Anchor Suma : బుల్లితెరపై సుమ వ్యాఖ్యాతగా ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈటీవీలో ప్రతి శనివారం క్యాష్ ప్రోగ్రామ్ ప్రసారం అవుతూ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ క్రమంలోనే జనవరి 1వ తేదీ ఈ కార్యక్రమానికి లవ్లీ కపుల్స్ వచ్చి ప్రేక్షకులకు తమదైన శైలిలో వినోదాన్ని అందించారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ కార్యక్రమానికి సుమ ఆ జంటలను ఆహ్వానించారు.
యాంకర్ సుమ లాస్య, మంజునాథ్ దంపతులను వేదికపైకి ఆహ్వానించింది. ఇలా వేదికపైకి వచ్చిన ఈ జంటతో సుమ మాట్లాడుతూ 2022 వ సంవత్సరం ఎలా ఉండాలని ప్లాన్ చేసుకున్నారు అంటూ అడగడంతో మంజునాథ్ ఏదో చెప్పబోతూ ఉండగా అంతకంటే ముందు లాస్య వారి ప్లాన్స్ చెప్పబోయింది. దీంతో సుమ ఛీ… నీ మీ ఆయన్ని మాట్లాడనివ్వు పాపం.. ఎప్పుడు చూసినా ఈ యాంకర్ల మొగ్గులకు మాట్లాడే అవకాశమే దొరకదు.. అంటూ సుమ యాంకర్ ల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇలా సుమ యాంకర్ లాస్య మాటలకు అడ్డు పడియాంకర్ల భర్తల బతుకులు ఎప్పుడు ఇంతే అంటూ లాస్య పరువు తీసింది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమానికి వీరితో పాటు దేవత సీరియల్ హీరో అర్జున్ దంపతులు, శివ జ్యోతి దంపతులు, సీరియల్ ఆర్టిస్ట్ రోహిత్ దంపతులు వచ్చారు. నూతన ఏడాది సందర్భంగా సుమ వీరందరితో కలిసి ఎంతో సరదాగా తనదైన శైలిలో వీరిపై పంచులు వేస్తూ బాగా ఎంటర్టైన్ చేశారని తెలుస్తోంది.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.