Categories: DevotionalNews

ఇప్పుడు కొత్తగా ముంచుకొస్తున్న ముప్పు దానికి సంకేతం ఇదే…!

పూర్వకాలంలో అనేక మంది సిద్ధ పురుషులు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు తమ దివ్య దృష్టితో ముందుగానే ఊహించి చెప్పేవారు. అలాంటివారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒకరు మత్స్య యుగంలో తెలుగునోట జీవించిన ఆయుధ తన మహిమలతో ఎంతోమందితో పూజలు అందుకున్నారు. అన్నింటిలోకి ఆయన కాలజ్ఞానం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. బ్రహ్మంగారు చెప్పిన జోస్యాలు నేటికి ఎన్నో విషయాలు రుజువయ్యాయి కూడా.. అలాగే 2021 తరువాత జరగబోయే ఎన్నో విషయాల గురించి బ్రహ్మంగారు చెప్పిన అన్ని విషయాల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరచడం జరిగింది. వీటినే కాలజ్ఞాన తత్వాలు అని అంటారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన ముందే చెప్పడం జరిగింది.

ముందు మనం ఇప్పటివరకు జరిగిన భావిస్తున్న కొన్ని విషయాలను ఒకసారి మళ్ళీ చూద్దాం.. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు 17వ శతాబ్దానికి చెందినవారు క్రీస్తు శకం 168 1693 మధ్య కాలానికి చెందినవారు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి హేతువాది సంఘసంస్కర్త సాక్షా దైవ స్వరూపుడు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి అని అంటారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కుల మతాలకతీతంగా వ్యవహరించిన దివ్య పురుషుడు స్వామి వారి గురించి తెలియని వారంటూ ఉంటారు. ఇంతటి గొప్ప జ్ఞాని తన కాలంలోనే ఈ కాలంలో ఏం జరుగుతుందో ముందే ఊహించటం జరిగింది. అందుకే తన కాలజ్ఞానంలో వాటి గురించి ప్రస్తావించారు. 2021 నుంచి మన ప్రపంచం ఏ విధంగా ఉండబోతోంది ఏ యుద్ధాన్ని ప్రజలు ఎదుర్కోబోతున్నారు. ఎలాంటి సంఘటనలు జరుగుతాయి. అనే విషయాన్ని తన కాలజ్ఞానంలో పొందుపరిచారట.. మరి ఏం చెప్పారో మనం కూడా ఒకసారి వివరంగా చూద్దాం.

Now this is the sign of the new threat

నీళ్లతో దీపాలు వెలిగిస్తారు అని అన్నారు. అంటే విద్యుత్ శక్తి నీటితో జనరేట్ అన్నమాట.. ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయన్నారు. అంటే యంత్ర వాహనాలు కాశీపట్నం 45 రోజులు పాడుపడుతుంది. ఒక వితంతువు 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అన్నారు.అంటే ఇందిరా గాంధీ పరిపాలించారు. కదా మరి ప్రపంచ యుద్ధాన్ని ప్రకటిస్తుందని బ్రహ్మంగారు చెప్పడం జరిగింది. ఇక ఈ ఓల్డ్ వార్ లో రష్యా ఓడిపోతుంది. జర్మనీ దేశం విజయం సాధిస్తుందట.. ఐరోపాదేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని బ్రహ్మం గారు తన కాలజ్ఞానం రాశారని అంటారు. చైనా మరియు తూర్పు దేశాలలో విశ్వ వాయువులు వ్యాప్తి చెందడం ద్వారా ప్రపంచ జనాభా చాలా వరకు క్షీణిస్తుంది.

2060 నాటికి ప్రపంచ జనాభా ఒకటి బై మూడోవంతు స్థానానికి పడిపోతుంది. జర్మనీ సూపర్ పవర్ దేశంగా మారుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారని చెబుతారు. ఇక 2060 నాటికి వచ్చేసరికి ఇటలీ, అమెరికా, ఫ్రాన్స్, చైనా, జర్మనీ, రష్యా తో సహా 10 దేశాలు కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంటాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరంగా రాశారట.. మరి ఇవన్నీ జరుగుతాయి అనే ఒక నమ్మకం కూడా చాలామందిగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా బ్రహ్మంగారు చెప్పినవన్నీ జరిగాయి. కాబట్టి ఇవి కూడా జరుగుతాయని బలంగా నమ్మేవారు ఉన్నారు…

Recent Posts

Congress Job Calendar : ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్..?

Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…

58 minutes ago

Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు రిలీజ్‌పై ఉత్కంట .. అభిమానుల్లో తీవ్ర నిరాశ

Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…

2 hours ago

Fertilizers Poisoning : కడుపుకి అన్నమే తింటున్నామా… లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా…. మన ఆహారమే మన శత్రువు…?

Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…

3 hours ago

Grandmother : వామ్మో.. 65ఏళ్ల అమ్మమ్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న 21 ఏళ్ల మనవడు..!

Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…

4 hours ago

Ys Sharmila : బీజేపీకి జగన్ దత్తపుత్రుడు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్.. షర్మిల ఫైర్..!

Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…

5 hours ago

Vakkati Srihari : మంత్రి వాకిటి శ్రీహరి కీలక హామీ.. ఇందిరమ్మ ఇళ్ల దారులకు ఇక బేఫికర్

Vakkati Srihari : తెలంగాణ క్రీడలు, యువజన, మత్స్య మరియు పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా…

5 hours ago

Chandra Mohan : బాల‌కృష్ట కోసం చంద్రమోహన్ ను ఎన్టీఆర్ తొక్కేసాడా..? వైరల్ గా మారిన వీడియో

Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో…

7 hours ago

Red Amaranth : మీకు ఆకుపచ్చ తోటకూర తెలుసు… కానీ ఎర్ర కోట కూర గురించి ఎప్పుడైనా విన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాల్సిందే….?

Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…

8 hours ago