Categories: DevotionalNews

Karthika Purnima : కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎందుకు వెలిగించాలి… చదవాల్సిన మంత్రం ఏంటంటే…!

Karthika Purnima : ఈ ఏడాది కార్తీక మాసంలో ఇప్పటికే రెండు సోమవారాలు ఏకాదశులు ముగిశాయి. ఇక్కడ నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి నాడు దీపాలను వెలిగించేందుకు భక్తులు రెడీ అవుతున్నారు. అయితే కార్తీక పౌర్ణమి రోజున 365 వోత్తులు వెలిగించే సమయంలో చదవాల్సిన మంత్రం ఏమిటి…? దీనివల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది… ? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…

పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున 365 వొత్తులతో దీపారాధన చేయడం వలన ఆ దీపాలు దేవతలను సంతోషిస్తాయని చెబుతుంది. ఇక ఈ ఏడాది తెలుగు క్యాలెండర్ ప్రకారం కార్తీకమాసం శుక్లపక్ష పౌర్ణమి నవంబర్ 15వ తేదీన జరుపుకోనున్నట్లు పండితులు చెబుతున్నారు. అయితే కార్తీకదీపం నవంబర్ 15వ తేదీన శుక్రవారం ఉదయం 6:19 గంటలకు ప్రారంభమై మర్నాడు నవంబర్ 16వ తేదీ న శనివారం మధ్యాహ్నం 2:58 గంటలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉదయం తిది ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ఏడాది నవంబర్ 15వ తేదీ శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమి జరుపుకుంటారు.

Karthika Purnima కార్తీక పౌర్ణమి నాడు దీపం పెడుతూ చెప్పవలసిన శ్లోకం…

“కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః”
“జలే స్థలే యే నివసంతి జీవాః”
“దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః”
“భవంతి త్వం శ్వపచాహి విప్రాః”

హిందూమతంలో కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులను వెలిగించడం చాలా ముఖ్యమైనది. అలాగే ఈ రోజున గంగ స్నానము ,హవనము , పూజలు , దానాలు ఎంతో విశేషమైనవి. ఇక హిందూ సాంప్రదాయాలలో కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైన పౌర్ణమిగా భావిస్తారు. ఈరోజు నా భగవంతుడిని సంతోష పెట్టడానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. కార్తీక పౌర్ణమి నాడు శివాలయాలలో దీపారాధన చేయడం వలన ముక్కోటి దేవతలను పూజించిన పుణ్యఫలితం లభిస్తుంది. అంతేకాదు పుణ్య నదులలో స్నానం ఆచరించిన ఫలం దక్కుతుంది. ఇంతటి పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువు ఆలయంలో స్తంభ దీపం పెట్టిన వారు స్వామివారికి ప్రీతివంతులు అవుతారు.

అలాగే ఈ దీపాన్ని ఎవరైతే చూస్తారో వారి పాపాలన్నీ పటాపంచలవుతాయని నమ్మకం. ఇక స్తంభ దీపం పెట్టకపోతే పితృదేవతలకు నరక విముక్తి కలగదని అంటారు. ముఖ్యంగా ఈ రోజున నది తీరాలలో అరటి దోప్పలలో దీపాలను వెలిగించి నదులలో వదులుతారు. ఒకవేళ అవకాశం లేనివారు తమ ఇంట్లో తెలుసుకోవడం వద్ద అరటి దోప్పలలో దీపం వెలిగించవచ్చని పండితులు చెబుతున్నారు. అయితే కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం వలన లోకంలో సుఖ సౌఖ్యాలు జీవితనంతరం ముక్తి లభిస్తుందని చెబుతున్నారు.

Karthika Purnima : కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎందుకు వెలిగించాలి… చదవాల్సిన మంత్రం ఏంటంటే…!

ఏడాదిలో ఏదైనా ఊరికి వెళ్ళిన మరి ఏదైనా కారణం చేత దీపం వెలిగించకపోతే ఈ కార్తీకమాసంలో 365 వత్తుల దీపాన్ని వెలిగించి ఆ దోషాన్ని పోగొట్టుకోవచ్చట. ఈ క్రమంలోనే చాలామంది కార్తీక పౌర్ణమి రోజున 365 వోత్తులను దీపాలను వెలిగిస్తారని పండితులు చెబుతున్నారు.

Recent Posts

Sravanthi Chokarapu : బాబోయ్… ఈ యాంక‌ర‌మ్మ ఇలా మంట పెట్టేస్తుంది ఏంటి ?

Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంక‌ర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…

8 hours ago

BJP : పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి ఇచ్చే ఆలోచనలో బిజెపి ఉందా..?

BJP  : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…

9 hours ago

Sukumar Shah Rukh : సుకుమార్- షారూఖ్ కాంబోలో భారీ బ‌డ్జెట్ చిత్రం.. చ‌ర‌ణ్ మూవీ ఎప్పుడు ?

Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వ‌ర‌లో ఏ హీరోతో సినిమా చేయ‌బోతున్నాడనే…

10 hours ago

Actress : అది నా వీక్‌నెస్.. ఆ ప‌ని చేయ‌క‌పోతే త‌ట్టుకోలేన‌న్న సీనియ‌ర్ న‌టి

Actress : అల‌నాటి అందాల న‌టి ఆమ‌ని గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…

10 hours ago

Farmers : గుడ్ న్యూస్.. రైతులకు రూ.70 వేల సాయం అందజేస్తున్న సర్కార్.. దీనికి ఏంచేయాలంటే..!

Farmers  : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…

12 hours ago

Indian Students US : ఇండియన్ స్టూడెంట్‌పై అమెరికా అధికారుల దౌర్జన్యం.. వీడియో వైరల్ !

Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…

13 hours ago

RCB : క‌ప్ తెచ్చిన తంటా.. ఆర్సీబీని బీసీసీఐ ఏడాది పాటు బ్యాన్ చేయ‌నుందా..?

RCB  : ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…

14 hours ago

HoneyMoon : భ‌ర్త చావుకు త‌న పుట్టింట్లోనే ప్లాన్ వేసిన భార్య‌.. మేఘాలయ మర్డర్ కేసులో న‌మ్మ‌లేని నిజాలు..!

HoneyMoon :  మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…

15 hours ago