Dil Raju spents crores of rupees for heroin
Dil Raju : ఆగస్టు 1వ తారీకున బంద్ అయిన టాలీవుడ్ సినిమా షూటింగ్స్ ఎట్టకేలకు ప్రారంభించేందుకు నిర్ణయించారు. నిర్మాతల గిల్డ్ నుండి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉండటంతో ప్రముఖ హీరోల సినిమాలు షూటింగ్ నిలిచి పోయాయి. ఆగస్టులో మహేష్ బాబు.. త్రివిక్రమ్ కాంబోలో సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. కానీ ఈ బంద్ కారణంగా షూటింగ్ నిలిచి పోయిన విషయం తెల్సిందే. దిల్ రాజు తాజాగా మీడియా తో మాట్లాడుతూ తాము డిమాండ్ చేసిన కొన్ని కండీషన్స్ కు ఇండస్ట్రీ వారు ఒప్పుకునేందుకు సిద్ధం అయ్యారు. అందుకే సెప్టెంబర్ 1 నుండి షూటింగ్ లు పునః ప్రారంభించేందుకు గాను రెడీ అవుతున్నాం అంటూ దిల్ రాజు మీడియా తో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.
ఈ బంద్ వల్ల జరిగిన లాభం ఏంటీ అంటే నిర్మాతలు చాలా పెద్ద లిస్ట్ చెబుతున్నారు. సినిమా మేకింగ్ కోసం ఖర్చు తగ్గించుకునేందుకు గాను చాలా నిర్ణయాలు తీసుకున్నాం అన్నారు. అలాగే సినిమా విడుదల అయిన ఎనిమిది వారాల వరకు ఓటీటీ స్ట్రీమింగ్ కు ఒప్పుకునేది లేదు. ఆ విషయాన్ని సీరియస్ గా అమలు చేయబోతున్నట్లుగా కూడా దిల్ రాజు మరియు ఇతర నిర్మాతలు ప్రకటించారు. ఇక నుండి విడుదల అవ్వబోతున్న సినిమాలు కచ్చితంగా ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వాల్సిందే అంటూ టాలీవుడ్ నిర్మాతల కొత్త నిర్ణయం.
Dil Raju all tollywood star heroes going to start there movies shooting
ఇక సెప్టెంబర్ 1వ తారీకు నుండి షూటింగ్ లకు నిర్మాతలు సిద్ధం అవుతున్న నేపథ్యంలో స్టార్ హీరోలు అయిన మహేష్ బాబు.. ప్రభాస్.. పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి, బాలకృష్ణ ఇలా అందరి సినిమాలు పట్టాలెక్కబోతున్నాయి. మహేష్ బాబు, త్రివిక్రమ్ల కాంబో మూవీ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కాబోతుంది. ఇక పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా సెప్టెంబర్ మొదటి వారంలోనే పునః ప్రారంభంకు సిద్ధం అవుతోంది. చిరంజీవి మరియు బాలకృష్ణలు కూడా వారి వారి సినిమాలను పునః ప్రారంభించబతోతున్నారు. అలాగే సలార్ సినిమా షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. నెల రోజుల పాటు షూటింగ్ లు లేకపోవడంతో పూర్తి విశ్రాంతి తీసుకున్న స్టార్స్ సెప్టెంబర్ నుండి మళ్లీ మొదలు పెట్టబోతున్నారు.
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…
This website uses cookies.