Deeparadhana : నిత్య దీపరాధనలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి...!
Deeparadhana : కొందరు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. అసలు నిత్య దీపారాధన ఏ సమయంలో చేయాలి? అలాగే ఏ సమయంలో చేయకూడదు…? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. నిత్య దీపారాధన అనేది గౌరీనాథ్, బద్రీనాథ్ ప్రాంతాల్లో జరుగుతుంది. కాని సంసార జీవితంలో నిత్య దీపారాధన అసలు చేయకూడదని శాస్త్రం చెబుతుంది. ఎందుకు చేయకూడదు అంటే స్త్రీలు మైలలో ఉన్నప్పుడు దూరంగా ఉండాలి. ఇంట్లో దీపం పెట్టి అంటుతో వీరు తీసుకువచ్చి భగవంతుడిని కించపరుస్తున్నారు. ఇంట్లో నిత్య దీపారాధన చేసినప్పుడు దీపంలో ఒక ఒత్తిని వేయకూడదు. ఒకవేళ దీపారాధన చేసుకోవాలి అనుకున్న వారు రెండు ఒత్తులు కలిపి దీపారాధన చేయాలి. దానిమీద ఏ విధమైన దోషపూరితమైన నీడ పడకుండా కాపాడుకోవాలి. అప్పుడు సుఖ సంతోషకరమైన జీవితాన్ని ఆనందపరమైన జీవితాన్ని పొందగలుగుతారు. అయితే నిత్య దీపారాధన అనేది ఈ కాలంలో ఎవరు కూడా చేయరానిది.
ఒకవేళ చేయాలి అనుకుంటే ఇంటిని శుద్ధిగా ఉంచినప్పుడు పెట్టుకోవాలి. నిత్య దీపాన్ని ఏ సమయంలో పెట్టాలి అంటే సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి. మూడు నుండి ఆరు గంటల మధ్యలో దీపారాధన చేసినట్లయితే సర్వసుఖాలు కలుగుతాయి. సుచితో భక్తితో దీపారాధన చేసి పరం దీపం పరంజ్యోతి అని నమస్కరించుకోవాలి. విష్ణుమూర్తికి అమ్మవారికి ఆదిపరాశక్తి దీపారాధనకి ఉపయోగకరమైన మొట్టమొదటి స్థానం. నిత్య దీపారాధన చేసేటప్పుడు ఆదిపరాశక్తిని పరంజ్యోతి జ్యోతి స్వరూపిణి అంటే అమ్మవారు మాంసాహారం తినకూడదు. ఇటువంటివి దృష్టిలో పెట్టుకొని చేసుకున్నట్లయితే నిత్య దిపారాధన ఫలితాన్ని పొందగలుగుతారు. అలాగే సంధ్య కాల సమయంలో 5 దీపాలను పెట్టుకోవాలి. సంధ్యాకాలంలో శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసుపు కుంకుమలతో అర్చన చేసినట్లయితే కుటుంబ క్షేమం సౌభాగ్యం కలుగుతుంది. నిత్య దీపారాధన చేయాలి అనుకున్న వారు దీపాన్ని, భూమి మీద లేదా కింద పెట్టకూడదు.
Deeparadhana : నిత్య దీపరాధనలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి…!
దీపం కింద వస్త్రం గాని బియ్యం తమలపాకులు అరటి ఆకులు ,ప్లేట్ వంటివి పెట్టాలి. అలాగే దీపం వెలిగించిన తర్వాత తప్పకుండా కుంకుమ బొట్టుని పెట్టాలి. అయితే వెలుగుతున్న దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటితో ఊదకూడదు. అదేవిధంగా దీపాన్ని తూర్పు దిక్కున వెలిగించినట్లయితే గ్రహదోషము తొలగిపోతుంది. మరియు పశ్చిమ దిక్కున వెలిగించినట్లయితే అప్పుల బాధ తీరుతుంది. దక్షిణం వైపు దీపాలను వెలిగించకూడదు. ఉత్తర దిక్కున వెలిగించినట్లయితే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఐదు అనేది ఆడవారి దీపారాధనలో ప్రాముఖ్యత చెందినది. మండోదరి , తార , సీత, కుంతీ ద్రౌపతి ఐదుగురు ప్రతివతలు. పంచముఖ దీపంలో ఆడదాని తోటి ఎక్కువ అనుబంధం కలిగి ఉన్నది కాబట్టి దీనిని మనం మనసా వాచ నమ్ముతూ చెప్పాలి. ఇది నిత్య దీపం యొక్క పరమార్థం.
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
Mudragada Padmanabham : సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన కుటుంబానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా పంచుకున్నారు. తాజాగా విడుదల…
Kommineni Srinivasa Rao Arrest : అమరావతి Amaravathi మహిళలను కించపరిచిన విషయంలో కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది.…
Summer Eye Care : ఎండాకాలం అయిపోతున్న ఎండలు తగ్గడం లేదు. అధిక వేడితో,ఉబ్బరింపుతో,ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి…
Today Gold Rate : భారతీయులు India gold rate బంగారాన్ని Gold Price భద్రత, సంపదగా భావిస్తూ ఆభరణాల…
Rose Apple : ఆపిల్లో కూడా కొన్ని రకాల యాపిల్ లో ఉన్నాయి. అలాంటి రకములో ఒక రకమైన ఆపిల్…
Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…
SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…
This website uses cookies.