Suresh Babu : గత కొంతకాలంగా ఫిలింనగర్ లో ఓ ల్యాండ్ కి సంబంధించి వివాదం నడుస్తూ ఉంది. ఈ వివాదంలో నిర్మాత సురేష్ బాబు హీరో రానాకీ వ్యాపారవేత్త ప్రమోద్ కుమార్ మధ్య గొడవ జరుగుతూ ఉంది. ఈ వివాదం విషయంలో పలుమార్లు రానా కోర్టుకు కూడా హాజరు కావడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు సురేష్ బాబు మరియు రానా ఇటీవల తనని రౌడీల సహాయంతో బెదిరించి తన స్థలం నుండి ఖాళీ చేయించారని.. బంజారాహిల్స్ పోలీసులకు ప్రమోద్ కుమార్ ఫిర్యాదు చేశారు. కానీ సదరు వ్యాపారి ఫిర్యాదును బంజర హిల్స్ పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు.
దీంతో బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో… పోలీసులకు సంబంధం లేకుండా నాంపల్లి కోర్టు కేసు నమోదు చేసింది. సురేష్ బాబు రానా సహా మరి కొంతమంది పై కేసు నమోదు అయింది. దీంతో విచారణకు రావాలని రానా మరియు సురేష్ బాబు కి నాంపల్లి కోర్టు సమాన్లు జారీ చేయడం జరిగింది. అసలు గొడవ చూస్తే ఫిలింనగర్ లో సురేష్ బాబుకి ఉన్న ఓ స్థలాన్ని ప్రమోద్ కుమార్ అనే వ్యాపారికి లీజుకి ఇవ్వడం జరిగింది. ప్రతి రెండేళ్లకి ఆ లీజు రెన్యూవల్ చేస్తారు.
కానీ కొన్ని నెలల క్రితం ఆ స్థలం లీజులో ఉండగానే అందులో కొంత భాగాన్ని రానా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయటంతో పాటు వ్యాపారిని ఖాళీ చేయమని ఒత్తిడి తేవడంతో ప్రమోద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగకపోవటంతో కోటిని ఆశ్రయించడంతో పోలీసులతో సంబంధం లేకుండా సురేష్ బాబు మరియు రానా మరికొంతమందిపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించడం జరిగింది.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.