anchor rashmi gautam about heroes and jawans
Rashmi Gautam యాంకర్ రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై రష్మి అల్లరి చిల్లరగా కౌంటర్లు, సెటైర్లు వేస్తూ కనిపించినా, పిచ్చిగా గెంతులు వేసినా కూడా అది నటనకు వరకు మాత్రమే పరిమితం. తెర వెనకాల ఉండే రష్మి వేరు. ఆమె రియల్ లైఫ్ తెలియాలంటే సోషల్ మీడియాలను రష్మిని ఫాలో అవ్వాల్సిందే. రష్మి జీవన శైలి ఎంతో భిన్నంగా ఉంటుంది. జీవ హింసపై పోరాడుతుంది.. మూగ జీవాల పరిరక్షణ కోసం పాటు పడుతూ ఉంటుంది.
anchor rashmi gautam about heroes and jawans
ఎక్కడ ఏ మూగజీవికి బాధ కలిగినా రష్మి స్పందిస్తుంది. తనకు చేతనైన సాయం చేస్తుంది. స్వచ్చంద సంస్థలతో పాటుగా సేవ కార్యక్రమాలుచేస్తుంటుంది. వీధి కుక్కల కోసం రష్మి ఎక్కువగా పాటు పడుతూ ఉంటుంది. వాటిని ఎవరైనా హింసిస్తుంటే సహించలేదు. ఆకలితో అలమటిస్తుంటే వాటికి అన్నం పెడుతుంది. అలా రష్మి ఎప్పుడూ కూడా సమాజం, జీవ రాశులు, ప్రకృతి, వాతావరణం ఇలాంటి విషయాలపై స్పందిస్తూ ఉంటుంది.
anchor rashmi gautam about heroes and jawans
అయితే తాజాగా రష్మీ ఓ పోస్ట్ వేసింది. అసలు హీరోలకు నిజమైన అర్థమేంటో తెలిసేలా చేసింది. ఆ మధ్య పరేశ్ రావల్ ఓ ట్వీట్ వేశారు. సినిమాల్లో నటించే వారిని హీరోలు అనొద్దు.. వారిని ఎంటర్టైనర్ అని పిలవాలి. మన ఆర్మీ, సైనికులను హీరో అని పిలవాలి. ఎందుకంటే భావి తరాలకు హీరో అంటే సరైన అర్థం తెలియాలంటే మనం ఈ పని చేయాలి అని అన్నాడు. దీనికి రష్మీ స్పందించింది. అవును అది వంద శాతం కరెక్ట్ అని చెప్పుకొచ్చింది. మీలో ఎంత మంది దీంతో ఏకిభవిస్తారు అని రష్మి అడగడంతో అందరూ రష్మీ చెప్పినదానికే ఓటు వేసేశారు.
Male Ear piercing : మన నాగరికతలో చెవులు కుట్టించే కార్యక్రమాన్ని ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. ఉదాహరణకు భారతదేశంలో…
Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్తో…
Actress : ఒకనాటి బాలీవుడ్ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగానే…
Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్…
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
This website uses cookies.