
Jyotishyam : 500 సంవత్సరాల కి ఈ రాశుల వారికి మహా సంయోగం.... వీరికి తిరుగులేదు ఇక...?
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 500 సంవత్సరాల తర్వాత ఈ రాశుల వారికి మహా సంయోగం ఎక్కడభోతుంది.2025, జూన్ నెల 14వ తేదీన దేవతల గురువైన బృహస్పతి సంచారం చేశాడు. అలాగే శని దేవుడు కర్మఫలాలకు తగిన ఫలితాలను శని భగవానుడు మీన రాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఆ రెండు గ్రహాలు మార్పులు చెందడం వలన మహా సంయోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. ఇక ఈ అదృష్టాన్ని పొందే ఈ రాశుల వారికి ఐశ్వర్యానికి ఎటువంటి లోటు ఉండదంటున్నారు. జాతకంలో ఈ రెండు గ్రహాలు శుభస్థానంలో ఉంటే వారి జీవితం తిరుగులేని విధంగా ఉంటుందంటున్నారు.ఏ ఏయే రాశులకి ఈ మహా సంయోగం ఏర్పడబోతుందో తెలుసుకుందాం…
Jyotishyam : 500 సంవత్సరాల కి ఈ రాశుల వారికి మహా సంయోగం…. వీరికి తిరుగులేదు ఇక…?
వృషభ రాశి వారు పోటీ పరీక్షలకు అర్థమవుతున్నట్లయితే వీరికి విజయాలు తప్పనిసరిగా అందుతాయి. విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. జీవితానికి సంబంధించిన ఈ విషయాలలోనూ ఈ రాశి వారికి మంచి లాభదాయకంగా ఉంటుందన్నారు. చేసే చోట ఇంక్రిమెంట్స్, పదోన్నతులు లభిస్తాయట.ఆదాయ వనరులు దొరుకుతాయి వాటితో వ్యాపారాలను వృద్ధి చేసుకోవచ్చు. వచ్చినా లాభాలను ఇతర వ్యాపారాలకు పెడతారు. సంవత్సరాలకి ఇది మహా సంయోగం ఏర్పడడం వల్ల ఈ యోగం దాంపత్య జీవితానికి చాలా సజావుగా సాగుతుందని అంటున్నారు జ్యోతిష్యులు.
ధనస్సు రాశి : రియల్ ఎస్టేట్ రంగాలలో పనిచేసే వారికి, స్థలాలను అమ్మకాలకు పెట్టినా, లేదా కొనుగోలు ద్వారా భారీ లాభాలను అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా ఆ పరిష్కరించబడతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణము ఏర్పడుతుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. అందరూ శ్రీ విహారయాత్రలకు వెళతారు. భౌతిక సుఖాలను పొందుతారు. పెట్టుబడులు పెట్టడం అనేది మీకు బాగా కలిసి వస్తాయి. అవి వివాహితులకు వివాహం జరుగుతుంది. పెళ్లయి ఉన్నవారికి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా కొనసాగుతుంది. జీవిత భాగస్వామితో చెప్పి చేసే పనుల్లో విజయాలు వీరి సొంతం అవుతాయి. ఏ పని చేసినా అన్నింట్లో విజయాలతో పాటు ఆర్థిక లాభాలను కూడా చూస్తారు.
మిధున రాశి : ఈ రాశి వారికి ఈ మహా సంయోగం వలన జూన్ కొత్త పనులు ప్రారంభించడం వలన విజయాలను సాధించి డబ్బులను కళ్ళ చూస్తారు. కొన్ని పనులు చేపట్టడం వలన భారీ మొత్తంలో వీరికి సంపద అందుతుంది. ఉద్యోగస్తులు పదోన్నతులను పొందుతారు. సమాజంలో వీరికి హోదా పెరుగుతుంది. ఉద్యోగాలలో బదిలీ కావాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. విహారయాత్రలకు కుటుంబ సభ్యులతో కలిసి పర్యటనలు చేస్తారు. వీరిపై సమాజంలో విశ్వాసం పెరుగుతుంది. నువ్వులను పొదుపు చేసి భవిష్యత్తులో మంచి రాబడి పొందడానికి ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు.
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
Delhi liquor case : దేశ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమ్…
This website uses cookies.