Dhee Dance Show : ఈటీవీలో చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న డాన్స్ షో ఢీ కొత్త సీజన్ ప్రారంభం అయింది. ఈ సీజన్ లో శేఖర్ మాస్టర్ సందడి చేసే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన ప్రోమో లో శేఖర్ మాస్టర్ సందడి చేయడం తో ఇక సీజన్ మొత్తం ఆయన ఉంటాడు అంటూ అంతా విశ్వాసంతో ఉన్నారు. గతంలో శేఖర్ మాస్టర్.. సుధీర్.. రష్మీ.. ప్రదీప్ ఉన్న ఎపిసోడ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అందుకే ఇప్పుడు ఢీ డాన్స్ షో కి మళ్లీ శేఖర్ మాస్టర్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఆయన గెస్ట్ గా వచ్చాడా లేదంటే పూర్తి స్థాయి జడ్జిగా వచ్చాడా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. శేఖర్ మాస్టర్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది సుధీర్ మరియు రష్మీ లు కూడా రావాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. మల్లెమాల నుండి దూరంగా ఉంటున్న సుధీర్ ఈ కార్యక్రమానికి వస్తే కచ్చితంగా జబర్దస్త్ లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆయనకు ఆహ్వానం అందలేదని అంటున్నారు. పెద్ద ఎత్తున సుడిగాలి సుదీర్ కి ఉన్న అభిమానుల కారణంగా కచ్చితంగా షో మంచి హిట్ అవుతుందని అంత భావిస్తున్నారు. కానీ సుధీర్ వచ్చే పరిస్థితి కనపడటం లేదు.
శేఖర్ మాస్టర్ అయినా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలోనే సుడిగాలి సుధీర్ కూడా రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నాం అంటూ చాలా మంది సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఢీ కు సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముందు ముందు షో సూపర్ హిట్ అవడం ఖాయం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఢీ 14 సీజన్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కనుక ఢీ 15 కూడా అదే స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.