Karthika Thursday : కార్తీక గురువారం రోజు చిటికెడు పసుపుతో రహస్యంగా ఇలా చేస్తే మీ కష్టాలన్నీ పోయి మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది…!
Karthika Thursday : గురువారం రోజ చిటికెడు పసుపుతో ఇలా చేస్తే గురు బలం పెరుగుతుంది. అంతేకాకుండా అనుకున్న పనులలో ఫలితాలు వస్తాయి. అదృష్టం ఐశ్వర్యం కూడా వరిస్తుంది. పసుపు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఇది చేయడం అనేది పెద్ద కష్టమేమి కాదు..కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా అనుకూల ఫలితాలు రావడంలేదని బాధపడతాం, అలాంటప్పుడు మనకు గురు గ్రహం అనుకూలించాలి అంటే పసుపుతో ఇలా చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. అలాగని ఒక్క […]
Karthika Thursday : గురువారం రోజ చిటికెడు పసుపుతో ఇలా చేస్తే గురు బలం పెరుగుతుంది. అంతేకాకుండా అనుకున్న పనులలో ఫలితాలు వస్తాయి. అదృష్టం ఐశ్వర్యం కూడా వరిస్తుంది. పసుపు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఇది చేయడం అనేది పెద్ద కష్టమేమి కాదు..కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా అనుకూల ఫలితాలు రావడంలేదని బాధపడతాం, అలాంటప్పుడు మనకు గురు గ్రహం అనుకూలించాలి అంటే పసుపుతో ఇలా చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. అలాగని ఒక్క గురువారం చేస్తే ఫలితం వస్తుందని కాదు.. ఈ విధంగా 11 గురువారాలు కానీ 21 చేస్తే గురు గ్రహం అనుకూలిస్తుంది. గురు గ్రహం అనేది బాగుంటేనే మన జీవితంలో ఉన్న కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఒడిదుడుకులు పోయి అనుకున్న ఫలితాలు సాధించగలం.
పిల్లలు చదువులో రాణించాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్న గురు గ్రహం అనుకూలత అనేది చాలా అవసరం.గురు గ్రహం అనుకూలత పెరగాలంటే మనం అనుకున్నది సాధించాలన్నా ఆర్థిక ఇబ్బందులు పోవాలన్న మనం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలుపుకొని స్నానం చేయాలి. ఇలా శుక్రవారం ఈ రోజు కూడా చేయవచ్చు. పసుపు అనేది లక్ష్మీదేవి కి ఇష్టం అయినది కాబట్టి మనం గురువారం స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు వేసుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మనల్ని తప్పకుండా కరుణిస్తుంది. అలాగే మనం ఇల్లు తుడిచేటప్పుడు తుడిచే నీళ్లలో కొంచెం వేసి వేయి నట్లుగా పసుపు వేసి తుడుచుకోవాలి. తుడుచుకోవాలి. అలాగే ఈ నీటిని ఇంట్లో ఉన్న ప్రతి మూల చేతు చిలకరించుకుంటూ ఉండాలి.
ఈ విధంగా చేయడం వలన ఇంట్లో ఉన్న దరిద్రమంతా తొలిగిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది. అదేవిధంగా గంగా జలం పరమ పవిత్రమైనది కాబట్టి గంగాజలం నీటితో చేస్తే ఇంకా మంచిది. ఎప్పుడు గంగా జలం చాలా షాపుల్లో దొరుకుతుంది. కాబట్టి గంగాజలంతో చేస్తే లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది. పసుపు అనేది సైన్స్ పరంగా కూడా ఎంతో మంచిది కాబట్టి దీనిలో యాంటీబయాటిక్ ఉంటుంది. కావున ఇది ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. ఈ విధంగా పసుపుతో ఈ పరిపారం చేసుకున్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. మీ కష్టాలన్నీ తొలగిపోయి మీరు కోరుకున్న కోరికలు అలాగే ధనం మీకు లభిస్తుంది అని చెప్పవచ్చు.. కాబట్టి ఈ కార్తీకమాసంలో అందరూ ఈ విధంగా చేసుకోవచ్చు..