
Chanakyaniti : మీకు మధ్యాహ్నం నిద్రించే అలవాటు ఉంటే... అది మంచిదా.. చెడా, చాణిక్యుడు అభిప్రాయం ఏమిటి...?
Chanakyaniti : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా రాత్రి నిద్ర సరిగా లేకపోతే,మరునాడు మధ్యాహ్నం సమయంలో నిద్రిస్తారు. నిద్ర అనేది ప్రతి ఒక్క ప్రాణికి చాలా ముఖ్యమైనది. మనుషులకి కూడా అలాగే. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో బిజీ లైఫ్ లలో నిద్ర అనేది కరువైంది. నిద్ర కూడా సరిగ్గా పోలేని పరిస్థితిలో ఉన్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ రాత్రి సమయంలో పూర్తిగా నిద్ర పట్టదు. అలాంటివారు మధ్యాహ్నం సమయంలో నిద్రిస్తుంటారు. తన నీతి కథలలో మధ్యాహ్నం నిద్రిస్తే లాభమా, నష్టమా అసలు.ఆయన అభిప్రాయం ఏం తెలియజేస్తుందో తెలుసుకుందాం…
Chanakyaniti : మీకు మధ్యాహ్నం నిద్రించే అలవాటు ఉంటే… అది మంచిదా.. చెడా, చాణిక్యుడు అభిప్రాయం ఏమిటి…?
చాణిక్యుడు మధ్యాహ్నం సమయంలో నిద్రిస్తే ఖచ్చితంగా అభిప్రాయాలు గురించి వెల్లడించారు. వాస్తవానికి పగటిపూట నిద్రపోయేవారు త్వరగా చనిపోతారని. వారు అంటున్నారు. నిజానికి. పగటిపూట నిద్రిస్తున్న సమయంలో వ్యక్తి శ్వాసను ఎక్కువగా తీసుకుంటాడు. కాబట్టి,పగటి సమయంలో ఎప్పుడు నిద్రపోకూడదు. అంతేకాదు, మధ్యాహ్నం నిద్రపోయే వ్యక్తుల విజయ స్థాయిలు కూడా తగ్గుతాయని పనితీరులో ఉత్తమ ప్రమాణం ఉండదని చాణిక్య చెప్పారు. అంతేకాదు,వీరి శక్తి సామర్థ్యాలు, లక్షణాలు తెరపైకి రావు. చానిక్యుడు మాత్రమే కాదు. వైద్యులు కూడా పగటిపూట నిద్రపోవడం ప్రాముఖ్యత ఇవ్వరు. దీని ప్రకారం మధ్యాహ్నం నిద్రించే వ్యక్తులు అనేక వ్యాధులకు గురైన అవకాశం ఉంది. వైద్యులు మధ్యాహ్నం 20 నుంచి 30 నిమిషాలు విశ్రాంతిని తీసుకోకుండా సిఫారసు చేస్తారు. అయితే,ప్రతిరోజు రెండు నుంచి మూడు గంటలు నిద్రపోవడం ఆరోగ్యం పై చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. దీనివల్ల గుండె కొట్టుకోవడంలో క్రమంగా మారి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచంలోనే కోట్లాదిమంది ప్రజల మధ్యాహ్నం నిద్ర పోవడం వల్లే అనారోగ్యానికి ఎక్కువగా గురవుతున్నారని విభిన్న అభివృద్ధిలో పేర్కొన్నారు.
ఇది మాత్రమే కాదు. పగటి సమయంలో నిద్రపోయే వ్యక్తులు రాత్రి సమయంలో నిద్ర పోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. రాత్రి త్వరగా నిద్ర పట్టదు. పొద్దున్నే త్వరగా నిద్ర లేవ లేరు .
రోజువారి జీవితంలో వేరే దిన చర్యలో మునుపటిలాగా ఉండని ఉండదు. అటువంటి పరిస్థితుల్లో చాలామంది రాత్రి సమయంలో తగినంత నిద్ర పోలేక మధ్యాహ్నం నిద్రించుటకు ఇష్టపడుతుంటారు. ఎక్కువమంది మధ్యాహ్నం నిద్ర పోవడం ప్రతికూలతను వ్యాప్తిస్తుందని కూడా నమ్ముతారు. శరీరానికి హాని జరగడమే కాదు. మానసికంగా కూడా మధ్యాహ్నం నిద్ర లేచిన తర్వాత వ్యక్తికే అంత సానుకూలంగా అనిపించదు. అందువలన మధ్యాహ్నం నిద్ర అనేక విధాలుగా మంచిగా పరిగణించడం బడలేదని చాణిక్యుడు నీతిలో తెలియజేశాడు.
kondigari Ramulu : ఈ రోజుల్లో రాజకీయాల్లో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా గెలిచినా చాలామంది నాయకులు ఆస్తులు, ఐశ్వర్యాలు కూడబెట్టుకునే ప్రయత్నం…
Nakirekal : నకిరేకల్ పట్టణంలో దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక స్కూటీలను గౌరవ ఎమ్మెల్యే…
Vijay Jason vs Vijay : తమిళ సూపర్ స్టార్ విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఒక పెద్ద మలుపు…
Hyderabad : భాగ్యనగరం అంటేనే రకరకాల రుచులకు మరియు విందు వినోదాలకు పెట్టింది పేరు. దేశ విదేశాల నుండి పర్యాటకులు…
YS Jagan good news : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గెలుపోటముల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఆశించిన…
Iran New Supreme : ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన…
Velidanda : గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో గ్రామాభివృద్ధికి మరొక కీలకమైన అడుగు పడింది. గ్రామంలో నూతనంగా నిర్మించబోయే సీసీ…
Alekhya Reddy : నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి మొదటిసారి తన మనసులో మాటను…
Sanju Samson : భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ వేదికపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ICC Men's T20…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.…
students : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు చివరి…
Kerosene : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
This website uses cookies.