Lord Shiva Temple : శివాలయంలో గుడి శిఖరం పై త్రిశూలం పెడుతూ ఉంటారు. అయితే ఈ ఆలయంలో త్రిశూలానికి బదులుగా పంచ శులాన్ని శిఖరం పై పెడుతూ ఉంటారు. దీని వెనక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… త్రిమూర్తులు ఒకరు లయకారుడైన శివయ్య ఆరాధనకు శివాలయం లేని ప్రదేశం దేశంలో ఎక్కడ ఉండదు. సనాతన సంప్రదాయంలో శివుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఈజీ. శివయ్య ఆలయంలో నిర్మాణంలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. భోళా శంకరుడు అని శివయ్యని పిలుస్తూ ఉంటారు. అటువంటి శివాలయం జార్ఖండ్లోని డియోఘర్ లో ఉంది. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబడింది. ఇక్కడ ప్రతిరోజు వేలాదిమంది శివ భక్తులు దేవుణ్ణి దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అలాగే పూజించటానికి భారీ సంఖ్యలో వస్తారు.
ఆలయంలో జ్యోతిర్లింగం తో పాటు మరో ప్రత్యేకతను కలిగి ఉండి అదేమిటంటే త్రిశూలానికి బదులుగా పంచ శులాన్ని శిఖరం పై పెట్టారు. దీని వెనకున్న రహస్యం ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం… పంచశూలమంటే శివుని ఆలయంలో ఉంచిన త్రిశూలంలో మూడు కోణాలతో ఉంటుంది. ఇది శివునికి ఇష్టమైన ఆయుధంగా చెప్పబడింది. ఏ పగడోలాలైనా అది శివలింగమైన మహాదేవుని ఇగరమైన ఈ త్రిశూలంతో అలంకరించబడుతుంది. అయితే పంచ షోలంలో ఐదు కోణాలు ముక్కలను తయారు చేస్తూ ఉంటారు. రామ కథకు పంచ శూలానికి గల సంబంధం ఏమిటంటే వైద్య నాత ఆలయంలో ప్రతిష్టించిన పంచశూలం మనిషిని అన్ని బాధలను దూరం చేస్తుంది. వాస్తు మతపరమైన దృక్కోణంలో దీనికి చాలా ప్రత్యేకత ఉన్నది. లంక రాజు రావణుడు తన బంగారం నగరంలో పంచశూల ప్రతిష్టించాడని నమ్ముతారు. ఎందుకంటే ఇది ఉన్నచోట ఒక రక్షణ కోసం లా ఉంటుంది.
పంచాక్షరి మంత్రంగా కలిగిన పంచముఖ శివునికి పంచప్రాణాలు అర్పించగలిగిన శివతత్వమే పంచశూలం ఈ పంచ శూల రక్షణ కవచనాన్ని ఎలా చేదించాలో రావణుడికి మాత్రమే తెలుసు. అలాంటి పరిస్థితిలో శ్రీరాముడు అతని సైన్యం లంకలోకి ప్రవేశించడం చాలా కష్టం. అయితే విభీషణుని సహాయంతో లంకలోకి ప్రవేశించే సమాచారం తెలుసుకొని లంక నగర ప్రవేశం చేసి లంక దిశడైన రాముడిని సంహరించాడు.. పంచశూలం ప్రాముఖ్యత ఐదు సంఖ్య. శివుడికి చాలా ఇష్టమైనది. దేశంలోని ఎన్నో ప్రాంతాలలో పంచముఖి మహాదేవ ఆలయాలు అనిపించడానికి ముఖ్య కారణం. ఇదే అలాగే పంచముఖి రుద్రాక్ష శివ పంచాక్షరి మంత్రం మొదలైనవి వారి సాధనకు అత్యంత పవిత్రమైనవి ప్రయోజకరమైనవిగా చెప్పబడినవి. అలాగే డియోఘ ర్ లోని బాబా వైద్య నాద ఆలయంలో శిఖరం పై ఏర్పాటు చేసిన పంచశూలం మనిషిలోని ఐదు దుర్ఘనాలు కోపం, లోభం, దురాశ, అసూయ నుండి కాపాడుతుందని నమ్మకం..
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.