Rani Mukerji : బాలీవుడ్ బ్యూటీ రాణి ముఖర్జీ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వైవిద్యమైన పాత్రలు చేస్తూ దూసుకెళుతుంది. ఒకప్పుడు బాలీవుడ్ ని ఊపేసిన ఈ భామ యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రానీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. తర్వాత ఇండస్ట్రీకి రిఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. తాజాగా ఆమె నటించిన మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది.
Bollywood beauty Rani Mukerji comments about her husband
ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ముఖ్యంగా తన భర్త ఆదిత్య చోప్రా గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. తన భర్త చాలామంది హీరోయిన్స్ తో సినిమాలు చేస్తున్నాడని, అలాంటిది నేను బయట నిర్మాతలతో చేస్తే తప్పేంటి అని ప్రశ్నించింది. నాకు మంచి స్క్రిప్ట్ వస్తే ఏ నిర్మాతతో అయినా సినిమా చేయడానికి ఓకే చెపుతాను. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అంతేకాకుండా నా భర్త కూడా నన్ను ప్రోత్సహిస్తారు.
ఒకవేళ నా యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి మంచి స్క్రిప్ట్ వస్తే చేయడానికి నేను రెడీ అని తెలిపింది. అలాగే తన కొత్త సినిమాని తన భర్త ఆదిత్య చోప్రా చూసి మెచ్చుకున్నారు అని ఆమె చెప్పుకొచ్చారు. ఏదైనా సినిమా చూసి నా భర్త మెచ్చుకోవడం చాలా అరుదు. కానీ నా సినిమా చూసి భావోద్వేగానికి గురయ్యారు. నా నటన మెచ్చుకున్నారు అని రాణి ముఖర్జీ తెలిపింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం బాలీవుడ్లో వైరల్ గా మారాయి. ఆదిత్య చోప్రా నిర్మాణంలో వచ్చిన పఠాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో 1000 కోట్ల క్లబ్బులో యస్ రాజ్ ఫిలిమ్స్ చేరింది
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
This website uses cookies.