
Anasuya Bharadwaj Gets Calls From Industry on vijay deavrakonda fans trolling
Anasuya : అనసూయ లేనిపోని వివాదాలను తన నెత్తిన పెట్టుకుంటుంది. గాలికి పోయే దాన్ని అక్కడెక్కడో తగిలించుకున్నట్టు చేస్తుంది. నిన్నటి నుంచి అనసూయ ట్రెండ్ అవుతూనే ఉంది. లైగర్ సినిమా పోవడంతో అనసూయ వేసిన పరోక్షమైన ట్వీట్ నానా కాంట్రవర్సీలకు దారి తీస్తోంది. సినిమా పోయిందని ఫ్యాన్స్ అంతా బాధపడుతుంటే.. అనసూయ మాటలు మరింతగా రెచ్చగొట్టేట్టు అనిపించినట్టున్నాయి. అర్జున్ రెడ్డి సమయంలో అనసూయ ఎంతగా ఎగిరిందో అందరికీ తెలిసిందే. విజయ్ మాట్లాడిన మాటలు, సినిమాలోని బూతుల మీద అనసూయ బాగానే ఫైట్ చేసింది.
అయితే ఆ సమయంలో అనసూయ మీద విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఆ విషయాన్ని అందరూ మరిచిపోయారు. అనసూయ కూడా మరిచిపోయిందని అంతా అనుకున్నారు. ఎందుకంటే విజయ్ నిర్మించిన మీకు మాత్రమే చెప్తా సినిమాలో అనసూయ కూడా నటించింది. అయితే ఇప్పుడు లైగర్ సినిమా పోవడంతో మళ్లీ అనసూయ తన స్టైల్లో సెటైర్లు వేసింది. అమ్మని, ఆడవాళ్లని అంటే ఉసురు ఊరికే పోదు.. కర్మ అనేది మనల్ని కొడుతుంది అంటూ ఇండైరెక్ట్గా కౌంటర్లు వేసింది. దీంతో అనసూయను విజయ్ ఫ్యాన్స్ దారుణంగా తిట్టిపోశారు. ఆంటీ అంటూ ట్రోల్ చేశారు.
Anasuya Bharadwaj Gets Calls From Industry on vijay deavrakonda fans trolling
నన్ను ఆంటీ అంటారా? మీ అందరి స్క్రీన్ షాట్లు తీశాను.. ఇదే ఫైనల్ వార్నింగ్.. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వాగుడు వాగితే అందరి మీదా కేసులు వేస్తాను అని బెదిరించింది. అయితే అనసూయ మీద ఇంకా ట్రోలింగ్ పెరిగింది. తాజాగా అనసూయ మరో ట్వీట్ వేసింది. టీవీల్లో, సినిమాల్లో చేసే దానికి బయట ఉండేదానికి తేడా ఉంటుందని తెలుసుకోలేని మూర్ఖులతో నీకేంటి.. అలాంటి వాళ్ల గురించి పట్టించుకోకు అని నాకు సినీ ఇండస్ట్రీలోని పెద్దలు ఫోన్లు చేస్తున్నారు.. వారికి గౌరవం ఇచ్చి కాస్త వెనక్కి తగ్గుతున్నాను.. అందుకే కాస్త గ్యాప్ ఇస్తున్నా.. కానీ మీ అందరినీ మాత్రం వదిలి పెట్టను అంటూ అనసూయ వార్నింగ్ ఇచ్చింది.
Peddi 6 Days Box Office Collection : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ram charan హీరోగా,…
Students Good News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక…
PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం…
Gold Rate Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి శుభవార్త అందింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు…
Rythu Bharosa : రైతు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి…
Banana Health Tips : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో అరటిపండు ఒకటి. మన దేశంలో ప్రతి ఇంట్లో…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో చాయ్కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు వేడి…
Today Horoscope : ఈరోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా అలసట, ఒత్తిడి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం…
H1B Visa : అమెరికాలో విదేశీ నిపుణుల నియామకాలకు సంబంధించిన H1B వీసా విధానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విదేశీ…
Boduppal : బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మాజీ మేయర్ తోటకూర అజయ్…
Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.…
Gundlapochampally : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ పరిసర ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్కు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణల…
This website uses cookies.