
Shani : వెండి పాదంతో సంచరించనున్న శనీశ్వరుడు... ఈ రాశుల వారికి సిరులపంటే...!
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని రాశుల వారి జీవితాలపై సానుకూల ప్రభావాలు కలుగుతాయి. ఈ నేపథ్యంలోనే శని గ్రహం తన రాశిని మార్చుకోవడం తో పాటు రాశిని బట్టి పాదం కూడా మారుస్తుంది.
శనీశ్వరుడు నాలుగు పాదాలతో నడుస్తాడు. ఇక నాలుగు పాదాలు అంటే బంగారం రాగి వెండి మరియు ఇనుము. అయితే వేద శాస్త్రంలో వెండి పాదాలను చాలా పవిత్రంగా భావిస్తారు. ఇలా శని గ్రహం వెండి పాదంతో 2025 వ సంవత్సరంలో సంచరించడం వలన కొన్ని రాశుల వారికి సంపద మరియు పురోగతి లభిస్తుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
Shani : వెండి పాదంతో సంచరించనున్న శనీశ్వరుడు… ఈ రాశుల వారికి సిరులపంటే…!
కర్కాటక రాశి : మీనరాశిలో శని వెండి పాదంతో సంచరించడం వలన కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు మరియు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఇక విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని మొదలుపెట్టిన అందులో ఆటంకాలు అన్ని తొలగి విజయం సాధిస్తారు. ఈ సమయంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి జాతకులకు శని వెండి పాదంతో సంచరించడం వలన వీరికి ప్రయోజనాలు చేకూరుతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. అలాగే వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఇక ఈ సమయంలో నూతన ఆదాయం మార్గాలు తేరచుకుంటాయి. సమాజంలో గౌరవంతో పాటు పేరు ప్రతిష్టలు ఏర్పడతాయి. ఈ రాశి వారు ఈ సమయంలో నూతన భవనాలను భూములు లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
కుంభరాశి : మీన రాశిలో శని వెండి పాదంతో సంచరించడం వలన కుంభరాశి వారికి కలిసి వస్తుంది. ఆర్థికంగా మెరుగుపడతారు. గతంలో నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక మీరు జీవితంలో సంతోషం నెలకొంటుంది. అయితే ఈ రాశి వారు ఈ సమయంలో శుభవార్తలను వినే అవకాశం ఉంటుంది.
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
Delhi liquor case : దేశ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమ్…
Medchal : శతమానం భవతి అని కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తూ నిండునూరేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధుడికి ఘనంగా శతాబ్ది వేడుకలు…
This website uses cookies.