తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠ తిరుపతి క్షేత్రం భక్తుల కోరిన కోర్కెలను తీర్చ్ దైవంగా పేరొందిన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వామివారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలలో తో పాటు దేశ విదేశాలనుంచి ఎంతోమంది భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారి క్షేత్రానికి వస్తున్నారు. బాగా రద్దీ పెరిగిపోయింది అన్ని కంపార్ట్మెంట్లలో జనాలు శ్రీవారి దర్శనానికి వేచి చూస్తున్నారు బయట కూడా శ్రీవారి దర్శనం కోసం 15 గంటల క్యూలో నిలుచుంటున్నారు అని టిడిపి అధికారులు సమాచారం అందిస్తున్నారు. తిరుమల తిరుపతి శ్రీవారి నీ నిన్న 64,628 మంది దర్శించగా 41,613 మంది భక్తులు తలనీలాలను సమర్పించినట్లు సమాచారం అలాగే భక్తులు హుండీలలో వేసిన కానుకలైతే 3.47 కోట్లు వచ్చినట్లు సమాచారం.
ఆపద మోక్కులవాడు శ్రీనివాసుడు కొలువైన దివ్య పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి సాధారణంగా వేసవి లో భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు అయితే ఈసారి ఊహించని విధంగా జులై మొదలైన దగ్గర నుంచి భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు ఎందుకనగా కరోనా కారణంగా భక్తులు మూడు సంవత్సరాల బట్టి శ్రీవారి దర్శనానికి రానందున ఇప్పుడు కరోనా కొద్దిగా తగ్గు ముఖం పట్టినందున కారణంగా భక్తులు ఈ సంవత్సరంలో భక్తుల రద్దీ బాగా పెరిగిపోయింది అని చెప్తున్నారు టిడిపి అధికారులు ఈ సంవత్సరంలో రికార్డు సాయిలు భక్తులు అనుమతిస్తున్న నేపథ్యంలో అందువలన తిరుమల శ్రీవారి దర్శనంలో భక్తుల సందడి బాగా కనిపిస్తుంది అంటున్నారు.
అందువలన శ్రీవారి దర్శనానికి భక్తులకు 15 గంటల సమయం వరకు క్యూలో ఉండాల్సి వస్తున్నట్లు సమాచారం అయితే భక్తుల రద్దీ పెరిగిపోయిన నేపథ్యంలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నారాయణ గిరి వనంలో క్యూ లో నిలుచున్న వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నట్లు అధికారులు సమాచారం అందజేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగిపోవడంతో శ్రీవారి ఆలయంలో కానుకలు కూడా రికార్డు స్థాయిలో ఉంటుంది అయితే ఇంకొక పక్క బయటనే నిద్రించే పరిస్థితి కూడా భక్తులలో కనిపిస్తుంది. మొత్తానికి శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం వరకు క్యూలో వేచి చూడాల్సి వస్తుంది భక్తులు
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.