Trinethra Ganapathi : భక్తులకు ఏదైనా చెప్పుకోలేని బాధలు కలిగినప్పుడు ఈ గణపతికి ఉత్తరంలో రాసి హుండీలో వేస్తే చాలు.. గణపయ్య దానికి పరిష్కారం చూపిస్తాడని నమ్మకం. ఇక్కడ ఆ కోరికలు వెంటనే తీరతాయని భక్తుల నమ్మకం. ఈ వినాయకుడు గుడి పేరు త్రినేత్ర ఆలయం.. ఈ ఆలయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. రాజస్థాన్లోని సావాయి మాధవ జిల్లా ఘనతంబూర్ లో ఉంది. ఉత్తరాన గణపతి ఆలయం దీనిని రణభంబర ఆలయం అని కూడా అంటారు. దేశంలోనే తొలి గణేశా ఆలయంగా చెబుతారు. మధ్య ఉన్న సంఘమస్థానంలో ఈ ఆలయం ఉంది. అక్కడ ఇళ్లలో ఎటువంటి శుభకార్యం జరిగినా ముందుగా ఆ స్వామికి ఆహ్వానం పంపిస్తారు. అక్కడ ముందుగా వినాయకుడికి పెట్టిన తర్వాత ఏదైనా చేస్తారని చరిత్ర తెలుస్తుంది. ఆహ్వానించడం మర్చిపోయారని చెబుతారు. వారి పెళ్లి ఆహ్వానం కూడా సంపాదనని చరిత్ర చెబుతుంది. ఇక పోతే బుధవారం ఈ ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్యరోజు రోజుకి పెరుగుతుంది. మన్యం మృగాలు కూడా ఉండడంతో అధికారులు తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అయితే వినాయకుడు ఆదిదేవుడు ఆయనను ముందుగా పూజిస్తారు.
బుధవారం ఆయనకు ఇష్టమైన రోజు. ఈరోజు గణపతిని భక్తితో పూజిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అని నమ్మకం. వినాయకుడు పూజకు ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వాటిని పాటించడం చాలా అవసరం. మన కష్టాలను తొలగించి కోరుకున్న కోరికలను తీర్చడానికి గణేశుని ప్రసన్నం చేసుకోవడానికి కొన్నింటిని దేవుడికి సమర్పిస్తారు. పొరపాటున కూడా కొన్ని వస్తువులను సమర్పించకూడదు. ఇప్పుడు తెలుసుకుందాం. తులసి ఆకులను దళపతి పూజలో లేదా ప్రసాదంలో పెట్టారు. ఎందుకంటే గణేషు డు తులసిని శపించాడు. అలాగే తన పూజలు తులసి ఆకులను తీసుకోవద్దని హెచ్చరించాడట. అందుకే ఒక వినాయక చవితినాడు మాత్రమే తులసి పూజలో కనిపిస్తుంది. ఒకసారి చంద్రుడు వినాయకుడిని వెక్కిరించాడు. అప్పుడు కోపం వచ్చి చంద్రుడు తన అందాన్ని కోల్పోతాడని వినాయకుడు శపించాడని అంటారు. అందుకే గణపతి పూజలో తెల్లటి చందనం తెల్లటి వస్త్రం తెల్లటి పవిత్ర దారం మొదలైనవి సమర్పించకూడదు.
ఇకపోతే అక్షింతలు పాడైపోనిది లేదా పునరుద్ధరించదగినది గణేష్ ని పూజలు విరిగిన అక్షింతలను ఉపయోగించవద్దు. పూర్తిగా ఉన్న బియ్యాన్ని మాత్రమే ఉపయోగించాలి. వినాయకుడికి కోపం ఎక్కువ. అన్న విషయం తెలిసిందే.. వినాయకుని పూజలో వాడిపోయిన పువ్వులు దండలు ఉపయోగించడం వాటిని పూజలు ఉపయోగించడం లేదా ఆలయాలు మండపాలలో పెట్టడం వలన వాస్తు దోషాలు కూడా ఏర్పడతాయి. వినాయకుడిని పూజించే పూలను బంతిపూలు ఎర్రటి పూలు సమర్పించవచ్చు వాటితోనే పూజలు చేయాలి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.