Anasuya : ఆ విషయమై మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించిన అనసూయ.. ఇదెక్కడి న్యాయం అంటూ నిలదీత..

Advertisement
Advertisement

Anasuya : బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్‌ సోషల్ మీడియా చాలా యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు విషయాల్లో అనసూయ తన అభిప్రాయాన్ని బలంగానే చెప్తుంటుంది. ఈ క్రమంలో తనను ఎవరైనా ట్రోల్ చేస్తే కౌంటర్ కూడా ఇస్తుంటుంది. తాజాగా ఓ విషయమై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది. ఆ విషయంలో జరుగుతున్న అన్యాయం గురించి వివరిస్తూనే తమ సమస్యలు పరిష్కరించాలని అనసూయ విజ్ఞప్తి చేసింది.‘జబర్దస్త్ ’ముద్దుగుమ్మ అనసూయ స్కూల్స్ ఓపెనింగ్స్‌పైన స్పందించింది. దాదాపు రెండేళ్ల పాటు కరోనా విలయ తాండవం చేసిందని, ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందని అనసూయ పేర్కొంది.

Advertisement

anasuya questioned minister ktr on that issue

ఈ క్రమంలోనే ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నారని, కానీ, పిల్లలు ఇంకా టీకాలు తీసుకోలేదని, అయినా స్కూల్స్ ఓపెన్ అయ్యాయని, పిల్లలను స్కూల్స్‌కు పంపించాలని స్కూల్స్ యాజమాన్యాలు కోరుతున్నాయని తెలిపింది. కాగా, అలా వారు పిల్లలను స్కూల్స్‌కు పంపుతున్న క్రమంలో టీకా వేయాల్సిన వయసు కంటే చిన్న వారైనా పిల్లల సంగతి ఏంటని, పిల్లలు పాఠశాలలో ఉన్నపుడు ఏదైనా జరిగితే తమకు సంబంధం లేదని యాజమాన్యాలు పిల్లల పేరెంట్స్‌తో సిగ్నేచర్స్ చేయించుకుంటున్నారని పేర్కొంది. ఇదెక్కడి న్యాయం.. ఇది ఎంత వరకు సమంజసం డియర్ కేటీఆర్ సర్ అని అనసూయ మంత్రిని ప్రశ్నించింది. అసలు లాక్ డౌన్ ఎప్పుడొచ్చింది? అన్‌లాక్ ప్రక్రియ ఎందుకు మళ్లీ షురూ చేశారని అడిగింది అనసూయ. ఈ విషయాలన్నిటిపై మీరు మార్గదర్శకం ఇవ్వాలని, మీరు ఇస్తారని ఆశిస్తున్నానని అనసూయ ట్వీట్ చేసింది.

Advertisement

Anasuya : మంత్రి కేటీఆర్‌ను సూటిగానే ప్రశ్నించిన అనసూయ..

anasuya questioned minister ktr on that issue

ఇకపోతే పిల్లలను స్కూల్స్‌కు పంపాలని స్కూల్స్ యాజమాన్యాలు అలా చేయడం సరికాదని నెటిజన్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. అనసూయ అభిప్రాయంతో చాలా మంది ఏకీభవిస్తున్నట్లు రీట్వీట్స్ చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యాలకు పిల్లలపై బాధ్యత లేదా అని అడుగుతున్నారు. తమకు బాధ్యత లేదని అలా పేరెంట్స్‌తో సిగ్నేచర్ తీసుకోవడం తప్పని అభిప్రాయపడుతున్నారు. ఈ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి..

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

7 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

8 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

9 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

10 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

11 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

12 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

13 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

14 hours ago

This website uses cookies.