Anasuya – Deepika Pilli : ఈటీవీ జబర్దస్త్ కార్యక్రమం వదిలి వెళ్ళి పోయిన కమెడియన్స్ కొందరు బాగానే సెటిల్ అయినా.. కొందరు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారు మళ్లీ జబర్దస్త్ లో అడుగు పెట్టేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. కేవలం కమెడియన్స్ మాత్రమే కాకుండా లేడీ యాంకర్స్ కూడా ఈటీవీ మల్లెమాల ని వదిలేసినందుకు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఆ మధ్య దీపిక పిల్లి ఈటీవీ ని వదిలేసి స్టార్ మా కి వెళ్ళింది. అక్కడ కొన్ని రోజుల పాటు కామెడీ స్టార్స్ కార్యక్రమంలో సందడి చేసింది. ఏం జరిగిందో ఏమో కానీ చాలా తక్కువ సమయంలోనే ఆ కార్యక్రమాన్ని మూసి వేశారు.
ఒక సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది, ఆ సినిమా నిరాశ పరచడంతో హీరోయిన్ గా అవకాశాలు రావడం లేదు. బుల్లి తెరపై కనిపించే ఛాన్సు లు దొరకడం లేదు. దాంతో దీపిక పెళ్లి ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తోంది. మరో వైపు జబర్దస్త్ అనసూయ కూడా చాలా కష్టాలను ఎదుర్కొంటుంది. జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభమైన సమయంలో అనసూయ ఎవరికీ తెలియదు.. కానీ ఇప్పుడు ఆమె ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ ని కలిగి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి అనసూయ ఇటీవలే జబర్దస్త్ కార్యక్రమంలో వీడి వెళ్లి పోయింది. ఆమె స్టార్ మా కార్యక్రమంలో యాంకర్ గా, జడ్జిగా కనిపించాలని ఆశపడింది.
వారు భారీ పారితోషం ఇస్తారని అనుకున్నారు.. కానీ వారిద్దరూ కూడా స్టార్ మా కు వెళ్లి కొన్ని రోజుల్లోనే కనిపించకుండా కనుమరుగైతున్నారు. ముందు ముందు వారి గురించి జనాలు మరిచి పోయినా ఆశ్చర్యం లేదేమో, తెలుగు ప్రేక్షకులు అనసూయ ను ఎంతగా అభిమానించారో.. ఆదరించారో అందరికీ తెలిసిందే.. కానీ వారు మాత్రం స్టార్ మా కార్యక్రమాలకు వెళ్లి తమ కెరియర్ను తామే నాశనం చేసుకున్నారని.. వారిద్దరి పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది అంటూ బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరూ మళ్లీ ఈటీవీలో రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. కానీ అది మల్లెమాల ద్వారా సాధ్యమయ్యేది కాదు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.