Categories: DevotionalNews

Ashwathama : మహాభారతం నాటి అశ్వధ్దామ ఇంకా బ్రతికే ఉన్నాడు.. ఇదే ప్రూప్…!

Advertisement
Advertisement

Ashwathama : కురువంసానికి ఎంతో మంది యోధాను యోధులను అందించిన ద్రోణాచార్యుడి కుమారుడే అశ్వద్ధామ. తన చేతితో ఎంతోమంది పరాక్రమములను తయారు చేసిన తనకు పుత్ర సంతానం లేకపోవడంతో చింతించిన ద్రోణుడు ఎన్నో ఏళ్ళు శివుడిని గురించి ఘోర తపస్సు చేస్తాడు. ద్రోణుడి తపస్సుకు ప్రసన్నుడైన శివుడు తన 11 రుద్ర అంశంలో ఒక అంశతో అశ్వత్థామ జన్మించేలా వరం ఇస్తాడు. అలా శివుని అంశ వల్ల పుట్టిన వాడే అశ్వద్ధామ ఇతని తల్లి కృపి మామ కృపాచార్యులు యుగాలు మారుతున్న ఇంకా ఈ భూమి మీద జీవించి ఉన్న వారిని చిరంజీవి అని అంటారు. బలి చక్రవర్తి వ్యాస మహర్షి హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు సరసన శివుని రుద్ర అంశతో జన్మించిన అశ్వద్ధామ కూడా ఉన్నాడు. ఈ ఏడుగురిని సప్త చిరంజీవులు అని పిలుస్తారు. అశ్వద్ధామ జన్మించినప్పుడు పరమశివుడు ద్రోణుడికి ఇతని నుదుటి పైన ఉన్న సహజమని ప్రభావం వల్ల మానవుడికంటే తక్కువ స్థాయి జీవుల మీద ఆధిపత్యం పొందేలా ఆకలి దప్పులు నిద్ర వంటివి నియంత్రించుకునే శక్తి కలవాడిగా చిరంజీవిగా ఉంటాడని వరం ఇస్తాడు. ఇతడు పుడుతూనే గుర్రం లాగా గట్టిగా బలంగా నలు దిక్కుల్లోనూ ప్రతిధ్వనించేలా సేకరించాడు.

Advertisement

కనుకనే అశ్వద్ధామ అయ్యాడని భారతంలో చెప్పబడింది. కురుక్షేత్ర యుద్ధంలో అశ్వద్ధామ తన తండ్రి ద్రోణునితోపాటుగా కౌరవుల పక్షాన నిలబడ్డాడు. చచ్చిపోయేలా వరం పొందుతాడు. శివుడు ఇచ్చిన వరాన్ని గౌరవించిన శ్రీకృష్ణుడు ఇప్పటివరకు వాళ్లను నేను రక్షించాను. ఇక ఏమీ చేయలేనని అశ్వద్ధామకు దారి ఇస్తాడు. కృతవర్మ కృపాచార్యుడు ద్వారం దగ్గర కాపలాగా ఉండగా. లోపలకు ప్రవేశించిన అశ్వద్ధామ ముందుగా తన తండ్రిని కుతంత్రంతో చంపిన దుష్టగిమున్ని ఊచకోత కోస్తాడు. ఆ తర్వాత పాండవులు అనుకుని నిద్రపోతున్న ద్రౌపతి కుమారులైన ఉప పాండవులను చంపి గుడారానికి నిప్పు పెట్టి అడవిలోకి వెళ్ళిపోతాడు. ఉప పాండవులను అశ్వద్ధామ నిరంకుశంగా చంపాడనే విషయం తెలుసుకున్న అర్జునుడు. కోపంతో రగిలిపోతూ అతని వెంబడిస్తాడు. దీంతో అశ్వద్ధామ అర్జునుడికి బ్రహ్మ సిరోనామకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కృష్ణుడి సూచనతో అర్జునులు కూడా అశ్వద్ధామపైకి అదే అస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఆ రెండు ఢీకొంటే ప్రళయం తప్పదని భావించిన వ్యాసుడు నారదుడు అక్కడికి వచ్చి ఈ అస్త్రాలను ఉపసంహరించుకోవాలని ఇద్దరినీ కొడతారు.

