Kubera Yogam : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు గ్రహాల సంయోగం వలన అనేక యోగాలు ఏర్పడతాయి. దీనివలన కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటే మరి కొన్ని రాశుల వారికి ఆశుభ ఫలితాలు ఉంటాయి. అయితే కొన్ని రాశుల వారిని ధనవంతులను చేసే యోగాలలో ఒకటి కుబేరు యోగం. ఇక ఈ యోగం ఎవరి జాతకంలో ఉంటే వారు మట్టి పట్టుకున్న సరే అది బంగారం అవుతుంది.
అయితే ఈసారి సెప్టెంబర్ 26 వ తేదీన కుబేర యోగం ఏర్పడుతుంది. దీంతో దరిద్రుడు కూడా ధనవంతుడిగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఉన్నత శిఖరాలకు కూడా చేరుకుంటారు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
కుబేర యోగం కారణంగా కుంభరాశి జాతకులు అదృష్టవంతులుగా మారుతారు. వీరు ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. కుంభరాశి ఉద్యోగులకి ఈ సమయంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు.
ధనుస్సు రాశి వారికి కుబేర యోగం కారణంగా అదృష్టం పట్టబోతుంది. ఈ సమయంలో వీరు కోర్టుకు సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు. అలాగే ప్రేమ వివాహాలు జరుగుతాయి. ఈ సమయంలో శుభవార్తలను వినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ధనస్సు రాశి వారు ఈ సమయంలో ఏ పని చేసిన అందులో విజయాలను అందుకుంటారు.
కుబేర యోగం వలన తులా రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న తులా రాశి జాతకులకు అదృష్ట సమయం అనే చెప్పుకోవాలి. అయితే కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన కలహాలు ఈ సమయంలో తొలగిపోతాయి.
మీన రాశి.
మీన రాశి వారికి కుబేర యోగం వలన అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు ఉంటాయి. అలాగే కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. మీన రాశి జాతకులకు ఈ సమయంలో నూతన ఆదాయ మార్గాలు తెరచ్చుకుంటాయి.
Indira Ekadashi : హిందూమతంలో విష్ణువుకి ఇందిరా ఏకాదశి తిదీని అంకితం చేయబడింది. ఈ ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం…
Heart Attack : ప్రస్తుతం మారుతున్న జీవనశైలి మరియు చెడు ఆహారపు అలవాట్ల కారణం వలన ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు సమస్యలు…
Cheese And Bread : ప్రస్తుతం మనం ఉన్న ఈ ఆధునిక కాలంలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసే వారి…
Devara Movie Review : RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న భారీ సినిమా దేవర.. కొరటాల శివ డైరెక్షన్ లో…
Balineni Srinivas Reddy : వైసీపీ నుంచి జనసేనలో చేరుతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి కొత్త తలనొప్పి…
YS Jagan : ఏపీ లో తిరుమల లడ్డూ వివాదం చాలా సంచలనంగా మారింది. నెయ్యి లో కల్తీ జరిగిందని…
Botsa Satyanarayana : ఏపీ రాజకీయాల్లో బొత్స ఫ్యామిలీకు స్పెషల్ ప్లేస్ ఉంది. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా…
Tammineni Seetharam : ఏపీలో తిరుమల వ్యవహారం చాలా పెద్ద ఎత్తున చర్చల్లో నిలుస్తుంది. ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేస్తూ…
This website uses cookies.