Categories: News

Pradhan Mantri Mudra Yojana : గుడ్ న్యూస్ చెప్పిన మోదీ ప్ర‌భుత్వం.. ముద్ర లోన్ పరిమితి రెట్టింపు..!

Advertisement
Advertisement

Pradhan Mantri Mudra Yojana : ప్రధాన మంత్రి ముద్ర యోజన.. లోన్ పరిమితిని కేంద్రం పెంచ‌డం జ‌రిగింది. ఇటీవల వార్షిక బడ్జెట్‌లోనే ముద్ర స్కీమ్ కింద రుణ పరిమితిని రెట్టింపు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించ‌డం మ‌న‌కు తెలిసిందే. ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనికి ఆమోదం తెలిపింది. ముద్ర పథకం కింద లోన్ పొందే మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచారు. రుణాల అందజేత ప్రక్రియ తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థల కోసం రుణాలు అందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చింది.

Advertisement

Pradhan Mantri Mudra Yojana డ‌బుల్ బొనాంజా..

ఈ రుణాల్లో మొత్తం 3 రకాల రుణాలు ఉంటాయి. శిశు రుణాల కింద రూ. 50 వేల వరకు లోన్ పొందవచ్చు. కిశోర రుణాల కింద రూ. 50 వేల నుంచి 5 లక్షల రూపాయల వరకు.. తరుణ్ రుణాల కింద రూ. 5-10 లక్షల వరకు రుణం పొందవచ్చు. శిశు రుణాల కింద రూ. 50 వేల వరకు లోన్ వస్తుంది. కిశోర రుణాల కింద రూ. 50 వేల నుంచి 5 లక్షల రూపాయల వరకు.. తరుణ్ రుణాల కింద రూ. 5-10 లక్షల వరకు లోన్ వస్తుంది. ఇప్పుడు మరో కొత్త కేటగిరీని జోడించారు. తరుణ్ ప్లస్ పేరిట కొత్త కేటగిరీ తీసుకొచ్చి.. దీని కిందనే రూ. 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ఎవరైతే.. ఇలాంటి లోన్లు అంటే తరుణ్ లోన్లు పొంది వాటిని తిరిగి చెల్లిస్తారో..  వారికి మాత్రమే ఈ లోన్లు అందుతాయని పేర్కొంది.

Advertisement

Pradhan Mantri Mudra Yojana : గుడ్ న్యూస్ చెప్పిన మోదీ ప్ర‌భుత్వం.. ముద్ర లోన్ పరిమితి రెట్టింపు..!

2015లో మోదీ సర్కార్ పీఎంఎంవై స్కీమ్ లాంఛ్ చేసింది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నిధులు సమకూర్చాలన్న ఉద్దేశంతోనే కేంద్రం ఈ పథకం తెచ్చింది. కార్పొరేట్, వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు రుణాలు అందించడం కోసం పీఎంఏవై పథకాన్ని.. 2015 ఏప్రిల్ 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రుణాలను పీఎంఏవై కింద ముద్ర రుణాలుగా వర్గీకరించారు. వీటిని మెంబర్ లెండింగ్ ఇన్‌స్టిట్యూషన్‌లు అందిస్తాయి. అంటే బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో-ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్‌లు రుణాలు ఇస్తుంటాయి. ముద్ర లోన్ వడ్డీ రేట్లు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో వేర్వేరుగా ఉంటాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో 9.15 – 12.80 శాతం వరకు, ప్రైవేట్ బ్యాంకుల్లో 6.96 నుంచి 28 శాతం వరకు వడ్డీ రేట్లు ఉంటాయి. రుణ గ్రహీత రిస్క్ ప్రొఫైల్, రుణ కాలవ్యవధి, ఎంత లోన్ తీసుకున్నారనే దానిని బట్టి వడ్డీ రేట్లు మారతాయి.

Advertisement

Recent Posts

Bigg Boss 8 Telugu : ప్రోమోతో టెన్ష‌న్ పెంచిన బిగ్ బాస్ నిర్వాహ‌కులు.. అవినాష్‌ని మ‌ధ్య‌లోనే పంపించేస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజ‌న్ 8 రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. కంటెస్టెంట్స్ ఆట‌లు,…

52 mins ago

Beetroot Health Benefits : బీట్ రూట్ జ్యూస్ లాభాలు తెలుసా.. తెలుసుకున్నాక మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Beetroot Health Benefits : బీట్ రూట్ ను చాలా మంది అవైడ్ చేస్తుంటారు కానీ అందులో ఉండే పోషక…

2 hours ago

Renu Desai : రేణూ దేశాయ్ కోరిక తీర్చిన ఉపాస‌న‌.. ఎంత మంచి మ‌న‌స్సో అంటూ ప్ర‌శంస‌లు

Renu Desai : రేణూ దేశాయ్ మ‌ల్టీ టాలెంటెడ్‌. ఆమె ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ కాగా, ఏపీ డిప్యూటీ సీఏం…

3 hours ago

Diabetes Patients : షుగర్ ఉన్న వాళ్లు వీటి జోలికి వెళ్లకపోతే బెటర్.. కాదంటే మాత్రం రిస్క్ లో పడినట్టే..!

డైయాబెటిస్ అదే షుగర్ వ్యాహి అనేది ఇప్పుడు చాలా సాధారణమైన వ్యాధిగా మారింది. ప్రస్తుతం దేశంలో ప్రతి పది మందిలో…

4 hours ago

Gajalakshami Rajayoga : శుక్రుడు బృహస్పతి కలయికతో ఏర్పడనున్న గజలక్ష్మి మహారాజు యోగం… ఈ రాశుల వారు కుబేరులు అవడం ఖాయం…!

Gajalakshami Rajayoga : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారిపై దీని…

5 hours ago

Rusk with Tea : టీలో రస్క్ విషంతో సమానంగా.. షాకింగ్ విషయాలు చెబుతున్న నిపుణులు..!

Rusk with Tea  : కొందరికి టీ అంటే చాలా ఇష్టం. ఉదయాన్నే బెడ్ టీ లేదా కాఫీ తాగనిదే…

6 hours ago

Coal India Limited : కోల్ ఇండియా లిమిటెడ్‌లో 640 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు

Coal India Limited : కోల్ ఇండియా లిమిటెడ్ CIL, గేట్ రిక్రూట్‌మెంట్ 2024 ద్వారా మేనేజ్‌మెంట్ ట్రైనీస్ MT…

7 hours ago

Diwali : దీపావళి రోజు ఈ జంతువులను చూస్తే ఏమవుతుంది…అదృష్టమా… దురదృష్టమా…!

Diwali : హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది అశ్వయుజ మాసంలో వచ్చే పండుగ దీపావళి పండుగ. పురాణాల ప్రకారం…

8 hours ago

This website uses cookies.