Poverty in the house is due to women doing such things
Women : మీకు తెలుసు కదా.. ఆడవాళ్ళకి పీరియడ్స్ అనేది ఇలాంటి సమయంలో ఇంట్లో కొన్ని పనులు చేయకూడదు అని చెప్తారు.. అలా చేస్తే ఇంటికి అరిష్టమని చెప్తూ ఉంటారు. అది మాత్రమే కాదు.. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా.. కానీ అదే ఇల్లాలు ఇంట్లో పాటించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి పాటిస్తే దరిద్రుడు కూడా ధనవంతులవుతాడు. ఒకవేళ పాటించకపోతే ధనవంతుడు కూడా డబ్బు లేని వాడు అయిపోతాడు. అయితే ఈరోజు మీకు అసలు మహిళలు ఇంట్లో ఏమేం చేయాలి? ఎలా ఉండాలి ఏం నియమాలు పాటించాలి. అనే విషయాలు చెప్పబోతున్నాం.. ఇంట్లోనే ఆడవాళ్లు కొన్ని పనులు చేయడం వల్ల మహాలక్ష్మి ఆ ఇంటికి రాదు.. కాబట్టి స్త్రీలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం. పురాతన కాలం నుండి ఇంట్లో కోడలు లక్ష్మీ స్వరూపంగా పరిగణించబడుతుంది.
స్త్రీ ఇంటిని స్వర్గంగా లేదా నరకంగా మార్చగలదని నమ్ముతారు. మన గ్రంథాల్లో కోడలు చేసే కొన్ని తప్పులు గురించి చెప్పారు. దానివల్ల సంతోషకరమైన కుటుంబం కూడా నరకల్లా మారుతుంది. ఇంట్లో పేదరికం అలముకుంటుంది. ఆ తప్పుల వల్ల సంతోషకరమైన మరియు కోటీశ్వరుల కుటుంబాలు కూడా బిచ్చగాళ్లుగా మారుతాయి. కాబట్టి తెలుసుకుందాం.. ఆ తప్పులేంటో అన్నది మొదటిది ఇంట్లోని స్త్రీలు ఆహారం తినేటప్పుడు వారి పాదాలను ఆడించకూడదు. అలా చేస్తే ఆ ఇల్లు ఎప్పుడైనా ధ్వంసం కావచ్చు. మహాలక్ష్మికి కోపం వస్తుంది. దేశానికి రాజు కుటుంబంలో అయినా కూడా ఈ తలనొప్పి కలుగుతుంది. చీపురులో లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతారు.
Poverty in the house is due to women doing such things
కాబట్టి చీపురుతో దేనినైనా కొట్టడం లేదా చంపడం చేయకూడదు. పాదాలు కూడా తగలకూడదు. ఇక మూడవది ఇంట్లో ఎప్పటికప్పుడు పాత్రలను కడిగి శుభ్రంగా ఉంచాలి. కడగని పాత్రలు వదిలేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంటికి ఎప్పటికీ రాదు. పేదరికం ఆవహిస్తుంది. అందుకే రాత్రి నిద్ర పోయే ముందు అన్ని పాత్రలు శుభ్రంగా కడిగి వాటి ప్రదేశంలో పెట్టేయాలి. ఇక ఇంటి స్త్రీ ఉదయం త్వరగా లేచి తన ఇంటి ప్రాంగణాన్ని శుభ్రం చేయాలి. లక్ష్మీదేవి ఇలాంటి ఇంట్లోనే ఎక్కువగా ఉంటుంది. తెల్లవారుజామున నిద్రలేచిన తర్వాత ఇంటిలోని స్త్రీలు ఇంటి ప్రాంగణంలో నీరు చెల్లి శుభ్రం చేసి వెంటనే పూజ చేయాలి. నిజంగా సరేనా ఇది కాకుండా స్నేహితులు మహిళలు రుతుస్రావం కారణంగా చాలా బాధలు ఎదురుకోవాల్సి ఉంటుంది.
ఇది ఎవరు ఊహించలేరు.. అయితే మహిళలు ఎప్పుడైతే నొప్పి లేకుండా ఉంటారో ఆ సమయంలోనే ఆహారం సిద్ధం చేయాలి. నిజానికి వ్యాధిగ్రస్తులు లేదా ఏదైనా నొప్పితో బాధపడేవారు ఆహారం వండితే అది తిన్న వ్యక్తికి దోషం పడుతుంది అని పురాణాల్లో చెప్పారు. కాబట్టి బాగా ఇబ్బంది అనిపించే ఆ మూడు రోజులు వంటగది జోలికి వెళ్లకుండా ఆ తర్వాత నుండి యధావిధిగా మీరు పని చేయవచ్చు…
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో…
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
This website uses cookies.