Shaniswar : శనీశ్వరుడి అనుగ్రహంతో 2025 లో ఈ రాశుల వారికి అఖండ ధన యోగం...!
Shaniswar : జ్యోతిష శాస్త్రం ప్రకారం న్యాయదేవతగా శనీశ్వరుని భావిస్తారు. గ్రహాలలోనే శని ప్రత్యేకమైన గ్రహం. అయితే శనీశ్వరుడు మిగతా గ్రహాలు కంటే నెమ్మదిగా కదులుతాడు. అటువంటి శనీశ్వరుడు సమయాన్ని బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అలాగే శనీశ్వరుడు సంచరిస్తున్న సమయంలో అన్ని రాశుల వారి పై ప్రభావం పడుతుంది.
2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీన రాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే మార్చి 29వ తేదీన కుంభరాశి నుంచి మీన రాశిలో శని సంచరించబోతున్నాడు. అయితే దహన స్థితిలో ఉన్న శనీశ్వరుడు మీనరాశిలోకి ప్రవేశించి మార్చి 31వ తేదీన ఉదయం 12:43 నిమిషాలకు ఉదయిస్తాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
Shaniswar : శనీశ్వరుడి అనుగ్రహంతో 2025 లో ఈ రాశుల వారికి అఖండ ధన యోగం…!
తులారాశి : శనీశ్వరుడు మీన రాశిలో సంచరించటం వలన తులా రాశి జాతకులకు లబ్ధి చేకూరుతుంది. అలాగే ఉద్యోగులకు మంచి ఫలితాలను పొందుతారు. ఇక శనీశ్వరుని దయ వలన తులా రాశి జాతకులకు 2025 వ సంవత్సరంలో అద్భుతంగా ఉంటుంది. నూతన వ్యాపారాలను ప్రారంభించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. అలాగే కోర్టు కేసులలో ఈ రాశి వారికి అనుకూలంగా తీర్పులు వస్తాయి. ఈ సమయంలో వీరికి మానసిక ప్రశాంతత లభిస్తుంది.
కర్కాటక రాశి : మీన రాశిలో శనీశ్వరుడు సంచారం కారణంగా కర్కాటక రాశి జాతకులు ఊహించని లాభాలను పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు దొరుకుతాయి. ఇక వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి లాభాలను అందుకుంటారు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆకస్మిత ధనలాభం కలగడంతో ఆర్థికంగా మెరుగుపడతారు. ఆరోగ్యం బాగుంటుంది.
మీన రాశి : మీన రాశిలో శనీశ్వరుడు సంచరించడం వలన మీన రాశి జాతకులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అలాగే సహ ఉద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వర్తక వ్యాపారాలు చేస్తున్నవారు మంచి లాభాలను అందుకుంటారు. ముఖ్యంగా ఇది కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అలాగే కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మొత్తం మీద మీన రాశి వారికి అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.