Prabhas : పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ స్టార్ డామ్ మారిన తరువాత ఒక్క హిట్టు కొట్టలేదు. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ లోనే నేషనల్ వైడ్ నెంబర్ వన్ హీరో అయిపోయాడు ప్రభాస్. కానీ తర్వాత పరిస్థితి చూస్తే ప్రభాస్ నటించిన సాహో, రాధా శ్యామ్ రెండు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇటువంటి క్రమంలో ప్రస్తుతం ఆది పురుష్, సలార్, ప్రాజెక్టుకే సినిమాలు చేస్తుండగా వీటిలో..”సలార్” పైనే అభిమానులు ఎక్కువ ఆశలు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే kgf రెండు పార్ట్ లతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తిరుగులేని క్రేజ్ సంపాదించడం జరిగింది.
దీంతో ప్రభాస్ ఇమేజ్ కి తగ్గ హిట్ ఇస్తారని భావిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఇండస్ట్రీలో ఓ సరికొత్త వార్త వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే సుకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సుకుమార్.. బన్నీతో “పుష్ప 2” చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో సుకుమార్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చిన గాని అది కష్టమే అన్న టాక్ ప్రజెంట్ ఇండస్ట్రీలో నడుస్తుంది. సో పుష్ప సెకండ్ పార్ట్ తర్వాత ప్రభాస్ తో సుకుమార్ సినిమా చేయబోతున్నట్లు దీన్ని…
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలోనే ప్రభాస్ తో సుకుమార్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ప్రభాస్ బాహుబలి విజయంతో ఒక్కసారి ఆల్ ఇండియా స్థాయిలో రేంజ్ పెరిగిపోయింది. ఇదే క్రమంలో రంగస్థలం, పుష్ప సినిమాలతో అదే స్థాయిలో సుకుమార్ కూడా విజయం సాధించటంతో… ప్రభాస్ ఇప్పుడు సుకుమార్ తో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ కన్ఫామ్ ఐతే ప్రభాస్ ఫ్యాన్స్ కి సినిమా పూనకాలు తీసుకురావడం గ్యారెంటీ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.