Ys Jagan Super Confident Because Of 'Sankshemam'
Moive Tickets : సినిమా టికెట్ల రేట్లు విషయం లో టాలీవుడ్ ప్రముఖులు ఆ మద్య అమరావతి వెళ్లి పలు దఫాలుగా ఏపీ ప్రభుత్వం తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయినా కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఎట్టకేలకు చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్ ఇంకా మరి కొందరు స్టార్స్ వెళ్లడం తో జగన్ ప్రభుత్వం కాస్త నానబడినట్లుగా అనిపించింది.. అతి త్వరలోనే టికెట్ల రేట్లు పెరుగుతాయి అంటూ ప్రచారం జరిగింది. అతి త్వరలోనే టికెట్ల రేట్లు పెంపు సంబంధించిన జీవో రాబోతుంది అంటూ టాలీవుడ్ వర్గాల వారు చంకలు గుద్దుకుని వారి సంబరపడ్డారు కానీ పరిస్థితులు చూస్తుంటే జీవో రావడానికి మరి కొన్నాళ్లు సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రభుత్వం తలుచుకుంటే రాత్రికి రాత్రే జీవోలు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. గతం లో ఎన్నో జీవోలను రాత్రికి రాత్రి ప్రభుత్వాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ టికెట్ల కు సంబంధించిన జీవో ను మాత్రం విడుదల చేయడానికి సమయం కావాలంటూ ప్రభుత్వం కోరడం విడ్డూరంగా ఉంది. రేట్ల విషయంలో ఇప్పటికే ఏర్పడిన సంఘం నివేదిక ఇవ్వడం తో పాటు ఇండస్ట్రీ పెద్దలు కొంత మంది టికెట్ల విషయంలో విజ్ఞప్తులు చేయడం జరిగింది. ఇవన్నీ జరిగిన కూడా ప్రభుత్వం నుండి ఇంకా కాస్త బెట్టు కనిపిస్తుంది.సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలని టాలీవుడ్ ప్రముఖుల నుంచి అమరావతికి పిలిపించుకున్నాడు అనే వార్తలు వచ్చాయి.
ap government tickets rates not increase yet
ఈ సమయంలో ఆయన ఈగో చల్లారింది కనుక ఇక టిక్కెట్ల రేట్ల పెంపు కచ్చితం అంటూ అంతా నమ్మకంతో ఉన్న సమయంలో మరో అనుమానం మొదలైంది. ఇంకా జీవో విడుదల ఆలస్యం అవుతున్న నేపథ్యంలో జగన్ ఇగో ఇంకా చల్లారలేదా అంటూ కొందరు గుసగుసలు పెడుతున్నారు. టికెట్ల రేట్ల పెంపు విషయమై ఏపీ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు నిర్ణయం తీసుకుంటుందా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో జగన్ నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఆవేదనతో ఉన్నారు. ఈ విషయమై చిరంజీవి మళ్ళీ ఏదైనా మాట్లాడతాడేమో చూడాలి.
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
This website uses cookies.