Chiranjeevi May Sells His Costly Property
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఆస్థి విలువను మనం లెక్క వేయలేం. ఎన్నో చోట్ల ఎన్నో ఆస్తులున్నాయి. ఇక చెన్నైలోని ఎన్నో విలువైన భూములు, ఆస్తులను ప్రజారాజ్యం టైంలో అమ్మేశారని అంటుంటారు. అయినా చిరంజీవికి హైద్రాబాద్లో ఎన్నో చోట్ల ఖరీదైన భూములున్నాయి. చిరు తన సంపాదనలో చాలా భాగం వరకు భూమి మీదే పెట్టారని అంటుంటారు. ఇక ఇప్పుడు చిరంజీవి తన ప్రాపర్టీని అమ్ముకుంటున్నట్టు తెలుస్తోంది.
చిరంజీవికి ఫిల్మ్ నగర్లో మూడు వేల స్క్వేర్ యార్డ్ల స్థలం ఉందట. దాన్ని 90వ దశకంలో దాదాపు 30 లక్షలకు కొన్నారట. ఇప్పుడు ఆ స్థలాన్నే చిరు అమ్మేస్తున్నారట. అయితే చిరంజీవి స్థాయికి ఇప్పుడు వీటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏమీ రాలేదు. కానీ చిరు మాత్రం వాటిని అమ్మేస్తున్నారట. ఈ మేరకు ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాని విలువ ఎంతగా ఉందో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.
Chiranjeevi May Sells His Costly Property
ఒక్కో స్క్వేర్ యార్డ్ విలువ దాదాపు రెండు లక్షలు ఉంటే.. డీట్ మాత్రం 2.35 లక్షల వరకు జరిగిందని తెలుస్తోంది. అలా మొత్తంగా ఈ ల్యాండ్ డీల్ రూ. 70కోట్ల వరకు జరిగిందని టాక్. అయితే చిరు మాత్రం అయిష్టంగానే ఈ ప్రాపర్టీని అమ్ముతోన్నట్టు తెలుస్తోంది. అవతలి పార్టీ చాలా ఒత్తిడి చేస్తుండటంతోనే ఇలా అమ్మేస్తున్నాడని టాక్. ఏది ఏమైనా చిరంజీవి మాత్రం ఇలా ప్రాపర్టీని అమ్ముకుంటున్నాడని అంతా అనుకుంటున్నారు.
చిరంజీవి ఆచార్య సినిమా దారుణంగా బెడిసి కొట్టేసింది. ఆ నష్టాలన్నీ కొరటాల శివ పూడ్చుకున్నాడు. ఇక ఇప్పుడు లైన్లో భోళా శంకర్, గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య అనే సినిమాలున్నాయి. వాటి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మార్కెట్లో తిరిగి కొనుగోళ్ల మోత మోగడంతో పసిడికి డిమాండ్ పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.…
Ashwagandha Health Benefits : ఆయుర్వేద వనమూలికలలో ముఖ్య స్థానం ఉన్న మూలిక అశ్వగంధ. అశ్వగంధ దినచర్యలో భాగంగా చేస్తే…
Bhairavam Movie Review : మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి చేసిన చిత్రం ‘భైరవం’. గరుడాన్…
Ragi Java Disadvantages : చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనందరికీ తెలుసు. ఏవండీ చిరుధాన్యాలలో ఒకటి రాగులు. నాకు…
Chickpeas : ఆరోగ్యకరమైన పప్పులు మనకి అందుబాటులో ఎన్నో ఉన్నాయి. అందులో పచ్చి వేరు శనగలు కూడా ఒకటి. వేరుశనగలను…
Fruit Soft Drink : నానాటికి భారత దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల కేసులు వేగంగా పెరగడం మనం చూస్తూనే ఉన్నాం.…
Milk Rice Eating : మన పూర్వికులు ఎక్కువగా అన్నంలో పాలను కలుపుకొని తింటూ ఉండేవారు. ఇప్పుడు ఎక్కువగా పాలకు…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 500 సంవత్సరాల తర్వాత ఈ రాశుల వారికి మహా సంయోగం ఎక్కడభోతుంది.2025, జూన్…
This website uses cookies.