Categories: DevotionalNews

Pitra Paksha : సెప్టెంబర్ 17న పితృపక్షం… ఈ సమయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి…!

Advertisement
Advertisement

Pitra Paksha : హిందూమతంలో పితృపక్షంని పూర్వీకులకు నివాళులు అర్పించడానికి మరియు స్మరించుకోవడానికి పవిత్ర సమయంగా భావిస్తారు. ఇక ఈ సమయంలో పూర్వీకుల శాంతి కోసం కొన్ని నియమాలను సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. ప్రధానంగా పూర్వీకుల ఆశీర్వాదాలు పొందడం కోసం కొన్ని నియమాలను గుర్తుంచుకోవడం చాలా మంచిది. ఇలా పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడం వలన పూర్వికులు ఆశీర్వాదాలను పొందవచ్చు. అదేవిధంగా ఇంట్లో ఐశ్వర్యం ఉంటుందని హిందువుల నమ్మకం. అయితే ఈ ఏడాది పితృపక్షం సెప్టెంబర్ 17వ తేది నుండి ప్రారంభమవుతుంది. అలాగే అక్టోబర్ 2వ తేదీన ముగుస్తుంది. కాబట్టి ఈ సమయంలో భక్తులు తమ పూర్వీకుల శాంతి మరియు ఆశీస్సులు పొందడం కోసం ప్రత్యేకమైన పూజలు కర్మలు చేస్తారు. ఇక పితృపక్షంలో పొరపాటున కూడా ఈ తప్పులను అస్సలు చేయకూడదు.

Advertisement

Pitra Paksha మాంసాహారం మద్యం

పితృపక్ష సమయంలో మాంసాహారాన్ని మధ్యాన్ని అసలు స్వీకరించకూడదు. ఒకవేళ తీసుకున్నట్లయితే పూర్వికులు బాధపడతారు. అలాగే ఆగ్రహానికి గురవుతారని మరియు జీవితంలో కష్టాలు వస్తాయని భక్తుల నమ్మకం.

Advertisement

Pitra Paksha ఎరుపు బట్టలు.

పితృపక్ష సమయంలో ఎరుపు రంగు దుస్తులను ధరించడం నిషేధం. ఎరుపు రంగు కోపానికి చిహ్నం కాబట్టి ఇవి ధరిస్తే పూర్వీకులకు కోపం వస్తుంది.

అబద్ధం చెప్పడం.

పితృపక్ష సమయంలో అబద్ధాలు మాట్లాడకూడదు. పూర్వికులను ప్రసన్నం చేసుకోవడానికి కేవలం సత్యాన్ని మాత్రమే మాట్లాడాలి.

కోపం, హింస.

పితృపక్ష సమయంలో కోపానికి మరియు హింసకు దూరంగా ఉండడం మంచిది. ప్రశాంతంగా ఉండి అందరి ప్రేమను దక్కించుకోవాలి.

అనైతిక చర్య.

ఈ సమయంలో అనైతిక చర్యకు పాల్పడితే అది పూర్వీకులను అవమానించినట్లు అవుతుంది.

పూర్వికులను సంతోషపెట్టే మార్గాలు.

– పితృపక్ష సమయంలో ఈ నియమాలను పాటించడం ద్వారా పూర్వికుల ఆశీర్వాదాలు పొందవచ్చు. దీనివల్ల కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు.

-పితృపక్షంలో శ్రద్ధ కర్మలను తప్పకుండా చేయాలి. అలాగే పూర్వికులకు పిండ ప్రధానం ఆహారం నీరు దక్షిణగా ఇవ్వాలి.

– ఈ సందర్భంగా దానాలు చేయడం చాలా పవిత్రమైనది.

Pitra Paksha : సెప్టెంబర్ 17న పితృపక్షం… ఈ సమయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి…!

ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

పితృపక్ష సమయంలో మీ పూర్వీకులను ప్రసన్నం చేసుకోండి. పూర్వికుల పట్ల మీకు ఉన్న గౌరవాన్ని తెలపండి. పూర్వీకుల ఆశీర్వాదాలు పొందితే కచ్చితంగా మీరు జీవితంలో విజయాలను అందుకుంటారు. అంతేకాదు పితృ పక్షం సమయంలో పూర్వీకులు భూమి మీదకి వచ్చి వారి వారసులకు ఆశీర్వాదాలను అందిస్తారు. పితృల పేరుతో చేసే దానాలు తర్పణం,మరియు శ్రద్ధ కర్మలు వారి ఆత్మకు శాంతిని కలిగిస్తాయి . కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి.

Advertisement

Recent Posts

Jabardasth Shanthi Swaroop YS Jagan : లేడీకి.. లేడీ గెటప్‌కి తేడా తెలియదా? ఎలా సీఎం అయ్యారు? వైఎస్ జగన్‌పై జబర్దస్త్ కమెడియన్ ఫైర్

Jabardasth Shanthi Swaroop YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'సంక్రాంతి సంబరాల' డ్యాన్స్ వీడియో ఇప్పుడు పెద్ద దుమారమే…

9 minutes ago

Tirumala Laddu Prasadam : కొత్త రంగు పోసుకున్న నెయ్యి కల్తీ వివాదం.. జగన్ కు ’11’ టార్గెట్ పెట్టిన టీడీపీ..!

Thirumala Ghee Controversy : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపు…

1 hour ago

Pawan Kalyan : కూటమిపై అసంతృప్తి.. పవన్ కళ్యాణ్ పై పోరుకు సిద్దమైన జనసేన నేతలు ?

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ, జనసేన పార్టీలో…

3 hours ago

Gold Prices 2026 WGC Report : అవునా.. భారత్‌లో తగ్గుతున్న పసిడి డిమాండ్..! కారణం అదేనా ?

Gold Prices 2026 WGC Report : భారతీయ సంస్కృతిలో బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది…

4 hours ago

Jio Digital Life Smartphone : రూ.9,999కే జియో కొత్త స్మార్ట్ ఫోన్.. సామాన్యుడి చేతిలో ‘డిజిటల్’ అస్త్రం.. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు

Jio Digital Life Smartphone : స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు విలాసం కాదు, అత్యవసరం. చదువు, షాపింగ్, కరెంట్…

5 hours ago

Farmers : రైతులకు గుడ్ న్యూస్.. ఒక్కక్కరికి రూ.6 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే !

Farmers : తెలంగాణలోని గిరిజన రైతుల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన "ఇందిర సౌర గిరి…

6 hours ago