Maha Shivratri : మహాశివరాత్రి నాడు ఈ ఒక్క వస్తువుని తెచ్చుకుంటే శివుని అనుగ్రహం తప్పక కలుగుతుంది…!!

Maha Shivratri : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివుడికి కొన్ని విషయాలంటే ఎంతో ప్రీతికరం. శివరాత్రి నాడు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే తప్పక శివుని అనుగ్రహం కలుగుతుంది. శివుని ఆశీస్సులతో కష్టాలన్నీ తొలగిపోతాయి. శివరాత్రి రోజు మీరు ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఏకముక రుద్రాక్షి : ఏకముక రుద్రాక్షి పరమ శివుని స్వరూపమని అంటుంటారు. ఇది హిందూ మతంలో శాంతి అలాగే శ్రేయస్సు గుర్తుగా చెప్తారు. మహాశివరాత్రి రోజు ఇంటికి తీసుకురావాలంటే రుద్రాక్షి కంటే గొప్పది ఇంకొకటి లేదు. మహాశివరాత్రి నాడు ఒక ముఖం రుద్రాక్షి తెచ్చి శివుని మంత్రాన్ని జపించి శుద్ధిచేసి ధరించాలి. దేవుడి ఇంట్లో ఉంచి పూజ చేసుకోవచ్చు..

If you get this one thing on Maha Shivratri will be the grace of Lord Shiva

మృత్యుంజయ మంత్రం : ఎవరి ఇంట్లో మృత్యుంజయ మంత్రం ఉంటుందో ఆ గృహంలో నీరసం, అనారోగ్యం, అశాంతి కలగవు. ఆ ఇంట్లో యంత్రం లేకపోతే మహాశివరాత్రి నాడు మృత్యుంజయ యంత్రాన్ని తెచ్చుకొని పూజించాలి.. రత్నాలతో చేసిన శివలింగం : శివలింగానికి జలాభిషేకం చేయకుండా శివరాత్రి సంపూర్ణం అవ్వదు. ఎవరికైనా గ్రహదోషం పోవాలంటే మహాశివరాత్రి రోజు శివలింగానికి జలాభిషేకం చేయాలి. రత్నాలతో కూడిన శివలింగాన్ని తీసుకొచ్చుకొని దేవుడి గదిలో ప్రతిష్టించాలి. నిత్యము పూజ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన గ్రహానికి సంబంధించిన అన్ని దోషాలు పోతాయి.. వెండి నంది : శివుని వాహనం నంది అన్ని శివాలయాలలో నంది విగ్రహాన్ని మనం చూస్తూనే ఉంటాం. మహాశివరాత్రి రోజు శివునితో పాటు నంది పూజ కూడా చేస్తుంటారు.

If you get this one thing on Maha Shivratri will be the grace of Lord Shiva

చేతిలో ధనం లేని వారు ఇంట్లో నిత్యం ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మహాశివరాత్రి నాడు వెండి నందిని తెచ్చి ఆరాధించాలి. ఆరాధన చేసిన తర్వాత డబ్బు జమ చేసిన ప్రదేశములు నందిని ఉంచుకోవాలి. ఈ విధంగా చేస్తే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.. రాగి కలశం : మహాశివరాత్రి నాడు మీరు శివలింగానికి రాగి కలశంలో నీటిని సమర్పించడం వలన శివుని అనుగ్రహం కలుగుతుంది. కావున ఈ రోజున మీరు జలాభిషేకం కోసం రాగి కలశం తెచ్చుకోవాలి. ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉంటే ఆ ఇంట్లో రాగి వస్తువులు తెస్తే సమస్యలన్నీ దూరమవుతాయి. ఇంట్లో శాంతి నేలకొంటుంది. అలాగే శివరాత్రి నాడు ఓం నమశివాయ అనే మంత్రాన్ని పఠించడం వలన అన్ని దోషాలు ,కష్టాలు తొలగిపోతాయి. జీవితంలో సంతోషంతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది. నిత్యం శివ పూజ చేసే వాళ్ళు కు శివుని అనుగ్రహం తప్పక కలుగుతుంది..

Recent Posts

Andhra Pradesh : ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తరలివస్తున్న టాప్ కంపెనీస్

Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…

48 minutes ago

Smart Watch : మీ చేతికి స్మార్ట్ వాచ్ ని పెడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…

2 hours ago

Vastu Tips : మీ ఇంట్లో ఈ తప్పులు చేస్తే… రాహు దోషం మిమ్మల్ని వెంటాడడం తద్యం…?

Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…

3 hours ago

Kingdom Movie Review : కింగ్‌డ‌మ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌న్ మ్యాన్ షో..!

kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse ,  హీరోగా నటించిన…

4 hours ago

Pumpkin : ఈ 3 రకాల గుమ్మడికాయలలో… ఏది ఆరోగ్యానికి మంచిది…?

Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…

5 hours ago

Kingdom Movie Review : కింగ్‌డ‌మ్ మూవీ ట్విట్ట‌ర్ రివ్యూ.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఖాతాలో హిట్ ప‌డ్డ‌ట్టేనా ?

Kingdom Movie Review : విజయ్ దేవరకొండ vijay devarakonda , bhagya sri borse నటించిన కింగ్డమ్ చిత్రం…

6 hours ago

Tea : పొరపాటున మీరు టీ తో పాటు ఈ ఆహారాలను తినకండి… చాలా డేంజర్…?

Tea : వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చల్లటి వాతావరణం లో మన శరీరం వెచ్చదనాన్ని వెతుక్కుంటుంది. మన శరీరం వేడిగా…

7 hours ago

Raksha Bandhan : రాఖీ పండుగ రోజు… మీ రాశి ప్రకారం ఈ రంగుల దుస్తులను ధరిస్తే… మీ బంధం బలపడుతుంది…?

Rakhi Festival : శ్రావణ మాసంలో rakhi festival ప్రతి సంవత్సరం వచ్చే పౌర్ణమి తిధి రోజున రాఖీ పండుగ…

8 hours ago