
Kaki Pindam : కాకి పిండం తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా..? ఎవరికి తెలియని కాకి కథ.!!
Kaki Pindam : మన హైందవ సాంప్రదాయం ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే వారు మరణించిన మూడవ రోజు నుండి 11వ రోజు వరకు ఆ ఇంట్లోనే కుటుంబ సభ్యులు కాకులకు పిండం పెట్టడం చూస్తూ ఉంటాం. మరణించిన వారు కాచిరూపంలో వచ్చి ఆ ఆహారాన్ని స్వీకరిస్తారని నమ్మకం. ఈ సాంప్రదాయం మన తాత ముత్తాతల కాలం నుంచి ఉంది. పెట్టిన ఆహారాన్ని కాకి తింటే వారి సంతోషంగా ఉన్నారని.. ఒకవేళ ఆ ఆహారాన్ని కాకి ముట్టకపోతే వారికి తీరని కోరికలు ఇంకా మిగిలి ఉన్నాయి అని విశ్వసిస్తూ ఉంటాం. మరి చనిపోయిన వారు నిజంగా ఖాకీ రూపంలో మన ఇంటికి వస్తారా.. పిండం కాకి ముట్టకపోతే ఏం జరుగుతుంది.. తదితర ఆసక్తికరమైన విషయాలను ఈ తెలుసుకుందాం.
పక్షి జాతిలో కాకికి ప్రత్యేక స్థానం ఉంది. కాకి అనగా బల్లులను బూజించే పక్షి అని అర్థం. రామాయణంలోని ఉత్తరకాండలో సవివరంగా చెప్పబడింది. రావణాసురుడు తన అన్న ఆయన కుబేరుని యుద్ధంలో ఓడించి అతనికి వరప్రసాదంగా లభించిన పుష్పక విమానాన్ని చేరబట్టి దానిమీద లంక నగరానికి వస్తూ ఉండగా మార్గ మధ్యలోనే మహారాజు దేవతలతో కలిసి యజ్ఞం చేస్తూ ఉండడాన్ని చూస్తాడు. దీంతో కోపోద్రిక్తుడైన రావణుడు అక్కడికి చేరిగా అతడిని చూసిన దేవతలు ఇంద్రుడు నెమలిగాను యముడు కాకిగాను.. కుబేరుడు తొండగాను.. వరుడు హంసగారు మారిపోయి ప్రాణాలను దక్కించుకుంటారు. అక్కడి నుండి రావణుడు వెళ్లిపోయిన తర్వాత ఇంద్రాది దేవతలు ఆయా రూపాలు తేజించి వారి వారి రూపాల్లోకి వస్తారు. ఆ సమయంలో తన ప్రాణాలను కాపాడిన కాకిని యమధర్మరాజు చూస్తూ ఓ వాయి తమ నా ప్రాణాలను రక్షించిన నీకు ఒక వరం ఇస్తున్నాను.
మిగిలిన ప్రాణులు అన్నిటికీ నా ప్రభావం చేత రోగాలు వస్తాయి. కానీ వ్యాధి అనేది నిన్ను దరిచేరదు. అలానే మరణించి నా లోకానికి వచ్చిన మానవులు లేక ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటారు. భూలోకంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు నీకు ఆహారం ఇచ్చి తృప్తిపరిచినచో.. నీ ద్వారా ఆహారం పైనున్న వారి పితృదేవతలకు చేరి వారి ఆకలి బాధలు తీరుతాయి అని యముడు కాకికి వరమిచ్చాడు. పితృదేవతలు సంతృప్తి చెందారని భావిస్తుంటారు. అదేవిధంగా కర్మకాండలు చేసే సమయంలో బ్రాహ్మణులు చదువుతారు. మరియు నీటిలో తిరిగే జలచరాల రూపంలో ఉండే పితృదేవతలకు ఈ ఆహారం చేరాలని ఈ మంత్రం యొక్క ఉద్దేశం.ఒకవేళ కాకి కుటుంబ సభ్యులు పెట్టిన పిండాన్ని ముట్టకపోతే ఏదో అయిపోతుందని మన శాస్త్రాల్లో ఎక్కడ చెప్పబడలేదు..
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు ఎప్పుడూ వేడి పుట్టిస్తూనే ఉంటాయి. తాజాగా ఒక టీవీ చర్చా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వంట గ్యాస్ సరఫరాలో తలెత్తిన ఇబ్బందులు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.…
Jayashankar : ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ భారత్ తన వ్యూహచతురతతో తన నౌకలను సురక్షితంగా ఒడ్డుకు…
Chandrababu and Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది అదేమిటంటే నారా లోకేష్…
YS Jagan : తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది.…
Gold and Silver Rate 15 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న పసిడి ప్రియులకు,…
Curd for Health : పెరుగు అనేది అన్ని కాలాల్లో తినదగిన పోషకాహారం. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది శరీరానికి…
Sugarcane Juice : వేసవి కాలం ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మండే ఎండలతో ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని…
Gas Shortage : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందనే వార్తలు ప్రజల్లో ఆందోళన…
SBI Fellowship : డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మంచి అవకాశాల కోసం చూస్తున్న యువతకు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ…
LPG Gas : ఇరాన్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.…
Blower Electric Chulha : ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో తెగ వైరల్ అవుతోంది. మొదట చూసినవారికి…
This website uses cookies.