Devotees stand for 15 hours for darshan of Srivari
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠ తిరుపతి క్షేత్రం భక్తుల కోరిన కోర్కెలను తీర్చ్ దైవంగా పేరొందిన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వామివారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలలో తో పాటు దేశ విదేశాలనుంచి ఎంతోమంది భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారి క్షేత్రానికి వస్తున్నారు. బాగా రద్దీ పెరిగిపోయింది అన్ని కంపార్ట్మెంట్లలో జనాలు శ్రీవారి దర్శనానికి వేచి చూస్తున్నారు బయట కూడా శ్రీవారి దర్శనం కోసం 15 గంటల క్యూలో నిలుచుంటున్నారు అని టిడిపి అధికారులు సమాచారం అందిస్తున్నారు. తిరుమల తిరుపతి శ్రీవారి నీ నిన్న 64,628 మంది దర్శించగా 41,613 మంది భక్తులు తలనీలాలను సమర్పించినట్లు సమాచారం అలాగే భక్తులు హుండీలలో వేసిన కానుకలైతే 3.47 కోట్లు వచ్చినట్లు సమాచారం.
ఆపద మోక్కులవాడు శ్రీనివాసుడు కొలువైన దివ్య పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి సాధారణంగా వేసవి లో భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు అయితే ఈసారి ఊహించని విధంగా జులై మొదలైన దగ్గర నుంచి భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు ఎందుకనగా కరోనా కారణంగా భక్తులు మూడు సంవత్సరాల బట్టి శ్రీవారి దర్శనానికి రానందున ఇప్పుడు కరోనా కొద్దిగా తగ్గు ముఖం పట్టినందున కారణంగా భక్తులు ఈ సంవత్సరంలో భక్తుల రద్దీ బాగా పెరిగిపోయింది అని చెప్తున్నారు టిడిపి అధికారులు ఈ సంవత్సరంలో రికార్డు సాయిలు భక్తులు అనుమతిస్తున్న నేపథ్యంలో అందువలన తిరుమల శ్రీవారి దర్శనంలో భక్తుల సందడి బాగా కనిపిస్తుంది అంటున్నారు.
Devotees stand for 15 hours for darshan of Srivari
అందువలన శ్రీవారి దర్శనానికి భక్తులకు 15 గంటల సమయం వరకు క్యూలో ఉండాల్సి వస్తున్నట్లు సమాచారం అయితే భక్తుల రద్దీ పెరిగిపోయిన నేపథ్యంలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నారాయణ గిరి వనంలో క్యూ లో నిలుచున్న వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నట్లు అధికారులు సమాచారం అందజేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగిపోవడంతో శ్రీవారి ఆలయంలో కానుకలు కూడా రికార్డు స్థాయిలో ఉంటుంది అయితే ఇంకొక పక్క బయటనే నిద్రించే పరిస్థితి కూడా భక్తులలో కనిపిస్తుంది. మొత్తానికి శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం వరకు క్యూలో వేచి చూడాల్సి వస్తుంది భక్తులు
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.