Categories: DevotionalNews

After Death : మరణించిన తర్వాత ఆత్మ 12 రోజులపాటు తన ఇంట్లో ఏం చేస్తుందో తెలుసా..?

Advertisement
Advertisement

After Death : ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి ప్రాణి తన ఆయుష్షు ప్రమాణం పూర్తవగానే మరణించక తప్పదు.. అలానే ఆ దేహం నుండి వేరుపడిన ఆత్మ తన కర్మ ఫలాన్ని అనుసరించి మరో శరీరంలోనికి ప్రవేశించి తిరిగి జన్మించగా మానదు. నిరంతరంగా సాగే ప్రక్రియ అంటే దీని ప్రకారం చూస్తే మరణం తర్వాత శరీరం దహనమైన కూడా ఆత్మ ఇంకా మనుగడలోనే ఉంటుందన్నమాట. మరణం తరువాత ఆత్మ ప్రయాణం మరణించిన తర్వాత ఆత్మను సంతృప్తి పరచడానికి చేయాల్సిన కర్మల గురించి అష్టాదశ పురాణాల్లో ఒకటైన గరుడ పురాణంలో విపులంగా వివరించబడి ఉంది. ఒకరోజు విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు దగ్గరికి వెళ్లి స్వామి ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవుడు తన ఆయుర్దాయం. పూర్తయ్యాక ఏదో ఒక రోజున మరణిస్తాడు. కదా మరి ఆ జీవుడు బ్రతికున్నంత వరకు అతనిని అంటిపెట్టుకొని ఉండే ఆత్మ దేహం పడిపోగానే తనకు ఆ దేహంతో ఏమి సంబంధం లేనట్టు తనమాన వెళ్ళిపోయి వేరే దేహంలో ప్రవేశిస్తుందా ఆ ఆత్మకు తాను ఇప్పటివరకు ఉన్న శరీరం పైన తన కుటుంబ సభ్యుల పైన మమకారం ఉండదా అని అడుగుతాడు. గరుత్మంతుడు ప్రశ్నలు అన్నింటినీ సావధానంగా విన్న విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి ఓ గరుడ నీకు జీవుడు మరణించిన తర్వాత ఆత్మ ప్రయాణం గురించి వివరంగా చెబుతాను.

Advertisement

విను అంటూ చెప్పడం మొదలుపెడతాడు. గత జన్మలో చేసిన కర్మలు ఆధారంగా అతడు ఎటువంటి కుటుంబంలో పుట్టాలి. ఎటువంటి జీవితం అనుభవించాలి ఎలా మరణించాలని అతడు ఏ విధంగా మరణించాలని నిర్ణయించబడి ఉంటుంది. లేక ఆత్మహత్య చేసుకోవడం వలన అతనికి మృత్యువ సంభవించగానే ఆ జీవునికి కేటాయించబడిన యమదూతలు ఉండే ఆత్మను శరీరం నుండి వేరు చేస్తారు. ఇలా చేసే సమయంలో తన వద్దకు వచ్చిన అమ్మబడులను చూసి ఎంతో భయపడిన ఆత్మ ఈ పాంచ భౌతిక శరీరం మీద ఆశ చావక తాను ఈ దేహం విడిచి రాను రాలేదని ఇంకా మమకారం తీరలేదని తనను ఎక్కడికి తీసుకెళ్లలేదని వేడుకుంటూ ఉంటుంది. అక్కడ జరిగే తంతునంత ఆ ఆత్మకు చూపిస్తారు. ఆ సమయంలో ఆ ఆత్మకు ఈ జన్మలో నీవు ఎటువంటి కర్మలు చేశావు. నీకు దగ్గర వారు ఎవరు దూషించే వారెవరు నీ గురించి నీ కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు. తదితర విషయాలను యమదూతలు కళ్ళకు కట్టినట్లు వివరిస్తారు. ఎన్ని పాపపు కర్మలు చేశానా అంటూ అనేక రకాలుగా దుఃఖిస్తూ ఉంటుంది. ఈ సమయంలో తన కోసం తన కుటుంబ సభ్యులు ఏడవడం చూసి తట్టుకోలేకపోయినా ఆ ఆత్మ తన వారందరి చుట్టూ తిరుగుతూ పెద్దగా అరుస్తూ శబ్దాలు చేస్తూ ఉంటుంది. తన వారందరూ కడసారి చూపుచూసిన తర్వాత ఆ పార్దివ దేహాన్ని కుటుంబ సభ్యులు బంధువులు దాన సంస్కారాలు నిర్వహించడానికి స్మశానానికి తీసుకువెళ్తారు.

Advertisement

తట్టుకోలేని ఆత్మ అయ్యో ఇప్పటివరకు నా శరీరాన్ని ఎంతో ప్రేమగా చూసుకున్నానే చిన్న గాయం కూడా తట్టుకోలేని శరీరం ఇప్పుడు ఇలా కట్టెల్లో కాలిపోతుంది. అంటూ రోదిస్తూ ఉంటుంది. దహన సంస్కారాలు ముగియగానే 12 రోజులపాటు ఉంచుతారు. ఈ సమయంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు 12 రోజులపాటు పిండ దానం చేస్తూ ఉంటారు. అప్పుడు మరణించిన ఆత్మీయొక్క అంగముల పునర్నిర్మానం జరుగుతుంది. అయితే ఎవరైతే చనిపోయిన వ్యక్తికి ఎలాంటి కర్మలు నిర్వహించారు.171 వ రోజుకి యముని సోదరుడు అయిన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే నగరానికి చేరుకుంటుంది. ఈ నగరానికి ఆనుకునే వైతరణి నది ఉంటుంది. నరకంలోకి ప్రవేశించాలంటే ముందు ఈ వైతరణి నదిని దాటాల్సి ఉంటుంది. ఇక్కడ ఆత్మకు తాను ఈ జన్మలో చేసిన పాపాలను అనుభవించడానికి వీలుగా ఒక యాతన శరీరాన్ని ఇస్తారు. కానీ భస్మం కాదు. ఈ యాతన శరీరంలో జీవిని ప్రవేశపెట్టిన యమకింకరులు దక్షిణ ద్వారము గుండా ఎమప్పుడికి చేరుస్తారు. జీవి మరణించినప్పటి నుండి ఇక్కడికి చేరుకోవడానికి సరిగ్గా 361 రోజులు పడుతుంది. మరణించిన తర్వాత 361 వ రోజు నుండి మూడు రోజులపాటు సంవత్సరీకాన్ని నిర్వహిస్తారు. విముక్తి లభిస్తుందని విష్ణుమూర్తి గరుత్మంతునితో ఆత్మ ప్రయాణం గురించి వివరంగా చెప్తాడు..

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

6 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

7 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

8 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

9 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

10 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

11 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

12 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

13 hours ago

This website uses cookies.