Women : మీకు తెలుసు కదా.. ఆడవాళ్ళకి పీరియడ్స్ అనేది ఇలాంటి సమయంలో ఇంట్లో కొన్ని పనులు చేయకూడదు అని చెప్తారు.. అలా చేస్తే ఇంటికి అరిష్టమని చెప్తూ ఉంటారు. అది మాత్రమే కాదు.. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా.. కానీ అదే ఇల్లాలు ఇంట్లో పాటించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి పాటిస్తే దరిద్రుడు కూడా ధనవంతులవుతాడు. ఒకవేళ పాటించకపోతే ధనవంతుడు కూడా డబ్బు లేని వాడు అయిపోతాడు. అయితే ఈరోజు మీకు అసలు మహిళలు ఇంట్లో ఏమేం చేయాలి? ఎలా ఉండాలి ఏం నియమాలు పాటించాలి. అనే విషయాలు చెప్పబోతున్నాం.. ఇంట్లోనే ఆడవాళ్లు కొన్ని పనులు చేయడం వల్ల మహాలక్ష్మి ఆ ఇంటికి రాదు.. కాబట్టి స్త్రీలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం. పురాతన కాలం నుండి ఇంట్లో కోడలు లక్ష్మీ స్వరూపంగా పరిగణించబడుతుంది.
స్త్రీ ఇంటిని స్వర్గంగా లేదా నరకంగా మార్చగలదని నమ్ముతారు. మన గ్రంథాల్లో కోడలు చేసే కొన్ని తప్పులు గురించి చెప్పారు. దానివల్ల సంతోషకరమైన కుటుంబం కూడా నరకల్లా మారుతుంది. ఇంట్లో పేదరికం అలముకుంటుంది. ఆ తప్పుల వల్ల సంతోషకరమైన మరియు కోటీశ్వరుల కుటుంబాలు కూడా బిచ్చగాళ్లుగా మారుతాయి. కాబట్టి తెలుసుకుందాం.. ఆ తప్పులేంటో అన్నది మొదటిది ఇంట్లోని స్త్రీలు ఆహారం తినేటప్పుడు వారి పాదాలను ఆడించకూడదు. అలా చేస్తే ఆ ఇల్లు ఎప్పుడైనా ధ్వంసం కావచ్చు. మహాలక్ష్మికి కోపం వస్తుంది. దేశానికి రాజు కుటుంబంలో అయినా కూడా ఈ తలనొప్పి కలుగుతుంది. చీపురులో లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతారు.
కాబట్టి చీపురుతో దేనినైనా కొట్టడం లేదా చంపడం చేయకూడదు. పాదాలు కూడా తగలకూడదు. ఇక మూడవది ఇంట్లో ఎప్పటికప్పుడు పాత్రలను కడిగి శుభ్రంగా ఉంచాలి. కడగని పాత్రలు వదిలేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంటికి ఎప్పటికీ రాదు. పేదరికం ఆవహిస్తుంది. అందుకే రాత్రి నిద్ర పోయే ముందు అన్ని పాత్రలు శుభ్రంగా కడిగి వాటి ప్రదేశంలో పెట్టేయాలి. ఇక ఇంటి స్త్రీ ఉదయం త్వరగా లేచి తన ఇంటి ప్రాంగణాన్ని శుభ్రం చేయాలి. లక్ష్మీదేవి ఇలాంటి ఇంట్లోనే ఎక్కువగా ఉంటుంది. తెల్లవారుజామున నిద్రలేచిన తర్వాత ఇంటిలోని స్త్రీలు ఇంటి ప్రాంగణంలో నీరు చెల్లి శుభ్రం చేసి వెంటనే పూజ చేయాలి. నిజంగా సరేనా ఇది కాకుండా స్నేహితులు మహిళలు రుతుస్రావం కారణంగా చాలా బాధలు ఎదురుకోవాల్సి ఉంటుంది.
ఇది ఎవరు ఊహించలేరు.. అయితే మహిళలు ఎప్పుడైతే నొప్పి లేకుండా ఉంటారో ఆ సమయంలోనే ఆహారం సిద్ధం చేయాలి. నిజానికి వ్యాధిగ్రస్తులు లేదా ఏదైనా నొప్పితో బాధపడేవారు ఆహారం వండితే అది తిన్న వ్యక్తికి దోషం పడుతుంది అని పురాణాల్లో చెప్పారు. కాబట్టి బాగా ఇబ్బంది అనిపించే ఆ మూడు రోజులు వంటగది జోలికి వెళ్లకుండా ఆ తర్వాత నుండి యధావిధిగా మీరు పని చేయవచ్చు…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.