
Bhavishyavani : ఉజ్జయిని మహంకాళి బోనాలలో... స్వర్ణలత భయపెడుతున్న భవిష్యవాణి... ఏం చెప్పిందో తెలుసా...?
Bhavishyavani : ప్రతి ఏటా బోనాల పండుగ ను ఎంతో ఘనంగా జరిపిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా స్వర్ణలత అనే మహిళకి అమ్మవారు ఆవహించడం వలన ఆమె భవిష్యవాణి చెబుతుంది. ప్రతి ఏటా కూడా ఉజ్జయిని మహంకాళి అనే ఆలయానికి బోనాలు సందర్భంగా ఆహ్వానించి భవిష్యవాణిని ఆమె చెప్పడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఆమె భవిష్యవాణి చెప్పడం జరిగింది. ఆమె ఈ ఏడాది ఎలాంటి ప్రమాదాలు ముంచుకొస్తున్నాయో.. ఎలాంటి మహమ్మారి రాబోతుందో.. ఆమె భవిష్యత్తును తెలియజేసింది. రానున్న రోజుల్లో ఇంకా మహమ్మారి ముప్పు అగ్ని ప్రమాదాలు వంటివి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయని ఆమె భవిష్యవాణిలో తెలియజేశారు. ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణి చెబుతూ రాబోయే రోజుల్లో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రతి సంవత్సరము బోనాలు ఘనంగా చేస్తూ భక్తులందరూ కూడా సంతోషంగా నాకు బోనాలను సమర్పించండి, నన్ను సంతోష పెట్టండి , కోరినా కోరికలను, మీకు బంగారం చేస్తాను అని చెప్పింది..
Bhavishyavani : ఉజ్జయిని మహంకాళి బోనాలలో… స్వర్ణలత భయపెడుతున్న భవిష్యవాణి… ఏం చెప్పిందో తెలుసా…?
ప్రతి ఏడాది కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలలో మాతంగి స్వర్ణలత రంగం భవిష్యవాణిని వినిపించడం మనందరికీ తెలిసిందే. ప్రతి ఏటా అమ్మవారికి బోనాల జాతర అనంగా చేస్తు, సంతోషంగా సాకలు పోసి బాగా చేస్తూ ఉంటారు. అయితే, ఆ బోనాల ఉత్సవాలలో ఏదైనా పొరపాటు చేస్తే అమ్మవారికి ఆగ్రహం కలుగుతుంది. ప్రతి సంవత్సరం చేసినట్లే ఈసారి కూడా పొరపాటు చేశారు. ప్రతి సంవత్సరం చెబుతున్న, నా బిడ్డలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాను. నాకు పూజలు అన్ని సక్రమంగా జరిపించాలి. వేల రాసులు నేను రప్పించుకుంటున్న అని అన్నాను. అంతే కాదు, నాకు రక్తం బలి ఇవ్వడం లేదు మీరు మాత్రం అరగిస్తున్నారు. నాకు మాత్రం ఇవ్వడం లేదు నాకు సరిగ్గా పూజలు చేయకపోతే రక్తం కక్కుకొని చస్తారు.నాకు పూజలు సరిగ్గా జరిపించడం లేదు. అందుకే, మరణాలు పెరుగుతున్నాయి అని అమ్మవారు భవిష్యవాణిలో తెలియజేశారు.
నేను అసలు ఆ విషయంలో అడ్డుపడను నాకు రక్తం బలి కావాలి.నన్ను కొలిచే వారికి నేను ఎప్పుడూ తోడుగా నిలబడతాను. రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుంది.ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.అంతేకాదు,ఈ ఏడాది అగ్ని ప్రమాదాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా కురుస్తాయి.పంటలు బాగా పండుతాయి అని చెప్పారు.ఐదు వారాలపాటు నాకు పూజలు, సాకపోసి ఆనంద పరచాలి.నాకు రక్తం చూపించండి,లేకపోతే అల్లకల్లోలం జరుగుతుందని మాతంగి చెప్పారు. కాబట్టి ప్రతి సంవత్సరం చదువులందరూ కూడా భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలను సమర్పించండి. ఎలాంటి విపత్తులను రాకోకుండా ఆ అమ్మవారు కాపాడుతుంది.
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…
Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…
Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…
Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటోంది. తాజాగా అసెంబ్లీలో అమరావతిని ఏకైక…
New COVID Variant : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ 'BA.3.2' 'సికాడా' వేరియంట్ వార్తలు ప్రజల్లో…
IPL 2026 RCB vs SRH : ఐపీఎల్ 2026 IPL 2026 సీజన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB…
Chicken Price Drop : ఆదివారం వస్తే చాలు ముక్క లేనిదే ముద్ద దిగని నాన్-వెజ్ ప్రియులకు ఇది నిజంగా…
Gold Silver Rate 29th March 2026 : బంగారం కొనుగోలు చేయాలనుకునే పసిడి ప్రియులకు ఇది నిజంగా షాకింగ్…
pachhi chintapandu rasam recipe : పచ్చి చింతకాయలతో తయారుచేసే రసం అనేది మన తెలుగు ఇంటి వంటల్లో ఒక…
Coffee On Empty Stomach : చాలా మంది ఉదయాన్నే నిద్రలేవగానే కాఫీతో తమ రోజును ప్రారంభిస్తారు. ఇది సాధారణంగా…
Health : వాము ఆకులు మనకు అందుబాటులో ఉండే సాధారణ మొక్కలలో ఒకటి అయినప్పటికీ వాటి ఔషధ విలువలు చాలా…
This website uses cookies.