
Bhavishyavani : ఉజ్జయిని మహంకాళి బోనాలలో... స్వర్ణలత భయపెడుతున్న భవిష్యవాణి... ఏం చెప్పిందో తెలుసా...?
Bhavishyavani : ప్రతి ఏటా బోనాల పండుగ ను ఎంతో ఘనంగా జరిపిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా స్వర్ణలత అనే మహిళకి అమ్మవారు ఆవహించడం వలన ఆమె భవిష్యవాణి చెబుతుంది. ప్రతి ఏటా కూడా ఉజ్జయిని మహంకాళి అనే ఆలయానికి బోనాలు సందర్భంగా ఆహ్వానించి భవిష్యవాణిని ఆమె చెప్పడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఆమె భవిష్యవాణి చెప్పడం జరిగింది. ఆమె ఈ ఏడాది ఎలాంటి ప్రమాదాలు ముంచుకొస్తున్నాయో.. ఎలాంటి మహమ్మారి రాబోతుందో.. ఆమె భవిష్యత్తును తెలియజేసింది. రానున్న రోజుల్లో ఇంకా మహమ్మారి ముప్పు అగ్ని ప్రమాదాలు వంటివి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయని ఆమె భవిష్యవాణిలో తెలియజేశారు. ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణి చెబుతూ రాబోయే రోజుల్లో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రతి సంవత్సరము బోనాలు ఘనంగా చేస్తూ భక్తులందరూ కూడా సంతోషంగా నాకు బోనాలను సమర్పించండి, నన్ను సంతోష పెట్టండి , కోరినా కోరికలను, మీకు బంగారం చేస్తాను అని చెప్పింది..
Bhavishyavani : ఉజ్జయిని మహంకాళి బోనాలలో… స్వర్ణలత భయపెడుతున్న భవిష్యవాణి… ఏం చెప్పిందో తెలుసా…?
ప్రతి ఏడాది కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలలో మాతంగి స్వర్ణలత రంగం భవిష్యవాణిని వినిపించడం మనందరికీ తెలిసిందే. ప్రతి ఏటా అమ్మవారికి బోనాల జాతర అనంగా చేస్తు, సంతోషంగా సాకలు పోసి బాగా చేస్తూ ఉంటారు. అయితే, ఆ బోనాల ఉత్సవాలలో ఏదైనా పొరపాటు చేస్తే అమ్మవారికి ఆగ్రహం కలుగుతుంది. ప్రతి సంవత్సరం చేసినట్లే ఈసారి కూడా పొరపాటు చేశారు. ప్రతి సంవత్సరం చెబుతున్న, నా బిడ్డలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాను. నాకు పూజలు అన్ని సక్రమంగా జరిపించాలి. వేల రాసులు నేను రప్పించుకుంటున్న అని అన్నాను. అంతే కాదు, నాకు రక్తం బలి ఇవ్వడం లేదు మీరు మాత్రం అరగిస్తున్నారు. నాకు మాత్రం ఇవ్వడం లేదు నాకు సరిగ్గా పూజలు చేయకపోతే రక్తం కక్కుకొని చస్తారు.నాకు పూజలు సరిగ్గా జరిపించడం లేదు. అందుకే, మరణాలు పెరుగుతున్నాయి అని అమ్మవారు భవిష్యవాణిలో తెలియజేశారు.
నేను అసలు ఆ విషయంలో అడ్డుపడను నాకు రక్తం బలి కావాలి.నన్ను కొలిచే వారికి నేను ఎప్పుడూ తోడుగా నిలబడతాను. రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుంది.ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.అంతేకాదు,ఈ ఏడాది అగ్ని ప్రమాదాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా కురుస్తాయి.పంటలు బాగా పండుతాయి అని చెప్పారు.ఐదు వారాలపాటు నాకు పూజలు, సాకపోసి ఆనంద పరచాలి.నాకు రక్తం చూపించండి,లేకపోతే అల్లకల్లోలం జరుగుతుందని మాతంగి చెప్పారు. కాబట్టి ప్రతి సంవత్సరం చదువులందరూ కూడా భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలను సమర్పించండి. ఎలాంటి విపత్తులను రాకోకుండా ఆ అమ్మవారు కాపాడుతుంది.
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.