మరణించే ఆఖరి నిమిషంలో ఏం జరుగుతుంది. సైన్స్ చెప్పిన నమ్మలేని నిజాలు ఏంటి మరి ఆ విషయాలన్ని మనం తెలుసుకుందాం.. పుట్టిన వారికి మరణం తప్పదు.. మరణించిన వానికి పుట్టుక తప్పదు.. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి హితబోధ చేస్తాడు. వాస్తవానికి జనం మరణాలు రెండు జీవితంలో బాగాలే.. మరణం అనేది జీవితంలోని చేదు నిజం.. ఈ విశ్వాంతరాలలోని ప్రతి జీవి దానిని స్వీకరించాల్సిందే.. ఒక వ్యక్తి ఎప్పుడూ ఎలా చనిపోతాడు. ఎవరు స్పష్టంగా చెప్పలేరు.. ఇంతకీ మనిషి చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు ఏం జరుగుతుంది. ఆఖరి ఘడియలు సమీపించాక మనకు ముందే తెలిసిపోతుందా.. యమకింకరులు నిజంగానే ఉన్నారా.. ఉంటే వారితో ఆత్మలు చేసే ప్రయాణం ఎలా ఉంటుంది? శాస్త్ర విజ్ఞానం మరణ క్షణాల గురించి ఏం చెబుతోంది. అసలు మరణం తర్వాత మనకు మన ఆత్మకు ఏమవుతుంది. మరణానికి కొన్ని క్షణాల ముందు జరిగే ఘటనలను పురాణాలు శాస్త్ర విజ్ఞానం ఎలా పూస గుచ్చినట్టు వివరించారో తెలుసుకుందాం.
లక్షణాలు కనిపిస్తాయి ముఖ్యంగా నోటి అంగిలి తడి ఆరిపోతున్నట్లు అనిపిస్తుంది. శరీరం ఎడమ భాగం వరకు చిట్లిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇదే సమయంలో ఆత్మ నాభి చక్రం నుండి బద్దలు కొట్టుకుంటూ శరీరాన్ని వదిలేస్తుంది. ముక్కు కొనభాగం కనిపించకపోవడం కూడా మరణానికి సంకేతంగా చెబుతారు. మనిషి జన్మించేటప్పుడు వారితో పాటు నీడ కూడా పుడుతుంది. మరణించేటప్పుడు ఆ ఛాయ కూడా వెళ్ళిపోతుంది. మనిషి తన ప్రతిబింబాన్ని నీరు లేదా నెయ్యి , నూనెలో చూడలేనప్పుడు అది కూడా మరణానికి సంకేతంగా చెబుతారు. అంటే మనిషి పుట్టినప్పుడు వచ్చేవారి నీడ మరణించే సమయంలో ఆత్మ రూపంలో బయటకు వెళ్తుంది.
అన్నమాట హిందూ సాంప్రదాయ ప్రకారం మనిషి చనిపోయే సమయంలో వారు నిర్దిష్టమైన లక్షణాలు కనిపిస్తే స్వర్గానికి వెళ్తారని చెబుతారు. శ్రీకృష్ణుని భగవద్గీత ప్రకారం శరీరంలో 9 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఎవరైతే తమ జీవితంలో పుణ్యాలు చేశారో వారి శరీరం ఎగువ ద్వారాల నుండి వారి ఆత్మ బయటకు వెళ్తుంది. శరీరం ఎగువ భాగంలో కళ్ళు ముక్కు నోరు చెవులు ఉంటాయి.. మరణం తర్వాత కూడా మనిషి జీవితం కొనసాగుతుందని ఇస్లాం చెబుతోంది. చనిపోయిన తర్వాత పురస్కారాలు శిక్షలు రెండు అనుభవించాల్సి ఉంటుందని తెలుపుతోంది. భూమిపై చేసిన తప్పులకు ఫలితం అనుభవిస్తారని చెబుతోంది. మరణించిన తర్వాత మూడు నిమిషాల పాటు తమ చుట్టూ ఏం జరుగుతుందో వాళ్లకు అవగాహన ఉంటుందని అనేక అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.