
Ksheerabdi Dwadasi : ఈనెల 13న క్షీరాబ్ది ద్వాదశి...ఈ రోజు తులసి కోట ముందు ఇలా చేస్తే కోటీశ్వరులైనట్లే...!
Ksheerabdi Dwadasi : పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన మాసం ” కార్తీక మాసం”. ఈ నెల అంతా కూడా వివిధ పండుగలు ఉత్సవాలు ఉంటాయి. అయితే ఇందులో క్షీరాబ్ది ద్వాదశి ఎంతో విశిష్టమైనది. కార్తీక మాసంలోని శుక్లపక్షం వచ్చే ద్వాదశి ని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అని అంటారు. ఈ రోజున దేవతలు దానవులు అమృత కోసం పాలసముద్రాన్ని చిలికారట అందుకే దీనిని చిలుకు ద్వాదశి అని పిలుస్తారు. ఇక ఈనెల 13వ తేదీన బుధవారం రోజున ఈ క్షీరాబ్ది ఏకాదశి రావడం జరిగింది. అయితే ఈ రోజున మహిళలు తులసి కోట వద్ద కొన్ని నియమాలను పాటించాలి. ఇలా చేయడం వలన శ్రీ మహా విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీ కటాక్షం తో పాటు తులసి మాత అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యం పండితులు చెబుతున్నారు.
కార్తీక శుక్ల శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగా నిద్ర నుంచి మేల్కొంటాడు. ఇక మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతంగా దేవతలతో కలిసి బృందావనానికి వస్తాడు. అలాగే శ్రీ మహా విష్ణువు దామోదరుడు అనే అవతారంతో తులసి మాతను వివాహం చేసుకుంటాడు. ఇలా విష్ణు సంబంధమైన ఆలయాలను క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి దామోదరుల కల్యాణాన్ని ఘనంగా జరిపిస్తారు. ఆ రోజున పెళ్లయిన దంపతులు దేవదేవతల కళ్యాణ వేడుకను తిలకించి అక్షింతలను వేసుకుంటే చాలా మంచిది.
– క్షీరాబ్ది ద్వాదశి రోజున స్త్రీలు సూర్యోదయాన్ని కంటే ముందుగానే నిద్రలేచి తలంటూ స్నానం చేయాలి.
– తులసి కోట దగ్గర ఆవుపేడతో అలకాలి లేదా నీటితో శుద్ధి చేయాలి.
– అనంతరం తులసి కోట వద్ద బియ్యం పిండితో చక్రము శంఖము పద్మము స్వస్తిక్ గుర్తులుతో ముగ్గు వేయాలి.
– ఈ ముగ్గులు వేయడం వలన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఆ కుటుంబం పై ఉంటుంది.
– తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలలో ఆవు నెయ్యి పోసి 9 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి.
– తులసి కోటకు గులాబీ పూలు మరియు తెల్ల పువ్వులను సమర్పించాలి. అదేవిధంగా నైవేద్యంగా దానిమ్మ గింజలు ద్రాక్ష పండ్లు అరటి పండ్లను పెట్టాలి.
-ఓం బృందావనీయమ నమః ” అనే మంత్రాన్ని చెబుతూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేయండి.
-ఈ పూజా విధానాన్ని సాయంత్రం పూట కూడా పాటించవచ్చు.
– క్షీరాబ్ది ద్వాదశి రోజున ఆకలితో ఉన్నవారికి పెరుగు అన్నాన్ని దానంగా ఇవ్వండి.
Ksheerabdi Dwadasi : ఈనెల 13న క్షీరాబ్ది ద్వాదశి…ఈ రోజు తులసి కోట ముందు ఇలా చేస్తే కోటీశ్వరులైనట్లే…!
– అలాగే ఈరోజు తులసి కోట దగ్గర చలిమిడితో చేసిన దీపాలను వెలిగించడం చాలా మంచిది.
– సాయంత్రం వేళ తులసి కోట దగ్గర పూజ ముగిసిన తర్వాత ముత్తైదువులను పిలిచి వారికి వాయనం అందించడం చాలా శుభప్రదంగా పేర్కొనబడింది.
– క్షీరాబ్ది ద్వాదశి పండుగ రోజు ఇలాంటి ఈ పూజా విధానాన్ని పాటించడం వలన ఇంట్లో శుభ ఫలితాలు కలగడంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
Telangana తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఏళ్ల తరబడి అహర్నిశలు శ్రమిస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ Contract…
Israel : ఈ ప్రపంచంలో Israel మనిషి తనను తాను సర్వజ్ఞానిగా భావిస్తాడు. తన దగ్గర ఉన్న సైన్స్ మరియు…
Russia India United States : ఈ మధ్య కాలంలో మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే అమెరికా మరియు…
Raghav chadda : దేశంలో విమాన ప్రయాణం అంటే ఒకప్పుడు ధనికులకు మాత్రమే పరిమితం అనుకునేవారు కానీ ఇప్పుడు కాలం…
April Fools Day : ఏప్రిల్ 1 వచ్చిందంటే చాలు... స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆఫీసులో తోటి ఉద్యోగులు ఒకరినొకరు…
Telangana Chicken Shops Strike : మాంసాహార ప్రియులకు, ముఖ్యంగా చికెన్ అంటే ప్రాణం పెట్టే తెలంగాణ వాసులకు ఇది…
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా…
Gold Silver Rate April 1st 2026 : పసిడి ప్రియులకు, సామాన్య కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ నుంచి వరుస…
Karthika Deepam 2 April 1st 2026 Episode : బుల్లితెరపై విశేష ఆదరణ పొందుతున్న 'కార్తీక దీపం 2'…
Hot Water : సాధారణంగా వేసవి కాలం రాగానే అందరూ చల్లటి నీళ్లతో స్నానం చేయడానికి ఇష్టపడతారు. కానీ ఎండలు…
Aloe Vera Juice : వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి కలబంద రసం ఒక అద్భుతమైన…
Fennel Seeds : ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది కడుపు ఉబ్బరం మరియు గ్యాస్…
This website uses cookies.