
Poverty in the house is due to women doing such things
Women : మీకు తెలుసు కదా.. ఆడవాళ్ళకి పీరియడ్స్ అనేది ఇలాంటి సమయంలో ఇంట్లో కొన్ని పనులు చేయకూడదు అని చెప్తారు.. అలా చేస్తే ఇంటికి అరిష్టమని చెప్తూ ఉంటారు. అది మాత్రమే కాదు.. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా.. కానీ అదే ఇల్లాలు ఇంట్లో పాటించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి పాటిస్తే దరిద్రుడు కూడా ధనవంతులవుతాడు. ఒకవేళ పాటించకపోతే ధనవంతుడు కూడా డబ్బు లేని వాడు అయిపోతాడు. అయితే ఈరోజు మీకు అసలు మహిళలు ఇంట్లో ఏమేం చేయాలి? ఎలా ఉండాలి ఏం నియమాలు పాటించాలి. అనే విషయాలు చెప్పబోతున్నాం.. ఇంట్లోనే ఆడవాళ్లు కొన్ని పనులు చేయడం వల్ల మహాలక్ష్మి ఆ ఇంటికి రాదు.. కాబట్టి స్త్రీలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం. పురాతన కాలం నుండి ఇంట్లో కోడలు లక్ష్మీ స్వరూపంగా పరిగణించబడుతుంది.
స్త్రీ ఇంటిని స్వర్గంగా లేదా నరకంగా మార్చగలదని నమ్ముతారు. మన గ్రంథాల్లో కోడలు చేసే కొన్ని తప్పులు గురించి చెప్పారు. దానివల్ల సంతోషకరమైన కుటుంబం కూడా నరకల్లా మారుతుంది. ఇంట్లో పేదరికం అలముకుంటుంది. ఆ తప్పుల వల్ల సంతోషకరమైన మరియు కోటీశ్వరుల కుటుంబాలు కూడా బిచ్చగాళ్లుగా మారుతాయి. కాబట్టి తెలుసుకుందాం.. ఆ తప్పులేంటో అన్నది మొదటిది ఇంట్లోని స్త్రీలు ఆహారం తినేటప్పుడు వారి పాదాలను ఆడించకూడదు. అలా చేస్తే ఆ ఇల్లు ఎప్పుడైనా ధ్వంసం కావచ్చు. మహాలక్ష్మికి కోపం వస్తుంది. దేశానికి రాజు కుటుంబంలో అయినా కూడా ఈ తలనొప్పి కలుగుతుంది. చీపురులో లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతారు.
Poverty in the house is due to women doing such things
కాబట్టి చీపురుతో దేనినైనా కొట్టడం లేదా చంపడం చేయకూడదు. పాదాలు కూడా తగలకూడదు. ఇక మూడవది ఇంట్లో ఎప్పటికప్పుడు పాత్రలను కడిగి శుభ్రంగా ఉంచాలి. కడగని పాత్రలు వదిలేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంటికి ఎప్పటికీ రాదు. పేదరికం ఆవహిస్తుంది. అందుకే రాత్రి నిద్ర పోయే ముందు అన్ని పాత్రలు శుభ్రంగా కడిగి వాటి ప్రదేశంలో పెట్టేయాలి. ఇక ఇంటి స్త్రీ ఉదయం త్వరగా లేచి తన ఇంటి ప్రాంగణాన్ని శుభ్రం చేయాలి. లక్ష్మీదేవి ఇలాంటి ఇంట్లోనే ఎక్కువగా ఉంటుంది. తెల్లవారుజామున నిద్రలేచిన తర్వాత ఇంటిలోని స్త్రీలు ఇంటి ప్రాంగణంలో నీరు చెల్లి శుభ్రం చేసి వెంటనే పూజ చేయాలి. నిజంగా సరేనా ఇది కాకుండా స్నేహితులు మహిళలు రుతుస్రావం కారణంగా చాలా బాధలు ఎదురుకోవాల్సి ఉంటుంది.
ఇది ఎవరు ఊహించలేరు.. అయితే మహిళలు ఎప్పుడైతే నొప్పి లేకుండా ఉంటారో ఆ సమయంలోనే ఆహారం సిద్ధం చేయాలి. నిజానికి వ్యాధిగ్రస్తులు లేదా ఏదైనా నొప్పితో బాధపడేవారు ఆహారం వండితే అది తిన్న వ్యక్తికి దోషం పడుతుంది అని పురాణాల్లో చెప్పారు. కాబట్టి బాగా ఇబ్బంది అనిపించే ఆ మూడు రోజులు వంటగది జోలికి వెళ్లకుండా ఆ తర్వాత నుండి యధావిధిగా మీరు పని చేయవచ్చు…
Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ AP Deputy CM Pawan Kalyan లక్ష్యంగా సీపీఐ జాతీయ…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా పెను సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు…
LPG Gas Cylinder Subsidy: దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2026 సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 1న…
Today Gold Rate 13 January 2026 : ప్రస్తుతం మార్కెట్లో బంగారం Today Gold price , వెండి…
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…
Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
This website uses cookies.