Diwali : దీపావళి తర్వాత ఈ రాశుల వారి తలరాత మారినట్లే... లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ...!
Diwali : హిందూ సాంప్రదాయాలలో ముఖ్యమైన పండుగలలో దీపావళి పండుగ కూడా ఒకటి. అయితే ఈ ఏడాది దీపావళి పండుగ ఈ నెల 31వ తేదీన రావడం జరిగింది. ఇక ఆ తర్వాత రోజు కూడా అమావాస్య ఉండడంతో ఆరోజు కూడా ఈ పండుగను జరుపుకోవచ్చు. అయితే దీపావళి పండుగ రోజు ఎక్కువగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. అందుకే హిందూ సాంప్రదాయాలలో దీపావళి పండుగను పవిత్రమైన దినంగా పేర్కొనడం జరిగింది. ఇక ఈ దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవి కటాక్షం పొందాలని ఉపవాసాలు ఉంటూ అమ్మవారిని పూజిస్తారు. ఈ విధంగా చేయడం వలన లక్ష్మీదేవి కటాక్షం లభించి అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అయితే ఈ దీపావళి పండుగ తర్వాత నుండి లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం కొన్ని రాశుల వారిపై పడనుంది. దీంతో ఈ రాశుల వారి జీవితంలో ఆటంకాలు అన్నీ తొలగి సుఖ సంతోషాలతో జీవించగలుగుతారు. మరి దీపావళి తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహం ఏ ఏ రాశుల వారికి లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దీపావళి పండుగ తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో మేషరాశి వారికి అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఈ సమయం వీరికి అదృష్టమైన సమయంగా పేర్కొనవచ్చు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ఇది శుభ సమయం. ఇక ఈ సమయంలో మేష రాశి వారు ఎలాంటి పని మొదలుపెట్టిన దానిలో తప్పక విజయం సాధిస్తారు.
వృషభ రాశి : లక్ష్మీదేవి కటాక్షంతో వృషభ రాశి వారికి అదృష్టం పడుతుంది. దీపావళి పండుగ రోజు నుంచే వీరు అనుకున్న పనులన్నీ సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి.
Diwali : దీపావళి తర్వాత ఈ రాశుల వారి తలరాత మారినట్లే… లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది …!
మిధున రాశి : లక్ష్మీదేవి అనుగ్రహంతో మిధున రాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. కుటుంబ మద్దతు లభిస్తుంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. వారసత్వ ఆస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం వలన అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు.
New Villain : ఈ మధ్య సినీ పరిశ్రమకి కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. కుబేర లో నటించిన విలన్…
Surveyor Tejeshwar : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సర్వేయర్గా పనిచేస్తున్న గంటా తేజేశ్వర్ హత్య కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…
Neelima : అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ పై సోషల్ మీడియాలో “…
Neelima : రామచంద్రపురం పట్టణంలో ఒక మహిళ 12 పెళ్లిళ్లు చేసిన వార్త స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. నీలిమ…
8 Vasantalu Movie : తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వసంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి…
Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా…
Daughter : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…
Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…
This website uses cookies.