good news for prabhas fans after pushpa sukumar directing prabhas
Prabhas : పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ స్టార్ డామ్ మారిన తరువాత ఒక్క హిట్టు కొట్టలేదు. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ లోనే నేషనల్ వైడ్ నెంబర్ వన్ హీరో అయిపోయాడు ప్రభాస్. కానీ తర్వాత పరిస్థితి చూస్తే ప్రభాస్ నటించిన సాహో, రాధా శ్యామ్ రెండు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇటువంటి క్రమంలో ప్రస్తుతం ఆది పురుష్, సలార్, ప్రాజెక్టుకే సినిమాలు చేస్తుండగా వీటిలో..”సలార్” పైనే అభిమానులు ఎక్కువ ఆశలు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే kgf రెండు పార్ట్ లతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తిరుగులేని క్రేజ్ సంపాదించడం జరిగింది.
good news for prabhas fans after pushpa sukumar directing prabhas
దీంతో ప్రభాస్ ఇమేజ్ కి తగ్గ హిట్ ఇస్తారని భావిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఇండస్ట్రీలో ఓ సరికొత్త వార్త వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే సుకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సుకుమార్.. బన్నీతో “పుష్ప 2” చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో సుకుమార్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చిన గాని అది కష్టమే అన్న టాక్ ప్రజెంట్ ఇండస్ట్రీలో నడుస్తుంది. సో పుష్ప సెకండ్ పార్ట్ తర్వాత ప్రభాస్ తో సుకుమార్ సినిమా చేయబోతున్నట్లు దీన్ని…
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలోనే ప్రభాస్ తో సుకుమార్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ప్రభాస్ బాహుబలి విజయంతో ఒక్కసారి ఆల్ ఇండియా స్థాయిలో రేంజ్ పెరిగిపోయింది. ఇదే క్రమంలో రంగస్థలం, పుష్ప సినిమాలతో అదే స్థాయిలో సుకుమార్ కూడా విజయం సాధించటంతో… ప్రభాస్ ఇప్పుడు సుకుమార్ తో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ కన్ఫామ్ ఐతే ప్రభాస్ ఫ్యాన్స్ కి సినిమా పూనకాలు తీసుకురావడం గ్యారెంటీ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్తో…
Actress : ఒకనాటి బాలీవుడ్ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగానే…
Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్…
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…
This website uses cookies.