Advertisement

పెద్దల కోరికను మరణించిన అర్జునుడు బ్రహ్మ శిరోణామకాస్రాన్ని ఉపసంహరించుకుంటాడు. అయితే అశ్వద్ధామకు వస్త్రాన్ని ప్రయోగించడమే కానీ ఉపసంహరించుకోవడం తెలియకపోవడంతో ఎలాగైనా పాండవుల వంశం నాశనం అవ్వాలని ఆస్త్రాన్ని అభిమన్యుడు భార్య ఉత్తర గర్భం మీదకు ప్రయోగిస్తాడు. దీంతో ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తు ఆ అస్త్రం దాటికి తట్టుకోలేకపోతుండడంతో శ్రీకృష్ణుడు యోగ మాయతో ఆ అష్ట ప్రభావాన్ని తగ్గించి గర్భంలో ఉన్న పరీక్షితుల్ని పునర్ జీవితం చేస్తాడు. ఆడవారి పైన కర్త సంగం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన అశ్వద్ధామ మీద కోపంతో వ్యాసుడు అతని నుదుటిమీద ఉన్న మనిని పెకిలించగా శ్రీకృష్ణుడు అశ్వద్ధామను ₹3,000 ఇలా సంవత్సరాలు కుష్టు రోగగ్రస్తుడివై అడవుల్లో తిరగమని శపిస్తాడు. అయితే అశ్వద్ధామ రుద్రా అంశతో చిరంజీవిగా జన్మించాడు. కావున అతడు ఇప్పటికీ మరణం లేకుండా శ్రీకృష్ణుడు ఇచ్చిన శాపాన్ని అనుభవిస్తూ అడవుల్లో సంచరిస్తూ ఉన్నాడని చెప్తారు. హిమాలయ పర్వత సానువుల్లో గిరిజనులతో కలిసి అతడు జీవిస్తున్నాడని సైనికులకు అప్పుడప్పుడు కనిపిస్తున్న మంచు మనిషి అశ్వద్ధామణి అని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. తన నుదుటి నుంచి వస్తున్న రక్తాన్ని ఆపివేస్తే అవసరమైన నూనెలు, ఔషధాల కోసం హిమాలయ పర్వత ప్రాంతంలో సంచరిస్తాడని అంటారు.

Advertisement

Recent Posts

Arava Sridhar : అరవ శ్రీధర్‌ కారులోనే బలవంతం చేసాడు.. అతడి వల్ల ఐదుసార్లు అబార్షన్ అయ్యింది.. బాధిత మహిళ సంచలన వ్యాఖ్యలు..!

Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…

2 hours ago

Credit Card : ఫస్ట్ టైమ్ క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలియకపోతే నష్టపోవడం ఖాయం

Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…

2 hours ago

RBI : రుణగ్రహీతలకు భారీ గుడ్‌న్యూస్‌… వారు లోన్ క‌ట్టన‌వ‌స‌ర‌లేదు.. RBI కొత్త మార్గదర్శకాలు ఇవే..!

RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…

3 hours ago

Telangana Ration : రేషన్ లబ్ధిదారులకు బ్యాడ్‌న్యూస్‌.. ఇక‌పై వారికి రేష‌న్‌ బియ్యం క‌ట్‌..!

Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…

4 hours ago

WhatsApp : యూజర్లకు బిగ్‌ షాకింగ్ న్యూస్‌.. ఇక పై డ‌బ్బులు చెల్లిస్తేనే వాట్సాప్

WhatsApp :  ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…

5 hours ago

Recruitment 2026 : డిగ్రీ పాసైన అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. జీతం నెల‌కు 45000..WIGHలో ప్రభుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్..!

Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…

6 hours ago

Gold Price: 2050 నాటికి తులం బంగారం ధర తెలిస్తే షాక్ ..బ్రహ్మం గారు చెప్పింది నిజమవుతోందా..?

Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…

7 hours ago

Samantha : ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు , సమంత సంచలన వ్యాఖ్యలు

Samantha  : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…

8 hours ago