
Chanakyaniti : మీకు మధ్యాహ్నం నిద్రించే అలవాటు ఉంటే... అది మంచిదా.. చెడా, చాణిక్యుడు అభిప్రాయం ఏమిటి...?
Chanakyaniti : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా రాత్రి నిద్ర సరిగా లేకపోతే,మరునాడు మధ్యాహ్నం సమయంలో నిద్రిస్తారు. నిద్ర అనేది ప్రతి ఒక్క ప్రాణికి చాలా ముఖ్యమైనది. మనుషులకి కూడా అలాగే. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో బిజీ లైఫ్ లలో నిద్ర అనేది కరువైంది. నిద్ర కూడా సరిగ్గా పోలేని పరిస్థితిలో ఉన్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ రాత్రి సమయంలో పూర్తిగా నిద్ర పట్టదు. అలాంటివారు మధ్యాహ్నం సమయంలో నిద్రిస్తుంటారు. తన నీతి కథలలో మధ్యాహ్నం నిద్రిస్తే లాభమా, నష్టమా అసలు.ఆయన అభిప్రాయం ఏం తెలియజేస్తుందో తెలుసుకుందాం…
Chanakyaniti : మీకు మధ్యాహ్నం నిద్రించే అలవాటు ఉంటే… అది మంచిదా.. చెడా, చాణిక్యుడు అభిప్రాయం ఏమిటి…?
చాణిక్యుడు మధ్యాహ్నం సమయంలో నిద్రిస్తే ఖచ్చితంగా అభిప్రాయాలు గురించి వెల్లడించారు. వాస్తవానికి పగటిపూట నిద్రపోయేవారు త్వరగా చనిపోతారని. వారు అంటున్నారు. నిజానికి. పగటిపూట నిద్రిస్తున్న సమయంలో వ్యక్తి శ్వాసను ఎక్కువగా తీసుకుంటాడు. కాబట్టి,పగటి సమయంలో ఎప్పుడు నిద్రపోకూడదు. అంతేకాదు, మధ్యాహ్నం నిద్రపోయే వ్యక్తుల విజయ స్థాయిలు కూడా తగ్గుతాయని పనితీరులో ఉత్తమ ప్రమాణం ఉండదని చాణిక్య చెప్పారు. అంతేకాదు,వీరి శక్తి సామర్థ్యాలు, లక్షణాలు తెరపైకి రావు. చానిక్యుడు మాత్రమే కాదు. వైద్యులు కూడా పగటిపూట నిద్రపోవడం ప్రాముఖ్యత ఇవ్వరు. దీని ప్రకారం మధ్యాహ్నం నిద్రించే వ్యక్తులు అనేక వ్యాధులకు గురైన అవకాశం ఉంది. వైద్యులు మధ్యాహ్నం 20 నుంచి 30 నిమిషాలు విశ్రాంతిని తీసుకోకుండా సిఫారసు చేస్తారు. అయితే,ప్రతిరోజు రెండు నుంచి మూడు గంటలు నిద్రపోవడం ఆరోగ్యం పై చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. దీనివల్ల గుండె కొట్టుకోవడంలో క్రమంగా మారి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచంలోనే కోట్లాదిమంది ప్రజల మధ్యాహ్నం నిద్ర పోవడం వల్లే అనారోగ్యానికి ఎక్కువగా గురవుతున్నారని విభిన్న అభివృద్ధిలో పేర్కొన్నారు.
ఇది మాత్రమే కాదు. పగటి సమయంలో నిద్రపోయే వ్యక్తులు రాత్రి సమయంలో నిద్ర పోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. రాత్రి త్వరగా నిద్ర పట్టదు. పొద్దున్నే త్వరగా నిద్ర లేవ లేరు .
రోజువారి జీవితంలో వేరే దిన చర్యలో మునుపటిలాగా ఉండని ఉండదు. అటువంటి పరిస్థితుల్లో చాలామంది రాత్రి సమయంలో తగినంత నిద్ర పోలేక మధ్యాహ్నం నిద్రించుటకు ఇష్టపడుతుంటారు. ఎక్కువమంది మధ్యాహ్నం నిద్ర పోవడం ప్రతికూలతను వ్యాప్తిస్తుందని కూడా నమ్ముతారు. శరీరానికి హాని జరగడమే కాదు. మానసికంగా కూడా మధ్యాహ్నం నిద్ర లేచిన తర్వాత వ్యక్తికే అంత సానుకూలంగా అనిపించదు. అందువలన మధ్యాహ్నం నిద్ర అనేక విధాలుగా మంచిగా పరిగణించడం బడలేదని చాణిక్యుడు నీతిలో తెలియజేశాడు.
Redmi Note 15 Pro 5G : భారత India స్మార్ట్ఫోన్ Smart Phone మార్కెట్లో మరో హాట్ అప్డేట్కు…
pakistan : టీ20 వరల్డ్ కప్ india vs pakistan t20 world cup 2026 ప్రారంభానికి ఇంకా రెండు…
Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న…
Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…
Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…
Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…
Samantha : సినిమా రంగంలో నటీమణులు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో…
This website uses cookies.