దిష్టి తగిలిన వారు ఎలా ప్రవర్తిస్తారు.. ఈ లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా దృష్టి దోషమే.. మరి ఇంతకు దిష్టి తగిలిన వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది. వాటిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తే మనం అది దృష్టి దోషం కింద పరిగణించాలి. ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం.. కొన్ని సూచనలు చిత్తాలను మనం అనుసరిస్తే కనుక ఈ దృష్టి దోషాల నుంచి మనం బయటపడవచ్చు.. మరి ఆ సూచనలను చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. నరుని దృష్టి సోకితే నల్ల రాయి కూడా పగులుతుంది. అనేటటువంటి సామెత మన అందరికీ తెలిసిందే.. అలా ఎందుకు వచ్చింది.. అంటే నరుని కంటి యొక్క దృష్టికి అంతటి శక్తి ఉంటుంది. మనం సంతోషంగా చూసిన చూపుకి వీళ్ళు బాగుపడిపోతున్నారు.. ఆలోచిస్తారో అవి మనకు దిష్టి దృష్టి దోషంగా తగులుతూ ఉంటాయి.
ఈ దృష్టితోషం కేవలం మనుషులకి కాదు గృహాలకు, వాహనాలకు, వస్తువులకు, దుకాణాలకు, వ్యాపారానికి చివరికి కాపురానికి కూడా తగులుతుంది. సాధారణంగా శిశువులకు అనారోగ్యం కలిగితే ఇంటి చిట్కాల్ని మనం పాటిస్తూ ఉంటాం. అంటే ఏంటి నాలుగు ఎండుమిర్చి తీసుకొని చకచక పిల్లలకి మనం దిష్టి తీసేస్తాం. కానీ అప్పటికి కూడా పిల్లలు చికాకు పెడుతూ ఉంటే కనుక కచ్చితంగా అంటే మనం ఇంటి చిట్కాలు పాటించిన కూడా చికాకు పెడుతుంటే కచ్చితంగా మనం దిష్టి తీస్తామన్నమాట.. ఇరుగు దిష్టి అంటాం. పోరుగు దిష్టి అంటాం. దిష్టి తీసేటప్పుడు ఏం చేయాలి అంటే గుప్పెడు ఎండు మిరపకాయలని వారి తలపై నుంచి మూడుసార్లు దిగదురిచి నిప్పుల్లో పడేస్తే ఆ దోషం నశించి వారు హాయిగా నిద్రపోతారు.
అలాగే కర్పూరం వారి చుట్టూ తిప్పి దాని వెలిగించిన కూడా ఈ దిష్టి యొక్క దుష్ప్రభావం అనేది తొలగిపోతుంది. ఈ దిష్టి దోషం పోవాలంటే దుర్గా, కాళీ, గౌరీ తత్తర దేవతలను ఆరాధించడం వల్ల దృష్టి దోషం నుంచి తప్పించుకోవచ్చు. వారికి దృష్టి దోషం తగిలినట్టుగా అర్థం చేసుకోవాలి. ఇంట్లో సుందరకాండ పారాయణం చేయాలి. లేదా ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్లి స్వామి వారి భుజస్తండాల మీద ఉన్న సింధూరాన్ని తెచ్చి దృష్టి దోషం తగిలిన వారికి పెడితే చెడు దృష్టి ప్రభావం తగ్గిపోతుంది.
అందుకే పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు చివరిలో కొంచం తీసేయడం సాంప్రదాయంగా వస్తుంది. ఇక దిష్టి తగిలిన వారు ఏ పని చేయలేకపోవడం, వారు ఏ పని చేస్తున్నారో తెలియకపోవడం ఊరికే ఆలోచించడం చికాకుగా కూర్చోవడం ఇలాంటివి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి టైం లో ఈ చిట్కాలను పాటిస్తే దిష్టి దోషం నుంచి బయటపడవచ్చు..
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.