
Deeparadhana : నిత్య దీపరాధనలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి...!
Deeparadhana : కొందరు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. అసలు నిత్య దీపారాధన ఏ సమయంలో చేయాలి? అలాగే ఏ సమయంలో చేయకూడదు…? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. నిత్య దీపారాధన అనేది గౌరీనాథ్, బద్రీనాథ్ ప్రాంతాల్లో జరుగుతుంది. కాని సంసార జీవితంలో నిత్య దీపారాధన అసలు చేయకూడదని శాస్త్రం చెబుతుంది. ఎందుకు చేయకూడదు అంటే స్త్రీలు మైలలో ఉన్నప్పుడు దూరంగా ఉండాలి. ఇంట్లో దీపం పెట్టి అంటుతో వీరు తీసుకువచ్చి భగవంతుడిని కించపరుస్తున్నారు. ఇంట్లో నిత్య దీపారాధన చేసినప్పుడు దీపంలో ఒక ఒత్తిని వేయకూడదు. ఒకవేళ దీపారాధన చేసుకోవాలి అనుకున్న వారు రెండు ఒత్తులు కలిపి దీపారాధన చేయాలి. దానిమీద ఏ విధమైన దోషపూరితమైన నీడ పడకుండా కాపాడుకోవాలి. అప్పుడు సుఖ సంతోషకరమైన జీవితాన్ని ఆనందపరమైన జీవితాన్ని పొందగలుగుతారు. అయితే నిత్య దీపారాధన అనేది ఈ కాలంలో ఎవరు కూడా చేయరానిది.
ఒకవేళ చేయాలి అనుకుంటే ఇంటిని శుద్ధిగా ఉంచినప్పుడు పెట్టుకోవాలి. నిత్య దీపాన్ని ఏ సమయంలో పెట్టాలి అంటే సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి. మూడు నుండి ఆరు గంటల మధ్యలో దీపారాధన చేసినట్లయితే సర్వసుఖాలు కలుగుతాయి. సుచితో భక్తితో దీపారాధన చేసి పరం దీపం పరంజ్యోతి అని నమస్కరించుకోవాలి. విష్ణుమూర్తికి అమ్మవారికి ఆదిపరాశక్తి దీపారాధనకి ఉపయోగకరమైన మొట్టమొదటి స్థానం. నిత్య దీపారాధన చేసేటప్పుడు ఆదిపరాశక్తిని పరంజ్యోతి జ్యోతి స్వరూపిణి అంటే అమ్మవారు మాంసాహారం తినకూడదు. ఇటువంటివి దృష్టిలో పెట్టుకొని చేసుకున్నట్లయితే నిత్య దిపారాధన ఫలితాన్ని పొందగలుగుతారు. అలాగే సంధ్య కాల సమయంలో 5 దీపాలను పెట్టుకోవాలి. సంధ్యాకాలంలో శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసుపు కుంకుమలతో అర్చన చేసినట్లయితే కుటుంబ క్షేమం సౌభాగ్యం కలుగుతుంది. నిత్య దీపారాధన చేయాలి అనుకున్న వారు దీపాన్ని, భూమి మీద లేదా కింద పెట్టకూడదు.
Deeparadhana : నిత్య దీపరాధనలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి…!
దీపం కింద వస్త్రం గాని బియ్యం తమలపాకులు అరటి ఆకులు ,ప్లేట్ వంటివి పెట్టాలి. అలాగే దీపం వెలిగించిన తర్వాత తప్పకుండా కుంకుమ బొట్టుని పెట్టాలి. అయితే వెలుగుతున్న దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటితో ఊదకూడదు. అదేవిధంగా దీపాన్ని తూర్పు దిక్కున వెలిగించినట్లయితే గ్రహదోషము తొలగిపోతుంది. మరియు పశ్చిమ దిక్కున వెలిగించినట్లయితే అప్పుల బాధ తీరుతుంది. దక్షిణం వైపు దీపాలను వెలిగించకూడదు. ఉత్తర దిక్కున వెలిగించినట్లయితే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఐదు అనేది ఆడవారి దీపారాధనలో ప్రాముఖ్యత చెందినది. మండోదరి , తార , సీత, కుంతీ ద్రౌపతి ఐదుగురు ప్రతివతలు. పంచముఖ దీపంలో ఆడదాని తోటి ఎక్కువ అనుబంధం కలిగి ఉన్నది కాబట్టి దీనిని మనం మనసా వాచ నమ్ముతూ చెప్పాలి. ఇది నిత్య దీపం యొక్క పరమార్థం.
students : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు చివరి…
Kerosene : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
Kushi Movie Sequel : పవన్ కళ్యాణ్ Pawan Kalyan కెరీర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచిన ఖుషి…
Gold and Silver Price 13 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి, పసిడి…
Karthika Deepam 2 March 13th 2026 Today Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న అత్యంత ప్రజాదరణ…
Laddulu : తెలుగు సంప్రదాయ వంటకాలలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రత్యేక స్థానం దక్కించుకున్నది…
Fruits for Hydration : వేసవి కాలం మొదలైతేనే ఎండల తీవ్రత పెరిగి శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. అధిక…
Ugadi astrology, : ఉగాది పండుగతో తెలుగు సంవత్సరానికి శ్రీకారం చుడతారు. కొత్త పంచాంగం ప్రకారం సంవత్సర ఫలితాలను జ్యోతిష్యులు…
YS Jagan : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. గత…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక సంచలనంగా మారారు. గత ఎన్నికల్లో కూటమిని గెలిపించడంలో ఆయన…
AP Politics : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఉగాది పండుగ ఒక పెద్ద మార్పుకు వేదిక కాబోతోంది. రాష్ట్ర రాజకీయ…
Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలోని పేద విద్యార్థుల చదువుల కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఒక కీలక నిర్ణయం…
This website uses cookies.