Tulsi Plant : తులసి మొక్కతో పాటు మీ ఇంట్లో ఈ రెండు మొక్కలు కూడా పెంచితే... లక్ష్మీదేవి మీ ఇంట తాండవం చేస్తుంది...!
Tulsi plant : హిందూ సాంప్రదాయంలో తులసి మొక్క కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందూమతంలో మహిళలు తులసి మొక్కను నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అయితే తులసి తోపాటు ఇంకొక రెండు మొక్కల్ని ఇంట్లో పెంచినట్లయితే.. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. మరి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… వాస్తు శాస్త్రంలో ఇంట్లో నాటవలసిన కొన్ని మొక్కలు ఉంటాయి. మొక్కలు మీ కుటుంబానికి శాంతి ఆనందాన్ని ఇస్తాయి. ఈ మొక్కలు వాస్తుతో మీ ఇంట్లోని సమస్యలు కూడా తొలగిపోతాయి.. తులసిని హిందూ గృహంలో దేవతగా చూస్తారు.
కావున మీరు చాలా మందిఇళ్లలో తులసి మొక్కను చూస్తూ ఉంటారు. ఎందుకంటే తులసిని పవిత్రంగా పూజనీయంగా భావిస్తారు. అయితే తులసి మొక్కతో పాటు కొన్ని మొక్కల్ని నాటితే మీరు మీ జీవితంలో చాలా ప్రయోజనాలు పొందుతారని విశ్వాసం.. అవి ఎటువంటి మొక్కలు ఇప్పుడు మనం చూద్దాం… మీకు పితృదోశం ఉందని మీకు అనిపిస్తే.. మీరు ఈ మొక్కలు ఇంట్లో నాటవచ్చు. దానికి ఇది గొప్ప ఔషధం.. అలాగే ఈ నాటిన దాతర మొక్కకు రోజు ఉదయాన్నే తల స్నానం చేసిన తర్వాత నీళ్లను అర్పించాలి. ఇది మీ దోషాన్ని తొలగిస్తుందని ప్రజల విశ్వాసం.
జిల్లేడు మొక్క: ఈ జిల్లేడు పూలు అనేవి శివునికి అంకితం చేయబడిన మరొక పుష్పం. ఈ యొక్క హిందూమతంలో కూడా పవిత్రమైనదిగా చెప్పబడింది. మీరు ఇంట్లో తులసి మొక్కతో పాటు తెల్ల జిల్లేడు మొక్కలు నాటితే అది మీ సంపదను రక్షిస్తుంది. ఇంటి పెరట్లో పెంచడం వల్ల కోట్ల లాభాలు పొందవచ్చు..ఉమ్మెత్త మొక్క: శివునికి పూజ చేసేటప్పుడు ఆయనకి సమర్పించే పువ్వు, ఉమ్మెత్త పువ్వు. హిందూ మతంలో ప్రత్యేక స్థానం ఈ పువ్వుకుంది. ఎందుకంటే శివుడు స్వయంగా ఈ పూల లో నివసిస్తాడని చెప్తారు. అలా తులసి మొక్కతో పాటు ఈ నల్ల దాతర మొక్కని నాటడంతోపాటు పెంచుకుంటే వివాహ బంధం బలపడుతుంది. మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి..
Astrology Tips : మన హిందూ ధర్మ శాస్త్రంలో తులసి మొక్క అతి పవిత్రమైనదిగా భావిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో భావిస్తారు.…
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
This website uses cookies.