Categories: DevotionalNews

మరణించే ఆఖరి నిమిషంలో ఏం జరుగుతుంది.? సైన్స్ చెప్పిన నమ్మలేని నిజాలు..

Advertisement
Published by
Advertisement

మరణించే ఆఖరి నిమిషంలో ఏం జరుగుతుంది. సైన్స్ చెప్పిన నమ్మలేని నిజాలు ఏంటి మరి ఆ విషయాలన్ని మనం తెలుసుకుందాం.. పుట్టిన వారికి మరణం తప్పదు.. మరణించిన వానికి పుట్టుక తప్పదు.. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి హితబోధ చేస్తాడు. వాస్తవానికి జనం మరణాలు రెండు జీవితంలో బాగాలే.. మరణం అనేది జీవితంలోని చేదు నిజం.. ఈ విశ్వాంతరాలలోని ప్రతి జీవి దానిని స్వీకరించాల్సిందే.. ఒక వ్యక్తి ఎప్పుడూ ఎలా చనిపోతాడు. ఎవరు స్పష్టంగా చెప్పలేరు.. ఇంతకీ మనిషి చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు ఏం జరుగుతుంది. ఆఖరి ఘడియలు సమీపించాక మనకు ముందే తెలిసిపోతుందా.. యమకింకరులు నిజంగానే ఉన్నారా.. ఉంటే వారితో ఆత్మలు చేసే ప్రయాణం ఎలా ఉంటుంది? శాస్త్ర విజ్ఞానం మరణ క్షణాల గురించి ఏం చెబుతోంది. అసలు మరణం తర్వాత మనకు మన ఆత్మకు ఏమవుతుంది. మరణానికి కొన్ని క్షణాల ముందు జరిగే ఘటనలను పురాణాలు శాస్త్ర విజ్ఞానం ఎలా పూస గుచ్చినట్టు వివరించారో తెలుసుకుందాం.

Advertisement

లక్షణాలు కనిపిస్తాయి ముఖ్యంగా నోటి అంగిలి తడి ఆరిపోతున్నట్లు అనిపిస్తుంది. శరీరం ఎడమ భాగం వరకు చిట్లిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇదే సమయంలో ఆత్మ నాభి చక్రం నుండి బద్దలు కొట్టుకుంటూ శరీరాన్ని వదిలేస్తుంది. ముక్కు కొనభాగం కనిపించకపోవడం కూడా మరణానికి సంకేతంగా చెబుతారు. మనిషి జన్మించేటప్పుడు వారితో పాటు నీడ కూడా పుడుతుంది. మరణించేటప్పుడు ఆ ఛాయ కూడా వెళ్ళిపోతుంది. మనిషి తన ప్రతిబింబాన్ని నీరు లేదా నెయ్యి , నూనెలో చూడలేనప్పుడు అది కూడా మరణానికి సంకేతంగా చెబుతారు. అంటే మనిషి పుట్టినప్పుడు వచ్చేవారి నీడ మరణించే సమయంలో ఆత్మ రూపంలో బయటకు వెళ్తుంది.

Advertisement

#image_title

అన్నమాట హిందూ సాంప్రదాయ ప్రకారం మనిషి చనిపోయే సమయంలో వారు నిర్దిష్టమైన లక్షణాలు కనిపిస్తే స్వర్గానికి వెళ్తారని చెబుతారు. శ్రీకృష్ణుని భగవద్గీత ప్రకారం శరీరంలో 9 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఎవరైతే తమ జీవితంలో పుణ్యాలు చేశారో వారి శరీరం ఎగువ ద్వారాల నుండి వారి ఆత్మ బయటకు వెళ్తుంది. శరీరం ఎగువ భాగంలో కళ్ళు ముక్కు నోరు చెవులు ఉంటాయి.. మరణం తర్వాత కూడా మనిషి జీవితం కొనసాగుతుందని ఇస్లాం చెబుతోంది. చనిపోయిన తర్వాత పురస్కారాలు శిక్షలు రెండు అనుభవించాల్సి ఉంటుందని తెలుపుతోంది. భూమిపై చేసిన తప్పులకు ఫలితం అనుభవిస్తారని చెబుతోంది. మరణించిన తర్వాత మూడు నిమిషాల పాటు తమ చుట్టూ ఏం జరుగుతుందో వాళ్లకు అవగాహన ఉంటుందని అనేక అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.

Advertisement

Recent Posts

AUS vs SL T20 World Cup 2026: ఆస్ట్రేలియాపై శ్రీలంక సంచలన విజయం.. పతుమ్ నిస్సాంక సూపర్ సెంచరీ

AUS vs SL T20 World Cup 2026 : పల్లెకెలె Pallekele వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20…

2 hours ago

Andhra Pradesh Politics : అతిపెద్ద సంచలనం ఇదే జరిగితే .. కూటమి డమాల్..!

Andhra Pradesh Politics : శాసనమండలి వేదికగా నారా లోకేష్ మరియు బొత్స సత్యనారాయణ మధ్య జరిగిన మాటల యుద్ధం…

4 hours ago

JEE Main 2026 Result : జేఈఈ మెయిన్స్ ఫలితాలు వచ్చేసాయోచ్!! ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు..!

JEE Main 2026 Result : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్స్ 2026 సెషన్-1 ఫలితాలను అధికారికంగా…

4 hours ago

Jeevan Reddy : బిగ్ బ్రేకింగ్‌.. కాంగ్రెస్ పార్టీకి జీవన్‌రెడ్డి గుడ్ బై చెప్పబోతున్నాడా ?

Jeevan Reddy  : దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి Congress Party  వెన్నెముకలా ఉన్న జీవన్ రెడ్డి, ప్రస్తుత పార్టీ తీరుపై…

5 hours ago

Botsa Satyanarayana : బొత్స కి దారుణ వెన్నుపోటు పొడిచిన వైఎస్‌ జగన్..!

Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో వైఎస్ జగన్ Ys Jagan  వ్యవహారశైలి ఇప్పుడు రాష్ట్ర…

6 hours ago

Thanuja – Kalyan : తనూజ , కళ్యాణ్ స్టేజీ ఎక్కగానే ఏం జరిగిందో చూడండి .. శ్రీముఖి అంత మాట అనేసింది ఏంటి

Thanuja - Kalyan : బిగ్‌బాస్ సీజన్-9 Bigg Boss session 9 ముగిసి రెండు నెలలు దాటినా, కంటెస్టెంట్లకు…

7 hours ago

Modi Ys Jagan : జూలు విదిల్చిన మోడీ .. జగన్ సెక్యూరిటీ పై కేంద్రం అద్దిరిపోయే నిర్ణయం..!

Modi Ys Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాణాలకు హాని ఉందనే ఆందోళనలు ఇప్పుడు రాజకీయ…

8 hours ago

Heritage Foods BIG BREAKING : హెరిటేజ్ ఫుడ్స్ లో ఏం జరుగుతోంది ?

Heritage Foods  : చంద్రబాబు Chandrababu కుటుంబం నడిపిస్తున్న  Heritage  హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ఇప్పుడు Thirumala Laddu  తిరుమల…

9 hours ago