Garuda Puranam : మరణానికి 3రోజులు ముందు ప్రతి మనిషికి వచ్చే సూచనలు ఇవే...!
Garuda Puranam : ఈ లోకంలో పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు మరణించక తప్పదు. ఇది సృష్టికర్మ అమిత ధనవంతుడైన కటిక పేదవాడైన చావు దగ్గర అంతా సమానమే.. కాకపోతే కొంచెం ముందు వెనక అవుతుంది అంతే. అందుకే చావంటే అందరూ అంత భయపడుతూ ఉంటారు. అయితే మరణానికి ముందు భగవంతుడు జీవుడికి కొన్ని సూచనలు పంపిస్తాడట. వాటి గురించి గరుడ పురాణం శివపురాణం భవిష్య పురాణాల్లో విపులంగా వివరించబడి ఉంది. ప్రతి జీవి యొక్క ఆయుష్ ప్రమాణాలను మూడు గంటలు అనేవి తప్పకుండా ఉంటాయి. వాటిలో ఏడవక గంటల్లో మృత్యువు కబళిస్తుంది. ఒక వ్యక్తి ఎలా మరణించాలో ఏ విధంగా ఎప్పుడు మృతి ఒడిలోకి చేరాలో ఆ విధాత ఎప్పుడో ఆ జీవి గర్భంలోకి ప్రవేశించినప్పుడే నిర్ణయించి ఉంచుతాడు. ఆ జీవుడికి మరణ సమయం ఆసన్నమైనప్పుడు కొన్ని సూచనలను ఆ భగవంతుడు పంపిస్తాడు. ఒక వ్యక్తి మరణానికి దగ్గర అయినప్పుడు అతడి కలలోకి చనిపోయిన పూర్వీకులు పదేపదే కనబడుతూ ఉంటారట.
అతడికి ఎక్కువగా నల్లటి వస్తువులు కనిపిస్తూ ఉంటాయట. ఎడమ చేయి ఒక్కసారి ఉన్నట్లుండి బిగుసుకుపోతూ ఉంటుందట. దంతాల నుండి చిన్నగా చీము కారడం మొదలవుతుందట. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు కాకి ఆ వ్యక్తి మీదకు వెళ్లడం కానీ లేదా అతన్ని తన్నడం కానీ చేస్తుండట. ఇలాంటి సూచన వస్తే త్వరలోనే అతడికి మరణం సంభవించబోతుందని అర్థం. మరణానికి దగ్గర అయినప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రతిబింబం నూనెలో కానీ అతనిలో కానీ సరిగ్గా కనిపించకుండా అస్పష్టంగా కనిపిస్తుందట. చనిపోవడానికి రెండు నెలల ముందు అతని శరీరం లేత పసుపు రంగులోకి మారిపోతుందట. మరణ ఘడియలు సమీపిస్తున్న కొద్ది ఆ వ్యక్తిలో భయం అనేది ఆవహిస్తుందట. అతను చుట్టూ ఏదో జరుగుతున్నట్లు ఎవరు అతన్ని గమనిస్తున్నట్లు పై నుండి ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తుందట.
తన భార్య పిల్లలు తోబుట్టులను అందరినీ పదే పదే చూడాలి అని అనిపిస్తుందట. అదే విధంగా తాను ఇప్పటివరకు చేసిన పాప పుణ్యాలు తాలూకు జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందు మెదులుతాయట. తాను చేసిన పాపాలకు గాను పైన ఎటువంటి శిక్ష అనుభవించాల్సి వస్తుందో అని భయపడుతూ ఉంటాడట. ఏ పని మీద ఆసక్తి ఉండదట. ఒంటరిగా ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది అంట. అలాగే ఆకలి కూడా మందకిస్తుందట. తనకు ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాలు కళ్ళెతే ఉన్నా తినబుద్ధి కాదట. అతడు ఇంటి దగ్గర పదేపదే కుక్కలు ఏడుస్తూ ఉంటాయట. మృత్య ఘడియలు సమీపించగానే ఆ జీవుడు చుట్టూ ఒక పెద్ద కాంతి వలయం ఏర్పడుతుందట. దానిలో నుండి ఇద్దరు నల్లటి వ్యక్తులు బయటకు వచ్చి అతడి పక్కనే నిలబడి ఉంటారట. అయితే ఆ వ్యక్తి వారిని చూసినా కూడా ఆ విషయాన్ని బయటకు చెప్పలేడట. అయితే యోగులు మునులు సిద్ధులకు తనకు మరణం ఎప్పుడు సంభవించబోతుందో ముందే తెలిసిపోతుంది అంట. దానికి తగ్గట్టుగానే వారు ఈ భూమి మీద తమ పనులను పూర్తిచేసుకుని అంతకాలం సమీపించగానే వారే సమాహిత్తమై తమ దేహాన్ని విడుస్తారట..
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…
Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…
AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…
YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…
Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయన్న దానికి ఇదొక ఉదాహరణ. ఎంతో కష్టపడి, కన్న…
Samantha Sreeleela : అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫ్రాంచైజీలో ఐటెం సాంగ్స్తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేములో…
Manchu Manoj : మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు Manchu Vishnu నటించిన సినిమా కన్నప్ప kannappa Movie…
This website uses cookies.