
Pitra Paksha : సెప్టెంబర్ 17న పితృపక్షం... ఈ సమయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి...!
Pitra Paksha : హిందూమతంలో పితృపక్షంని పూర్వీకులకు నివాళులు అర్పించడానికి మరియు స్మరించుకోవడానికి పవిత్ర సమయంగా భావిస్తారు. ఇక ఈ సమయంలో పూర్వీకుల శాంతి కోసం కొన్ని నియమాలను సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. ప్రధానంగా పూర్వీకుల ఆశీర్వాదాలు పొందడం కోసం కొన్ని నియమాలను గుర్తుంచుకోవడం చాలా మంచిది. ఇలా పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడం వలన పూర్వికులు ఆశీర్వాదాలను పొందవచ్చు. అదేవిధంగా ఇంట్లో ఐశ్వర్యం ఉంటుందని హిందువుల నమ్మకం. అయితే ఈ ఏడాది పితృపక్షం సెప్టెంబర్ 17వ తేది నుండి ప్రారంభమవుతుంది. అలాగే అక్టోబర్ 2వ తేదీన ముగుస్తుంది. కాబట్టి ఈ సమయంలో భక్తులు తమ పూర్వీకుల శాంతి మరియు ఆశీస్సులు పొందడం కోసం ప్రత్యేకమైన పూజలు కర్మలు చేస్తారు. ఇక పితృపక్షంలో పొరపాటున కూడా ఈ తప్పులను అస్సలు చేయకూడదు.
పితృపక్ష సమయంలో మాంసాహారాన్ని మధ్యాన్ని అసలు స్వీకరించకూడదు. ఒకవేళ తీసుకున్నట్లయితే పూర్వికులు బాధపడతారు. అలాగే ఆగ్రహానికి గురవుతారని మరియు జీవితంలో కష్టాలు వస్తాయని భక్తుల నమ్మకం.
పితృపక్ష సమయంలో ఎరుపు రంగు దుస్తులను ధరించడం నిషేధం. ఎరుపు రంగు కోపానికి చిహ్నం కాబట్టి ఇవి ధరిస్తే పూర్వీకులకు కోపం వస్తుంది.
అబద్ధం చెప్పడం.
పితృపక్ష సమయంలో అబద్ధాలు మాట్లాడకూడదు. పూర్వికులను ప్రసన్నం చేసుకోవడానికి కేవలం సత్యాన్ని మాత్రమే మాట్లాడాలి.
కోపం, హింస.
పితృపక్ష సమయంలో కోపానికి మరియు హింసకు దూరంగా ఉండడం మంచిది. ప్రశాంతంగా ఉండి అందరి ప్రేమను దక్కించుకోవాలి.
అనైతిక చర్య.
ఈ సమయంలో అనైతిక చర్యకు పాల్పడితే అది పూర్వీకులను అవమానించినట్లు అవుతుంది.
పూర్వికులను సంతోషపెట్టే మార్గాలు.
– పితృపక్ష సమయంలో ఈ నియమాలను పాటించడం ద్వారా పూర్వికుల ఆశీర్వాదాలు పొందవచ్చు. దీనివల్ల కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు.
-పితృపక్షంలో శ్రద్ధ కర్మలను తప్పకుండా చేయాలి. అలాగే పూర్వికులకు పిండ ప్రధానం ఆహారం నీరు దక్షిణగా ఇవ్వాలి.
– ఈ సందర్భంగా దానాలు చేయడం చాలా పవిత్రమైనది.
Pitra Paksha : సెప్టెంబర్ 17న పితృపక్షం… ఈ సమయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి…!
ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
పితృపక్ష సమయంలో మీ పూర్వీకులను ప్రసన్నం చేసుకోండి. పూర్వికుల పట్ల మీకు ఉన్న గౌరవాన్ని తెలపండి. పూర్వీకుల ఆశీర్వాదాలు పొందితే కచ్చితంగా మీరు జీవితంలో విజయాలను అందుకుంటారు. అంతేకాదు పితృ పక్షం సమయంలో పూర్వీకులు భూమి మీదకి వచ్చి వారి వారసులకు ఆశీర్వాదాలను అందిస్తారు. పితృల పేరుతో చేసే దానాలు తర్పణం,మరియు శ్రద్ధ కర్మలు వారి ఆత్మకు శాంతిని కలిగిస్తాయి . కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి.
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్లోని…
Peanuts : పేదవాడి బాదంగా పిలువబడే వేరుశెనగ పప్పులు కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాదు, ఇవి గుండె ఆరోగ్యానికి…
Vastu Plants : మన నివాస స్థలంలో ఉండే శక్తి మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…
Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…
Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…
Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటోంది. తాజాగా అసెంబ్లీలో అమరావతిని ఏకైక…
This website uses cookies.