good news for prabhas fans aadipurush promotions
Prabhas : కృష్ణం రాజు మృతితో ప్రభాస్ అండ్ తన ఫ్యామిలీ మొత్తం తీవ్ర బాధలో ఉన్నారు. అయితే పెదనాన్న లేకపోయినా నీ వెంట మేమునాం అంటూ రీసెంట్ గా మొగళ్తూరులో కృష్ణం రాజు సంస్మరణ వేదికలో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ప్రభాస్ కి తమ అభిమానాన్ని చూపించారు. అందుకే ఆరోజు అక్కడకి వచ్చిన ప్రతి ఒక్క అభిమానికి భోజనం పెట్టించి పంపించాడు ప్రభాస్. ఇక ఇదిలాఉంటే పెదనాన్న లేరన్న బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న ప్రభాస్ సినిమా షూటింగ్స్ కి పాల్గొంటున్నాడు.ఈమధ్యనే సలార్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. అది ఈ నెల చివరి దాకా కొనసాగిస్తారని తెలుస్తుంది.
ఇక డిసెంబర్ లో ప్రభాస్ నెల మొత్తం ఆదిపురుష్ సినిమా కోసం కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆదిపురుష్. రామాయణ ఇతివృత్తంతో వస్తున్న ఈ సినిమా 2023 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. పాన్ ఇండియా వైడ్ గా భారీగా రిలీజ్ అవబోతున్న ఈ సినిమా కోసం ప్రమోషన్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారట.అందుకే ప్రభాస్ ఈ సినిమా కోసం డిసెంబర్ 1 నుంచి నెల మొత్త ఇచ్చాడట. సో ప్రభాస్ ప్రమోషన్స్ లో ఉంటే ఫ్యాన్స్ కి పండుగే అన్నట్టే లెక్క. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ విషయం తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
good news for prabhas fans aadipurush promotions
ప్రభాస్ ఎక్కడ ఈవెంట్ పెడితే అక్కడకి వేల సంఖ్యలో పాల్గొనడానికి రెడీగా ఉన్నారు. ఆదిపురుష్ సినిమా 2023 జనవరి లో రిలీజ్ ప్లాన్ చేయగా సలార్ 2023 సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక వీటితో పాటుగా మారుతి డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఆ సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీ చేసే ఛాన్సులు ఉన్నాయి. ఈ 3 సినిమాలు రిలీజ్ తర్వాత ప్రాజెక్ట్ K, స్పిరిట్ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటాడట ప్రభాస్.సో ఈ లెక్కన చూస్తే ప్రభాస్ 2023 లో మూడు సినిమాలు రిలీజ్ చేసే అవకాశం ఉందని అనిపిస్తుంది. ప్రాజెక్ట్ కె మాత్రం 2024 సంక్రాంతికి గానీ సమ్మర్ గానీ రిలీజ్ ఉంటుందని అంటున్నారు. దాని తర్వాతనే సందీప్ వంగ స్పిరిట్ రిలీజ్ అవుతుందని టాక్.
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
Mudragada Padmanabham : సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన కుటుంబానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా పంచుకున్నారు. తాజాగా విడుదల…
Kommineni Srinivasa Rao Arrest : అమరావతి Amaravathi మహిళలను కించపరిచిన విషయంలో కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది.…
This website uses cookies.