శ్రీకృష్ణుడు అశ్వద్ధామను ₹3,000 ఇలా సంవత్సరాలు కుష్టు రోగగ్రస్తుడివై అడవుల్లో తిరగమని శపిస్తాడు. అయితే అశ్వద్ధామ రుద్రా అంశతో చిరంజీవిగా జన్మించాడు. కావున అతడు ఇప్పటికీ మరణం లేకుండా శ్రీకృష్ణుడు ఇచ్చిన శాపాన్ని అనుభవిస్తూ అడవుల్లో సంచరిస్తూ ఉన్నాడని చెప్తారు. హిమాలయ పర్వత సానువుల్లో గిరిజనులతో కలిసి అతడు జీవిస్తున్నాడని సైనికులకు అప్పుడప్పుడు కనిపిస్తున్న మంచు మనిషి అశ్వద్ధామణి అని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. తన నుదుటి నుంచి వస్తున్న రక్తాన్ని ఆపివేస్తే అవసరమైన నూనెలు, ఔషధాల కోసం హిమాలయ పర్వత ప్రాంతంలో సంచరిస్తాడని అంటారు.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

6 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

7 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

8 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

9 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

10 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

11 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

12 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

13 hours ago

This website uses cookies.